• Home » Group-1

Group-1

 APPSC Group 1 Scam: ఆస్పత్రిలో చేరిన పీఎస్ఆర్‌

APPSC Group 1 Scam: ఆస్పత్రిలో చేరిన పీఎస్ఆర్‌

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్ఆర్‌ ఆంజనేయులు ఆస్పత్రిలో చేరారు. రాత్రి ఆయాసం రావడం, మంగళవారం ఉదయం గుండెపోటు వచ్చిందని...

Group 1 Mains 2025: గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలు విడుదల

Group 1 Mains 2025: గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలు విడుదల

గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలను ఏపీపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. మొత్తం 89 పోస్టుల భర్తీ కోసం 2023లో విడుదల చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించిన మెయిన్స్‌ పరీక్షలు...

APPSC Case: మరో కీలక సూత్రధారి కోసం పోలీసుల వేట..

APPSC Case: మరో కీలక సూత్రధారి కోసం పోలీసుల వేట..

APPSC Group1 Case: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ జవాబు పత్రాల మూల్యాంకనం కుంభకోణం కేసులో విచారణ జరుపుతున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు, పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో మధును విచారించగా క్యామ్‌సైన్‌ సంస్థ ఉద్యోగి రఘు పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Supreme Court: ‘గ్రూప్స్‌’ పరీక్షలపై స్టే అడిగితే జరిమానా విధిస్తాం

Supreme Court: ‘గ్రూప్స్‌’ పరీక్షలపై స్టే అడిగితే జరిమానా విధిస్తాం

తెలంగాణలో గ్రూప్‌ 1, 2, 3 పరీక్షల మొత్తం ప్రక్రియపై స్టే ఇవ్వాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసిన వ్యక్తులపై శుక్రవారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూప్‌-1 నియామక ప్రక్రియను ఆపాలని, గ్రూప్‌ 2, 3 నోటిఫికేషన్లపై స్టే ఇవ్వాలని కోరుతూ 12 మంది పిటిషన్‌ వేశారు.

గ్రూప్‌-1పై తప్పుడు ఆరోపణలు.. క్షమించండి

గ్రూప్‌-1పై తప్పుడు ఆరోపణలు.. క్షమించండి

గ్రూప్‌-1 పరీక్షలపై తాను చేసిన ఆరోపణలపై క్షమాపణలు కోరుతున్నట్టు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరేందర్‌ గౌడ్‌ తెలిపారు.

SIT Officer Misstep: గ్రూప్‌ 1 కేసులో ఇన్‌స్పెక్టరు అతి

SIT Officer Misstep: గ్రూప్‌ 1 కేసులో ఇన్‌స్పెక్టరు అతి

గ్రూప్‌-1 డిజిటల్ మూల్యాంకన స్కామ్‌లో ఏ2 నిందితుడైన ధాత్రి మధు అరెస్టులో ఓ ఇన్‌స్పెక్టర్‌ అనవసర వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నాడు. "మధు మంచోడు" అంటూ చేసిన వ్యాఖ్యపై సీనియర్‌ అధికారులు ఆగ్రహంతో స్పందించి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు

Group-1 Scam Unveiled: గ్రూప్‌-1 పేపర్లు దిద్దిన వెల్డర్‌

Group-1 Scam Unveiled: గ్రూప్‌-1 పేపర్లు దిద్దిన వెల్డర్‌

గ్రూప్-1 పరీక్షల పత్రాల మూల్యాంకనం కేసులో వెల్డర్‌ పాత్ర వెలుగులోకి వచ్చింది. విచారణలో పేపర్లపై చేర్చిన తప్పుడు సంతకాలు, స్టాంపులు, రీచెక్‌కు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు

Group 1 Paper Scam: గ్రూప్‌ 1 పేపర్లు గృహిణులు దిద్దారు

Group 1 Paper Scam: గ్రూప్‌ 1 పేపర్లు గృహిణులు దిద్దారు

ఏపీపీఎస్‌సీ గ్రూప్-1 పరీక్ష పేపర్లను అక్రమంగా మూల్యాంకనం చేయించడం కలకలం రేపింది. గృహిణులు, చంటిపిల్లల తల్లులను డబ్బులు ఇచ్చి ఈ ప్రక్రియలో భాగం చేసినట్లు మధుసూదన్‌ వెల్లడించారు

Digital Evaluation Scam: గ్రూప్‌-1 కేసు ఏ2 ఆఫీసులో సోదాలు

Digital Evaluation Scam: గ్రూప్‌-1 కేసు ఏ2 ఆఫీసులో సోదాలు

వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1 నోటిఫికేషన్‌లో అక్రమాలపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కామ్‌సైన్‌ కంపెనీ ద్వారా డిజిటల్ మూల్యాంకనం జరిపి అక్రమంగా 1.14 కోట్లు తీసుకున్న ఆఫీసర్లపై విచారణ జరుగుతోంది.

Group 1 Starts: రేపటి నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌

Group 1 Starts: రేపటి నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌

రేపటి నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 13 కేంద్రాల్లో 4,496 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి