Home » FIFA World Cup
ఫిఫా ప్రపంచ కప్ 2026 సమరం మరికొద్ది నెలల్లో ప్రారంభం కానుంది. దీనికి అమెరికా, కెనడా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఇరాన్ జట్టు.. ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనబోమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమెరికాలో జరగబోయే పురుషుల ఫుట్బాల్ ప్రపంచకప్2026లో పాల్గొనబోమని ఇరాన్ స్పష్టం చేసింది. ప్రస్తుతం తమ దేశంపై దాడులు చేస్తున్న అమెరికా... అక్కడికెళ్లే తమ జట్టుకు హాని చేయకుండా ఉండదని ఇరాన్ ఆరోపించింది.
మెక్సికోలో హింసతో జూన్, జులైలో జరగాల్సిన 2026 వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ వేదికలపై అనిశ్చితి నెలకొంది. డ్రగ్ లార్డ్.. ఎల్ మెంచో హతుడైన తర్వాత మెక్సికోలో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఆటగాళ్లు, అభిమానుల రక్షణపై ఫిఫా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ జైషాను ఫిపా అధ్యక్షుడు జియా ఇన్ఫాంటినో ప్రశంసించారు. క్రికెట్ అభివృద్ధికి జైషా అద్భుతమైన కృషి చేస్తున్నారని కొనియాడారు. జైషాతో ఉన్న ఫొటోను తాజాగా ఇన్ఫాంటినో తన ఇన్స్టా అకౌంట్లో షేర్ చేశారు.
2026లో జరిగే ప్రపంచ ఫుట్బాల్ విజేత జట్టుకు ఫిఫా రూ.451 కోట్ల ప్రైజ్మనీ ఇవ్వనుంది. 2022 వరల్డ్ కప్ గెలిచిన అర్జెంటీనా రూ.379కోట్లు లభించాయి. గతసారితో పోలిస్తే ఈ సారి నగదు బహుమతిని ఫిఫా 48.9శాతం పెంచింది.
భారత క్రికెట్కు సంబంధించినంత వరకు మహేంద్ర సింగ్ ధోనీ ఓ లెజెండ్. టీమిండియాకు రెండు ప్రపంచకప్లు అందించిన ఘనమైన నాయకుడు. క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన తర్వాత కూడా ధోనీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
భారత ఫుట్బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రీ తాజాగా సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ కెరీర్కు తాను వీడ్కోలు పలుకుతున్నట్టు గురువారం పేర్కొన్నాడు. తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన వీడియో..
గల్ఫ్ దేశం ఖతార్ (Qatar ) ఫిఫా వరల్డ్ కప్ 2022 (FIFA World Cup 2022) సందర్భంగా విదేశీయులకు ప్రత్యేక ఎంట్రీ కార్డులను జారీ చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాకర్ అభిమానులను విషాదంలో ముంచేస్తూ గురువారం
2022 ఫిఫా వరల్డ్ కప్ను అర్జెంటీనా జట్టు కైవసం చేసుకోవడంతో కేరళ రాష్ట్రంలోని త్రిస్సూరు నగరంలోని ఓ రెస్టారెంట్ యజమాని....