Home » Fire Accident
దుబాయ్ మరీనా ప్రాంతంలోని 67 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి.
రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ పెట్రోల్ బంక్లో శుక్రవారం పేలుడు సంభవించింది. వెల్డింగ్ చేస్తుండగా నిప్పురవ్వలు పెట్రోల్ ట్యాంక్లో పడటంతో ఈ ఘటన జరిగింది.
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ద్వారకా ప్రాంతంలోని అపార్ట్మెంట్లో మంటలు వ్యాపించాయి. ఆరో అంతస్తు నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ మంటల నుంచి తప్పించుకునేందుకు తొమ్మిదో అంతస్తు నుంచి కిందకు ఒక కుటుంబం దూకింది.
Kerala cargo ship: కేరళ తీరంలో కార్గో నౌక ఎంవీ వాన్ హై 503లో హఠాత్తుగా పేలుడు సంభవించింది. ఊహించని ఘటనతో నౌకలో ఉన్న సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే భారత నౌకాదళం స్పందించి హుటాహుటిన రక్షణ చర్యలు చేపట్టింది. నౌక అంతర్గత భాగంలోనే పేలుడు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది.
Fire Accident: గచ్చిబౌలిలో అగ్ని ప్రమాదం జరిగింది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్దమైంది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. కారు ఇంజన్ నుంచి మంటలు రావడం గమనించిన ప్యాసింజర్లు వెంటనే అప్రమత్తమై కారు నుంచి దిగిపోయారు.
మన ప్రభుత్వ వ్యవస్థల్లోని నిలువెత్తు నిర్లక్ష్యాన్ని, బాధ్యతా రాహిత్యాన్ని కళ్లకు కట్టేలా చెబుతున్నారు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జరిగిన గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదపు బాధిత కుటుంబ సభ్యులు. వాళ్లు చెబుతున్న షాకింగ్ నిజాలు నిర్ఘాంత పరిచేలా ఉన్నాయి.
శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో 2020 ఆగస్టు 20న జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతికి కారణమైన వారిని తక్షణమే శిక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాధిత కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు.
Fire Accident: విశాఖ స్టీల్ ప్లాంట్లో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై స్టీల్ ప్లాంట్ అధికారులు ఇంత వరకూ స్పందించలేదు. ఆస్తి నష్టం ఏ మేరకు జరిగింది తెలియరాలేదు.
Gulzar House Incident: నగరంలోని గుల్జార్ హౌస్లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో వాస్తవాలను ఫైర్ అధికారులు బయటపెట్టారు. ఇన్వర్టర్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తేల్చారు.
Gulzar House Fire Accident: పాతబస్తీలోని గుల్జార్హౌస్లో ఆదివారం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 17మంది మృతిచెందారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.