• Home » Jawahar Lal Nehru

Jawahar Lal Nehru

Manoharlal Khattar: నెహ్రూ యాదృచ్ఛిక ప్రధాని.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

Manoharlal Khattar: నెహ్రూ యాదృచ్ఛిక ప్రధాని.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

నెహ్రూ యాదృచ్ఛికంగా ప్రధాని అయ్యారని, ఆ పదవికి సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అర్హులని కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టార్ వ్యాఖ్యానించారు

Hyderabad : పిల్లి తిన్నాకే..

Hyderabad : పిల్లి తిన్నాకే..

జేఎన్‌టీయూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గతవారం సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూ మెస్‌లో.. చట్నీలో ఎలుక చక్కర్లు కొట్టిన ఘటన మరువక ముందే తాజాగా సోమవారం హైదరాబాద్‌ జేఎన్‌టీయూ ....

Nurseries: సీఎంకు నర్సరీలు కన్సించకూడదా?

Nurseries: సీఎంకు నర్సరీలు కన్సించకూడదా?

హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ నుంచి జేఎన్‌టీయూకు వచ్చే మార్గంలోని కేపీహెచ్‌బీ ఏడో ఫేజ్‌ నుంచి నెక్సస్‌ మాల్‌ వరకు హౌసింగ్‌ బోర్డు స్థలంలో అక్రమంగా ఏర్పాటుచేసిన నర్సరీలు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కంటపడకుండా అధికారులు జాగ్రత్తపడ్డారు.

fee reimbursement: వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌..

fee reimbursement: వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌..

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ప్రైవేటు కాలేజీలకు ప్రభుత్వం రూ.వేల కోట్లు బకాయి పడిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ బకాయిలను వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

Burra Venkatesham: జేఎన్‌టీయూ అఫిలియేషన్‌ కోసం ఎవరికీ డబ్బులివ్వొద్దు.!

Burra Venkatesham: జేఎన్‌టీయూ అఫిలియేషన్‌ కోసం ఎవరికీ డబ్బులివ్వొద్దు.!

జేఎన్‌టీయూ నుంచి అఫిలియేషన్‌ కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని ప్రైవేటు ఇంజనీరింగ్‌, ఫార్మసీ కళాశాలల యాజమాన్యాలకు ఇన్‌చార్జి వైస్‌ చాన్స్‌లర్‌ బుర్రా వెంకటేశం సూచించారు.

JNTU: కాలం చెల్లిన మైదా.. కుళ్లిన కూరగాయలు!

JNTU: కాలం చెల్లిన మైదా.. కుళ్లిన కూరగాయలు!

విద్యార్థుల విషయంలో జేఎన్‌టీయూ అధికారుల నిర్లక్ష్యం రోజుకో రకంగా వెలుగులోకి వస్తోంది. మొన్నటికి మొన్న హైదరాబాద్‌ జేఎన్‌టీయూ క్యాంటీన్‌లో కాలం చెల్లిన బియ్యం పిండితో ఆహార పదార్థాలు తయారుచేసినట్లు వెల్లడి కాగా,

JNTU: పార్ట్‌టైమ్‌ బీటెక్‌కు జేఎన్‌టీయూ పచ్చజెండా..

JNTU: పార్ట్‌టైమ్‌ బీటెక్‌కు జేఎన్‌టీయూ పచ్చజెండా..

వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ కోసం పార్ట్‌టైమ్‌ బీటెక్‌ ప్రోగ్రామ్‌ల నిర్వహణకు జేఎన్‌టీయూ పచ్చజెండా ఊపింది. పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తి చేసి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ప్రొఫెషనల్స్‌ తమ ఉద్యోగాలు చేస్తూనే బీటెక్‌ కోర్సులను అభ్యసించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) మార్గం సుగమం చేసింది.

Lok Sabha Elections 2024: నెహ్రూ రికార్డుపై మోదీ కన్ను.. చరిత్ర సృష్టిస్తారా?

Lok Sabha Elections 2024: నెహ్రూ రికార్డుపై మోదీ కన్ను.. చరిత్ర సృష్టిస్తారా?

లోక్ సభ ఎన్నికల ఫలితాల కోసం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్న వేళ.. అందరి చూపు బీజేపీపై పడింది. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని అంచనా వేయగా.. అలా జరిగితే మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చరిత్రను ప్రధాని మోదీ తిరగరాస్తారు.

Jawaharlal Nehru: నెహ్రూ లేకుంటే దేశ చరిత్ర పూర్తి కాదు: సోనియా, ఖర్గే

Jawaharlal Nehru: నెహ్రూ లేకుంటే దేశ చరిత్ర పూర్తి కాదు: సోనియా, ఖర్గే

దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను దేశం గుర్తు తెచ్చుకుంటోంది. దేశవ్యాప్తంగా ఉన్న నెహ్రూ విగ్రహాలకు రాజకీయ నాయకులు, పౌరులు నివాళులు అర్పించారు. సోమ‌వారం ఉద‌యం ఢిల్లీలోని నెహ్రూ స్మారకమైన శాంతివన్‌లో కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ నివాళులు అర్పించారు.

PM Modi: ఇండియన్లను సోమరులుగా భావించిన నెహ్రూ

PM Modi: ఇండియన్లను సోమరులుగా భావించిన నెహ్రూ

రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి బదులిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీకే చెందిన దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పైన పవర్‌ఫుల్ పంచ్‌లు విసిరారు. భారతీయులు సోమరులనే అభిప్రాయంతో పండిట్ నెహ్రూ ఉండేవారని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి