• Home » India vs New Zealand

India vs New Zealand

Champions Trophy Final: తొలుత అదరగొట్టి.. తర్వాత తడబడుతున్న కివీస్ బ్యాటర్లు.. స్కోర్ అంచనా ఎంతంటే

Champions Trophy Final: తొలుత అదరగొట్టి.. తర్వాత తడబడుతున్న కివీస్ బ్యాటర్లు.. స్కోర్ అంచనా ఎంతంటే

ఛాంపియన్స్ ట్రోపీలో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. కివీస్ ఎంత స్కోర్ చేయనుంది. 15 ఓవర్ల తర్వాత కివీస్ స్కోర్‌పై అంచనాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

India vs New Zealand: విజయం ముంగిట బోల్తా.. ముంబై టెస్టులోనూ భారత్ ఓటమి

India vs New Zealand: విజయం ముంగిట బోల్తా.. ముంబై టెస్టులోనూ భారత్ ఓటమి

అదే చెత్త బ్యాటింగ్.. అదే నిలకడలేని ఆటతీరు.. ముంబై టెస్టులోనూ బెంగళూరు, పూణే టెస్టుల ఫలితమే ఎదురైంది. న్యూజిలాండ్‌తో మూడవ టెస్ట్ మ్యాచ్‌లోనూ భారత్ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. 25 పరుగుల తేడాతో మరో ఓటమిని మూటగట్టుకుంది.

Mumbai Test: ముంబై టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ ఆలౌట్.. భారత లక్ష్యం ఎంతంటే

Mumbai Test: ముంబై టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ ఆలౌట్.. భారత లక్ష్యం ఎంతంటే

నగరంలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్టు మ్యాచ్‌లో మూడవ రోజు ఆట మొదలైంది.

Ravindra Jadeja: చరిత్ర సృష్టించిన జడేజా.. ఈ ఘనత సాధించిన రెండవ భారతీయ క్రికెటర్

Ravindra Jadeja: చరిత్ర సృష్టించిన జడేజా.. ఈ ఘనత సాధించిన రెండవ భారతీయ క్రికెటర్

ముంబై టెస్టులో రెండవ రోజు భారత్‌ ఆధిపత్యం కొనసాగడంలో స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. భారత్ లక్ష్యం 150 పరుగుల కంటే ఎక్కువగా ఉండకూడదన్న లక్ష్యంగా బౌలింగ్ చేశారు. అనుకున్నట్టే ఇద్దరూ రాణించారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా 4 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు తీశారు. ఈ క్రమంలో జడేజా ఓ రికార్డు సాధించాడు.

India vs New Zealand: మొదలైన ముంబై టెస్ట్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే

India vs New Zealand: మొదలైన ముంబై టెస్ట్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే

భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్‌ ప్రారంభమైంది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ ఇప్పటికే 0-2 తేడాతో కోల్పోయింది. ఇక సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని కివీస్ ఉవ్విళ్లూరుతుండగా.. చివరి మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని టీమిండియా యోచిస్తోంది. ఈ మ్యాచ్‌కు తుది జట్లు ఇలా ఉన్నాయి.

India Vs New Zealand: మూడవ టెస్ట్ మ్యాచ్‌కు ముందు ఇంటికి వెళ్లిన టీమిండియా స్టార్ క్రికెటర్

India Vs New Zealand: మూడవ టెస్ట్ మ్యాచ్‌కు ముందు ఇంటికి వెళ్లిన టీమిండియా స్టార్ క్రికెటర్

భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి మొదలు కానున్న మూడవ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడబోడని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం పేర్కొంది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ ఇప్పటికే 0-2 తేడాతో కోల్పోయింది.

Team India: 24 ఏళ్లలో తొలిసారి.. టీమిండియాకు చెత్త రికార్డు ముప్పు

Team India: 24 ఏళ్లలో తొలిసారి.. టీమిండియాకు చెత్త రికార్డు ముప్పు

భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య చివరిదైన మూడవ టెస్ట్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని టీమిండియా భావిస్తోంది. సిరీస్‌ను క్వీన్ స్వీప్ చేయాలని పర్యాటక జట్టు కివీస్ ఉవ్విళూరుతోంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధిస్తే టీమిండియా ఖాతాలో అత్యంత చెత్త రికార్డు పడుతుంది. వివరాలు ఇవే

W Sundar: సంచలన  బౌలింగ్‌తో రికార్డు సృష్టించిన వాషింగ్టన్ సుందర్

W Sundar: సంచలన బౌలింగ్‌తో రికార్డు సృష్టించిన వాషింగ్టన్ సుందర్

పుణే వేదికగా జరుగుతున్న రెండవ టెస్టు తొలి రోజున భారత స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ అదరగొట్టిన విషయం తెలిసిందే. మ్యాజికల్ స్పెల్‌ వేసి పర్యాటక జట్టు న్యూజిలాండ్‌ను బెంబేలెత్తించాడు. ఏకంగా ఏడు వికెట్లు తీశాడు. దీంతో ఒక చారిత్రాత్మక రికార్డును సొంతం చేసుకున్నాడు.

New Zealand: న్యూజిలాండ్ క్రికెట్ ప్లేయర్లపై వెల్లువెత్తుతున్న తీవ్ర విమర్శలు.. జరిగిన తప్పు ఇదే

New Zealand: న్యూజిలాండ్ క్రికెట్ ప్లేయర్లపై వెల్లువెత్తుతున్న తీవ్ర విమర్శలు.. జరిగిన తప్పు ఇదే

భారత్‌లో టెస్ట్ సిరీస్ మ్యాచ్‌ల వేదికలు, షెడ్యూల్‌ ప్రకటనలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కాస్త సృజనాత్మకత జోడించింది. భారత మ్యాప్‌పై మ్యాచ్ వేదికలను చూపించే ప్రయత్నం చేసింది. అయితే సరైన మ్యాప్‌ను తీసుకోకపోవడంతో కివీస్ ఆటగాళ్లతో పాటు ఆ దేశ క్రికెట్ బోర్డుపై సోషల్ మీడియా వేదికగా భారత క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Team India: కివీస్‌తో రెండు, మూడవ టెస్టులకు జట్టుని ప్రకటించిన బీసీసీఐ.. స్టార్ ప్లేయర్ రీఎంట్రీ

Team India: కివీస్‌తో రెండు, మూడవ టెస్టులకు జట్టుని ప్రకటించిన బీసీసీఐ.. స్టార్ ప్లేయర్ రీఎంట్రీ

బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే తదుపరి రెండవ, మూడవ టెస్ట్ మ్యాచ్‌లకు 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టుని బీసీసీఐ (BCCI) ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి