• Home » Fake Propaganda

Fake Propaganda

Fake IPS : పవన్‌ పర్యటనలో నకిలీ ఐపీఎస్‌!

Fake IPS : పవన్‌ పర్యటనలో నకిలీ ఐపీఎస్‌!

ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పర్యటనలో హల్‌చల్‌ చేసిన నకిలీ ఐపీఎస్‌ గుట్టు ఎట్టకేలకు రట్టయింది. పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.

AP Politics: యాక్షన్ స్టార్ట్.. జగన్‍కు నిద్ర పట్టడం లేదా..

AP Politics: యాక్షన్ స్టార్ట్.. జగన్‍కు నిద్ర పట్టడం లేదా..

ప్రభుత్వం ఫేక్‌గాళ్లపై చర్యలు తీసుకుంటామంటే జగన్ ఎందుకు బాధపడుతున్నారనో అర్థం కావడంలేదట. ప్రభుత్వం చర్యలు మొదలుపెడితే తమ తరపున ఫేక్ ప్రచారం చేసేవాళ్లు ఉండరని, దీంతో ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయకపోతే కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్తే తమ పార్టీ మనుగడ ఏమి కావాలనే భయంతోనే సీఎం ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే..

శంషాబాద్‌లో 3 విమానాలకు  బెదిరింపులు

శంషాబాద్‌లో 3 విమానాలకు బెదిరింపులు

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాలకు బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతూనే ఉంది.

Narendra Modi: తప్పుడు వాగ్దానాల కాంగ్రెస్ రాజకీయాలను జనం గుర్తించారు.. మోదీ ఫైర్

Narendra Modi: తప్పుడు వాగ్దానాల కాంగ్రెస్ రాజకీయాలను జనం గుర్తించారు.. మోదీ ఫైర్

కాంగ్రెస్ ఇస్తున్న హామీలు ఎప్పటికీ నెరవేరమనే విజయం ప్రజల ముందు బహిర్గతమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి రెండూ దెబ్బతిని, మరింత అధ్వాన్న స్థితిలోకి జారిపోతున్నాయని వరుస ట్వీట్లలో మోదీ విమర్శలు గుప్పించారు.

మరో 60 విమానాలకు బాంబు బెదిరింపు

మరో 60 విమానాలకు బాంబు బెదిరింపు

దేశంలో విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం 60కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.

America's Central Investigation Agency : 2వారాలు.. 2వేల పోలీసులు

America's Central Investigation Agency : 2వారాలు.. 2వేల పోలీసులు

తనను తాను దైవ కుమారుడిగా, ఈ విశ్వానికి యజమానిగా ప్రకటించుకుని.. లక్షలాది మందిని ఆధ్యాత్మిక మత్తులో ముంచేసి.. చిన్నపిల్లల సెక్స్‌ రాకెటింగ్‌ సహా రకరకాల అరాచకాలకు పాల్పడిన ఫిలిప్సీన్స్‌ పాస్టర్‌ అపోలో క్విబొలోయ్‌ని అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ అరెస్ట్‌ చేసింది!

Delhi: తప్పుడు పత్రాలతో ఐఏఎస్‌?

Delhi: తప్పుడు పత్రాలతో ఐఏఎస్‌?

ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేద్కర్‌ వరుస వివాదాల్లో కూరుకుపోతున్నారు. అఖిల భారత సర్వీసుకు ఎంపికయ్యేందుకు దివ్యాంగ, ఓబీసీ కోటాను ఆమె దుర్వినియోగం.....

నకిలీ ఆధార్‌తో పార్లమెంట్‌లోకి  యత్నించిన ముగ్గురి అరెస్టు

నకిలీ ఆధార్‌తో పార్లమెంట్‌లోకి యత్నించిన ముగ్గురి అరెస్టు

నకిలీ ఆధార్‌ కార్డులతో పార్లమెంట్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన ముగ్గురు అరెస్టు అయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. ఢీవీ ప్రాజెక్ట్స్‌ అనే సంస్థ పార్లమెంట్‌ భవన సముదాయంలోని ఎంపీల లాంజ్‌ నిర్మాణ పనులను నిర్వహిస్తోంది. ఈ సంస్థ తరఫున కార్మికులుగా వచ్చిన ఖాసిమ్‌, మోనిస్‌, సోయబ్‌ నకిలీ ఆధార్‌ కార్డులతో పార్లమెంట్‌ భవనంలోకి ప్రవేశించేందుకు యత్నించి ఫ్లాప్‌ గేట్‌ వద్ద జరిగిన తనిఖీల్లో పట్టుబడ్డారు.

Elections 2024: ఫేక్‌‌లతో జాగ్రత్త.. నమ్మారో.. అంతే సంగతులు..

Elections 2024: ఫేక్‌‌లతో జాగ్రత్త.. నమ్మారో.. అంతే సంగతులు..

ఇది అసలే ఎన్నికల సమయం.. ఓట్ల కోసం ఎవరి ప్రయత్నాలు వారివి. ప్రజలను నమ్మించేందుకు అనేక మార్గాలు.. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ఫేక్ ప్రచారం ఎక్కువైంది. ఏది సత్యమో.. ఏది అసత్యమో తెలుసుకునేలోపు అబద్ధం అందరినీ చేరుకుంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వచ్చాక.. సాంకేతికతను ఉపయోగించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. అది ఫేక్ అని గ్రహించేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.

AP Elections: బరితెగించిన వైసీపీ నేతలు.. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు!

AP Elections: బరితెగించిన వైసీపీ నేతలు.. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు!

ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా వేదికగా ఫేక్ ప్రచారాలకు అంతు లేకుండా పోయింది. ఫేక్ ప్రచారంలో అధికార వైసీపీ ముందువరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదో విధంగా అసత్య ప్రచారాలతో ప్రజల మైండ్‌సెట్ మార్చాలనే ప్రయత్నంలో భాగంగా ఫేక్ పబ్లిసిటీకి వైసీపీ సోషల్ మీడియా విభాగం శ్రీకారం చుట్టిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి