Home » Indian Railways
వందేభారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. అతడికి అందించిన భోజనంలో పురుగులు కనిపించాయి. దీంతో రైల్వే శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఆర్సీటీసీకి రూ.10 లక్షల జరిమానా విధించింది.
రైల్వే టికెట్ల రద్దు నిబంధనలను భారతీయ రైల్వే సవరించింది. రైలు బయలుదేరడానికి ముందు సమయాన్ని బట్టి టికెట్ రద్దు చేసినప్పుడు రిఫండ్ ఎంత మొత్తం ప్రయాణికులకు చెల్లిస్తారో వెల్లడించింది...
భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే ట్రైన్ బయలుదేరడానికి కొద్ది నిమిషాల ముందు వరకూ బోర్డింగ్ పాయింట్ను మార్చుకునే అవకాశం కల్పించనుంది.
వందేభారత్ స్లీపర్, అమృత్ భారత్ రైళ్లల్లో ఎమర్జెన్సీ బెర్త్ల కేటాయింపు విధానాన్ని పునరుద్ధరిస్తూ రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది.
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రికార్డుస్థాయి కేటాయింపులు జరిగాయని వాల్తేర్ డివిజన్ డీఆర్ఎమ్ తెలిపారు.
రైలు ఆలస్యం కారణంగా ఎంట్రెన్స్ పరీక్ష కోసం ఓ విద్యార్థిని ఏడాదంతా కష్టపడిన శ్రమ వృథా అయింది. న్యాయం కోసం ఆ విద్యార్థిని ఏకంగా రైల్వే శాఖపైనే పోరాటానికి దిగింది. ఏడేళ్ల పాటు పోరాడి చివరకు విజయం సాధించింది. అసలేం జరిగిందంటే..
సుదూర ప్రయాణాలు చేయాలనుకున్నప్పుడు చాలా మందికి మొదటిగా గుర్తుకొచ్చేవి రైళ్లు మాత్రమే. బస్సులు, విమానాలతో పోల్చితే రైలు ప్రయాణం చాలా తక్కువ ఖర్చుతో, సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. రైలులోనే ఆహారం, నీరు, తినడానికి రకరకాల ఆహార పదార్థాలు లభిస్తాయి.
తెలుగు రైల్వే ప్రయాణికులకు శుభవార్త. మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు తెలుగు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా ఈ అమృత్ భారత్ రైలు నడవబోతోంది. జనవరి 23, 2026న కేరళలోని తిరువనంతపురం నుంచి ఈ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
అడ్వాన్స్గా రైలు టిక్కెట్స్ బుక్ చేసుకునేవారికి ఓ కీలక అప్డేట్. ఏఆర్పీ తొలి రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12.00 గంటల వరకూ ఆధార్ వెరిఫైడ్ యూజర్లు టిక్కెట్స్ బుక్ చేసుకోవచ్చని ఐఆర్సీటీసీ తెలిపింది.
త్వరలో వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం కానుంది. ఈ రైల్లో సామాన్యులకు పెద్ద పీట వేసేలా పలు నిబంధనలను అమలు చేస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.