• Home » Ganesh Nimajjanam

Ganesh Nimajjanam

GHMC: గణేష్‌ నిమజ్జనానికి కృత్రిమ కొలనులు

GHMC: గణేష్‌ నిమజ్జనానికి కృత్రిమ కొలనులు

గణేష్‌ విగ్రహాల నిమజ్జనం కోసం ముందస్తు ఏర్పాట్లపై జీహెచ్‌ఎంసీ దృష్టి సారించింది. కృత్రిమ కొలనుల ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ బుధవారం టెండర్‌ నోటిఫికేషన్‌ ప్రకటించింది.

Boat Capasises: గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం

Boat Capasises: గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం

రెండు డజన్ల మందికి పైగా భక్తులు నీటిలో పడటంతో ఒక్కసారిగా అందరూ అందోళనకు గురయ్యరు. ఈత తెలిసిన కొందరు ఒడ్డుకు చేరుకోగా, తక్కిన వారిని సమీపంలోని పడవల్లో ఉన్న వారు సురక్షితంగా బయటకు తెచ్చారు.

Ganesh Immersion 2024: గంగమ్మ ఒడిలోకి గణపయ్య.. మహాగణపతి నిమజ్జనం పూర్తి

Ganesh Immersion 2024: గంగమ్మ ఒడిలోకి గణపయ్య.. మహాగణపతి నిమజ్జనం పూర్తి

Ganesh Immersion 2024: ఖైరతాబాద్‌లో కొలువుదీరిన భారీ గణేష్ శోభా యాత్ర కొనసాగుతోంది. అర్ధ రాత్రి తర్వాత కలశ పూజ అనంతరం ఖైరతాబాద్ గణేశుడు భారీ ట్రాలీపైకి ఎక్కాడు. మొత్తం రెండున్నర కిలో మీటర్ల మేర భారీ గణనాథుడి శోభాయాత్ర కొనసాగనుంది. 70 ఏళ్ల సందర్భంగా ఈసారి 70 అడుగుల ఎత్తులో ఏర్పాటైన మట్టి గణేష్ విశిష్ఠ పూజలు అందుకున్నాడు.

Ganesh Immersion: ఇంకా పూర్తికాని వినాయక నిమజ్జనాలు.. పెద్ద సంఖ్యలో నిలిచిన వాహనాలు

Ganesh Immersion: ఇంకా పూర్తికాని వినాయక నిమజ్జనాలు.. పెద్ద సంఖ్యలో నిలిచిన వాహనాలు

Telangana: ట్యాంక్‌బండ్‌పై రెండో రోజు మధ్యాహ్నానికి కూడా వినాయకుల నిమజ్జనం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్‌పై గణనాథులు బారులు తీరాయి. ఇప్పటికే సాధారణ వాహనాలకు పోలీసులు అనుమతించారు. దీంతో పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ మార్గ్‌పై వినాయక వాహనాలు నిలిచిపోయాయి. ఇంకా క్యూలోనే వాహనాలు వేచి చూస్తున్న పరిస్థితి.

CP Anand: భక్తులకు సీపీ ఆనంద్ విజ్ఞప్తి.. ఏ విషయంలో అంటే..

CP Anand: భక్తులకు సీపీ ఆనంద్ విజ్ఞప్తి.. ఏ విషయంలో అంటే..

Telangana: భక్తులకు సీపీ సీవీ ఆనంద్ ఓ విజ్ఞప్తి చేశారు. వినాయక నిమజ్జనం కోసం ప్రభుత్వం ఒకరోజు సెలవు ఇస్తోందని.. కానీ కొందరు శోభాయత్రలను సెలవు రోజు అర్ధరాత్రి, తెల్లవారుజామున స్టార్ట్ చేస్తున్నారని తెలిపారు. ఇలా చేయడం వల్ల నిమజ్జనం మరుసటిరోజు సాయంత్రం వరకు జరుగుతోందన్నారు. దీనివల్ల నిమజ్జనం ఆలస్యం అవడంతో పాటు... సామాన్య జనాలకు కూడా ఇబ్బంది అవుతోందన్నారు.

Hyderabad: కొనసాగుతున్న నిమజ్జన ప్రక్రియ..  పరిశీలిస్తున్న జీహెచ్ఎంసీ కమిషనర్

Hyderabad: కొనసాగుతున్న నిమజ్జన ప్రక్రియ.. పరిశీలిస్తున్న జీహెచ్ఎంసీ కమిషనర్

హైదరాబాద్: 11 రోజులపాటు మండపాల్లో పూజలందుకున్న లంబోదరుడు ఆశేష భక్త జనం నుంచి వీడ్కోలు అందుకుని గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాడు. మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన గణేష్ నిమజ్జనం కార్యక్రమం బుధవారం కూడా కొనసాగుతోంది. ఈ రోజు మధ్యాహ్నంలోపు పూర్తిచేసేలా అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు.

Ganesh Immersion: భారీగా నిలిచిపోయిన వినాయక విగ్రహాలు.. ఎంత వరకు బారులు తీరాయో తెలుసా..

Ganesh Immersion: భారీగా నిలిచిపోయిన వినాయక విగ్రహాలు.. ఎంత వరకు బారులు తీరాయో తెలుసా..

Telangana: ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జనాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా వినాయక విగ్రహాలు నిలిచిపోయాయి. బషీర్ బాగ్ బాబు జగ్జీవన్ రావు విగ్రహం వరకు గణనాథులు నిలిచిపోయాయి. బర్కత్‌పుర ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు వినాయక విగ్రహాలు బారులు తీరాయి.

TS News: 2వ రోజు హుస్సేన్ సాగర్ వద్ద కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు

TS News: 2వ రోజు హుస్సేన్ సాగర్ వద్ద కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు

భాగ్యనగరం హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ వద్ద గణేష్ నిమజ్జనాలు 2వ రోజు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనాలు జరుగుతున్నాయి. నిమజ్జనం కోసం అర్ధరాత్రి నుంచి వేలాది వినాయక విగ్రహాలు వరుసలో బారులు తీరాయి. ఇవాళ (బుధవారం) మధ్యాహ్నం లోపు నిమజ్జనాలు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.

సుప్రీం తీర్పు హైడ్రాకు వర్తించదు: రంగనాథ్‌

సుప్రీం తీర్పు హైడ్రాకు వర్తించదు: రంగనాథ్‌

చెరువులు, నాలాల్లో ఆక్రమణల కూల్చివేతకు ‘హైదరాబాద్‌ విపత్తు నిర్వహణ, ఆస్తుల రక్షణ సంస్థ(హైడ్రా)’ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ఇప్పటి వరకు రాజకీయ, ఇతర విమర్శలతో ఆచితూచి వ్యవహరిస్తున్న హైడ్రా..

Bandlaguda : లంబోదర లడ్డూ ధర 1.87 కోట్లు!

Bandlaguda : లంబోదర లడ్డూ ధర 1.87 కోట్లు!

ఆ లడ్డూ వేలం పాటలో లక్ష.. పది లక్షలు.. యాభై లక్షలు.. ఆపై కోటి కూడా దాటేస్తే అంతా నోరేళ్లబెట్టారు. అక్కడితో పాట ఆగితేనా? జోరుగా సాగుతుంటే రెండు కోట్లకు చేరుతుందా? అనిపించింది. అయితే చివరికి రూ.1.87 కోట్లు పలికింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి