Home » Indigo
దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగో తమ కొత్త ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ)ని నియమించింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) చీఫ్గా పని చేస్తున్న విలియం వాల్ష్ను తమ కొత్త సీఈవోగా ఇండిగో ప్రకటించింది.
ఇండిగో సంస్థ నూతన సీఈఓగా వైమానిక రంగ నిపుణులు విలియమ్ వాల్ష్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోరు తెరిచేందుకు ప్రయత్నించాడు ఓ యువకుడు. ఎయిర్లైన్స్ భద్రతాధికారులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తనకు దెయ్యం పట్టిందని, అందుకే అలా ప్రవర్తించానని చెప్పాడు.
విశాఖపట్నం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం ఇంజిన్ వైఫల్యం కారణంగా, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఆ సమయంలో విమానంలో 160 మంది ప్రయాణికులున్నారు.
ఇండిగో సంస్థ దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో ఫ్యూయల్ సర్ఛార్జీని ప్రకటించింది. ఆ ప్రకారం ప్రయాణికులకు ఒక్కో టిక్కెట్పై రూ.425 నుంచి రూ.2,300 వరకూ అదనపు భారం పడనుంది.
ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేశారు. కొత్త సీఈఓ నియామకం పూర్తయ్యే వరకు ఎండీ రాహుల్ భాటియా తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహించనున్నారు.
విమాన ప్రయాణికులకు దిగ్భ్రాంతి కలిగించే ఘటన సోమవారంనాడు చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మాంచెస్టర్కు బయలుదేరిన ఇండిగో ఫ్లయిట్ 6E33 బోయింగ్ 787-9 డ్రీమ్లైనర్ అనూహ్యంగా గాలిలో ఉండగానే 'యూటర్న్' తీసుకుని వెనక్కి తిరిగొచ్చింది.
శంషాబాద్ ఎయిర్పోర్టులో రాయపూర్కు వెళ్లాల్సిన ఇండిగో విమానం నిలిచిపోయింది. టేకాఫ్ సమయంలో విమానంలో లోపాన్ని పైలెట్ గుర్తించారు..
ప్రయాణికులంతా క్షేమమేనని, వారి బ్యాగేజీలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశామని అధికారులు తెలిపారు. స్థాయీ బెదిరింపుల స్పందన ప్రోటాకాల్ ప్రకారం ఒక్కొక్కరినీ తనిఖీలు చేశామని, అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదని చెప్పారు.
హైదరాబాద్-తిరుపతి ఇండిగో విమాన సర్వీసు పునఃప్రారంభమైంది. గత ఏడాది డిసెంబర్లో దేశవ్యాప్తంగా ఇండిగో సంస్థలో తలెత్తిన సంక్షోభంతో పలు విమాన సర్వీసులు రద్దయిన విషయం తెలిసిందే. అయితే.. మళ్లీ ప్రారంభించారు.