• Home » Exams

Exams

JNTU: 30న జేఎన్‌టీయూ ‘వన్‌టైమ్‌ చాన్స్‌’ పరీక్షల ఫలితాలు

JNTU: 30న జేఎన్‌టీయూ ‘వన్‌టైమ్‌ చాన్స్‌’ పరీక్షల ఫలితాలు

జేఎన్‌టీయూ ‘వన్‌టైమ్‌ చాన్స్‌’ పరీక్షల ఫలితాలను బుధవారం విడుదల చేసేందుకు వర్సిటీ ఉన్నతాధికారులు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ వెంకటేశ్వరరావు స్పందిస్తూ.. రెండు రోజుల్లో ఫలితాలను విడుదల చేసే విధంగా చర్యలు చేపట్టామన్నారు.

MAT 2025  Exam: మ్యాట్‌ 2025 సెప్టెంబర్‌ సీజన్‌

MAT 2025 Exam: మ్యాట్‌ 2025 సెప్టెంబర్‌ సీజన్‌

ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ ‘మ్యాట్‌ 2025’ సెప్టెంబర్‌ సీజన్‌ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జాతీయ స్థాయిలో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో అడ్మిషన్లకు ఉద్దేశించిన ప్రధాన ఎంట్రెన్స్‌ల్లో ‘ద మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌’(మ్యాట్‌) ఒకటి. ఈ ఎంట్రెన్స్‌ను 1988 నుంచి నిర్వహిస్తున్నారు.

Law Entrance Test: ఆల్‌ ఇండియా  లా ఎంట్రెన్స్‌ టెస్ట్‌-  2026

Law Entrance Test: ఆల్‌ ఇండియా లా ఎంట్రెన్స్‌ టెస్ట్‌- 2026

‘ఆల్‌ ఇండియా లా ఎంట్రెన్స్‌ టెస్ట్‌ - 2026’ నోటిఫికేషన్‌ను ఢిల్లీలోని ‘ద నేషనల్‌ లా యూనివర్సిటీ’ విడుదల చేసింది. ఐదు సంవత్సరాల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ లా(బీఏ ఎల్‌ఎల్‌బీ)(ఆనర్స్‌), ఒక సంవత్సరం మాస్టర్‌ ఆఫ్‌ లా(ఎల్‌ఎల్‌ఎం) ప్రోగ్రామ్‌లకు సంబంధించిన ఈ ఎంట్రెన్స్‌ పరీక్ష 2025 డిసెంబర్‌ 14న జరుగుతుంది.

UGC NET Results: యూజీసీ నెట్‌ పరీక్ష ఫలితాల వెల్లడి

UGC NET Results: యూజీసీ నెట్‌ పరీక్ష ఫలితాల వెల్లడి

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఎన్‌టీఏ జూన్‌ నెలలో నిర్వహించిన

JNTU: ఆన్సర్‌షీట్లను దిద్దేందుకు ఆచార్యులు కరువు..

JNTU: ఆన్సర్‌షీట్లను దిద్దేందుకు ఆచార్యులు కరువు..

జేఎన్‌టీయూ వన్‌టైమ్‌ చాన్స్‌లో పరీక్షలు రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం రెండు నెలలుగా ఎదురు చూపులు తప్పడం లేదు. వాస్తవానికి జూన్‌ నెలఖరులోగా ఫలితాలను ప్రకటించాలని వర్సిటీ ఉన్నతాధికారులు భావించగా, కొన్ని సబ్జెక్టులకు జవాబు పత్రాల మూల్యాంకనం చేసేందుకు ఆచార్యులు దొరకని పరిస్థితి ఉన్నట్లు తెలిసింది.

Mega DSC: ముగిసిన మెగా డీఎస్సీ పరీక్షలు

Mega DSC: ముగిసిన మెగా డీఎస్సీ పరీక్షలు

మెగా డీఎస్సీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఏడాది జూన్‌ 6న ప్రారంభమైన పరీక్షలు 23 రోజుల పాటు సాగి బుధవారం ముగిశాయని డీఎస్సీ కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు.

10th Supplementary Results: పదో తరగతి  సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్..

10th Supplementary Results: పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్..

తెలంగాణకు సంబంధించిన పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది 38,741 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయగా.. అందులో 24,415 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు తెలిపింది.

CBSE: సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఇకపై ఏడాదిలో రెండుసార్లు

CBSE: సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఇకపై ఏడాదిలో రెండుసార్లు

సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (సీబీఎ్‌సఈ) పదో తరగతి పరీక్షల విషయంలో సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలను ఇకపై ఏడాదిలో రెండుసార్లు నిర్వహించాలని నిర్ణయించింది.

నేటి నుంచి టెట్‌ పరీక్షలు

నేటి నుంచి టెట్‌ పరీక్షలు

పాఠశాల విద్యాశాఖ నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

TG PGECET: టీజీ పీజీఈసెట్‌ పరీక్షలు షురూ

TG PGECET: టీజీ పీజీఈసెట్‌ పరీక్షలు షురూ

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం నిర్వహిస్తున్న టీజీ పీజీఈసెట్‌ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి