Home » Haryana
హరియాణాలోని ఫరీదాబాద్లో ఘోరం జరిగింది. భార్యపై కోపంతో ఓ వ్యక్తి తన నలుగురు పిల్లలతో సహా రైలు పట్టాలపైకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.
జ్యోతి మల్హోత్రాకు కోర్టు బెయిల్ నిరాకరించడంతో విచారణ నిమిత్తం ఆమె కస్టడీ కొనసాగనుంది. ఈ కేసు వివరాలపై అధికారులు పెదవి విప్పనప్పటికీ, కీలకమైన సమాచారాన్ని జ్యోతి మల్హోత్రా చేరవేసినట్టు చెబుతున్నారు. ఆమె జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజుల పాటు హిసార్ కోర్టు మంగళవారంనాడు పొడిగించింది.
ప్రొఫెసర్ అలీఖాన్ భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రసంగంపై ఎలాంటి ఆంక్షలు లేవని, అయితే కేసు నమోదైనందున ఇందుకు సంబంధించి ఆన్లైన్లో ఎలాంటి పోస్టులు చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
హర్యానాలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు కారులో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
ఇన్వెస్టిగేటర్ల సమాచారం ప్రకారం, మల్హోత్రాకు ఐఎస్ఐతో నేరుగా సంబంధాలున్నాయి. పాకిస్థాన్ హోం మంత్రి నుంచి స్పెషల్ సెక్యూరిటీ క్లియరెన్స్ లభించేది. పాక్ పర్యటన సందర్భంగా ఆమెకు ఏకే-47 పట్టుకున్న గన్మెన్లు సెక్యూరిటీగా ఉండేవారని తెలిపే ఒక వీడియో పోస్ట్ కావడం కూడా ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది.
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ నిఘా కార్యకర్తలతో సంప్రదింపులు జరిపిందని, అయితే, ఉగ్రవాదంతో ఆమెకు ఎటువంటి సంబంధాలు లేవని పోలీసులు తేల్చారు.
ప్రొఫెసర్ అలీ ఖాన్కు సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. దీనిపై సిట్ ఏర్పాటుకు హర్యానా డీజీపీకి అనుమతిచ్చింది. ఈ కేసు దర్యాప్తుకు ముగ్గురు సభ్యుల సిట్ ఏర్పాటుకు ఆదేశించింది.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ జ్యోతి మల్హోత్రా కేసులో కీలక అప్డేట్ వచ్చింది. ఈ కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర హోం శాఖ దీనిని ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించాలని యోచిస్తోంది.
భారత సైనిక సమాచారాన్ని పాకిస్థాన్తో పంచుకున్న ఆరోపణలపై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే జ్యోతి తండ్రి ఆమె గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై హర్యానాకు చెందిన ట్రావెలర్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు కాగా, కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.