• Home » Exams

Exams

Sri Chaitanya: శీచైతన్య అగ్రస్థానం

Sri Chaitanya: శీచైతన్య అగ్రస్థానం

నీట్‌-2025 ఫలితాల్లో ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకుతో పాటు టాప్‌ ర్యాంకులు సాధించడంలో శ్రీచైతన్య విద్యాసంస్థలు అగ్రస్థానంలో నిలిచాయని ఆ విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మ తెలిపారు.

NEET 2025 Results: అత్యధిక మార్కులు 686

NEET 2025 Results: అత్యధిక మార్కులు 686

దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్‌ పరీక్ష ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు నిరాశే ఎదురైంది. ప్రతిసారీ టాపర్లలో నిలిచే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఈసారి టాప్‌-10లో ఒక్కరు కూడా చోటు దక్కించుకోలేకపోయారు.

ఏఐతో నియామక పరీక్షల్లో వివాదాలు తగ్గించొచ్చు

ఏఐతో నియామక పరీక్షల్లో వివాదాలు తగ్గించొచ్చు

రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు నిర్వహించే పరీక్షల్లో వివాదాలను కృత్రిమ మేధ (ఏఐ)తో తగ్గించవచ్చని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) చైర్మన్‌ అజయ్‌ కుమార్‌ అన్నారు.

AP Schools: నేటి నుంచే బడులు

AP Schools: నేటి నుంచే బడులు

బడికి వేళయింది. గురువారం నుంచి బడి గంట మోగనుంది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 35 లక్షల మంది విద్యార్థులకు...

AP EAPCET 2025: వడ్లమూడి విజ్ఞాన్‌ ప్రభంజనం

AP EAPCET 2025: వడ్లమూడి విజ్ఞాన్‌ ప్రభంజనం

ఏపీఈఏపీసెట్‌ ఫలితాల్లో గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ జూనియర్‌ కాలేజీకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాలల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్‌ తెలిపారు.

Bhashyam Top Rankers: భాష్యం విద్యార్థుల ప్రతిభ

Bhashyam Top Rankers: భాష్యం విద్యార్థుల ప్రతిభ

ఏపీఈఏపీ సెట్‌ ఫలితాల్లో భాష్యం విద్యార్థులు ప్రతిభ కనబరిచారని భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌ భాష్యం రామకృష్ణ తెలిపారు. ఆదివారం విడుదలైన ఫలితాల్లో తమ విద్యార్థులు టి.విక్రమ్‌ లెవి 6వ ర్యాంక్‌...

Mega DSC 2025: డీఎస్సీకి 90.14 శాతం హాజరు

Mega DSC 2025: డీఎస్సీకి 90.14 శాతం హాజరు

మెగా డీఎస్సీ పరీక్షలు రెండో రోజు ఆదివారం ప్రశాంత వాతావరణంలో జరిగాయని డీఎస్సీ కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు. ఉదయం సెషన్‌లో 9,951 మంది అభ్యర్థులకు గాను...

2 ప్రశ్నలకు ఆప్షన్లు మార్చాం: వీసీ

2 ప్రశ్నలకు ఆప్షన్లు మార్చాం: వీసీ

కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీఈఏపీసెట్‌-2025 ఫలితాలను సెట్‌ చైర్మన్‌, ఉప కులపతి సీఎ్‌సఆర్కే ప్రసాద్‌ ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. ఏపీ...

AP PGCET Exam: రేపటి నుంచి ఏపీ పీజీసెట్‌

AP PGCET Exam: రేపటి నుంచి ఏపీ పీజీసెట్‌

సోమవారం నుంచి ఏపీ పీజీ సెట్‌- 2025 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 9, 10, 11, 12 తేదీల్లో మూడు షిఫ్టులుగా పరీక్షలు జరగనున్నాయి. మొదటి సెషన్‌ ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు, రెండవ సెషన్‌ మధ్యాహ్నం 12.30 నుంచి..

AP Intermediate Board: ఇంటర్‌ సప్లిమెంటరీ ఉత్తీర్ణత 53 శాతం

AP Intermediate Board: ఇంటర్‌ సప్లిమెంటరీ ఉత్తీర్ణత 53 శాతం

ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో 52.9శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. బెటర్‌మెంట్‌ పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 81శాతం మంది మార్కులు మెరుగుపరుచుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి