• Home » EVM Machine

EVM Machine

Trinamool Congress: ఈవీఎంలపై ఆరోపణలు చేస్తే సరిపోదు, నిరూపించాలి: టీఎంసీ

Trinamool Congress: ఈవీఎంలపై ఆరోపణలు చేస్తే సరిపోదు, నిరూపించాలి: టీఎంసీ

ఈవీఎంలపై లేవనెత్తుతున్న ప్రశ్నలను టీఎంసీ తోసిపుచ్చింది. ఈవీఎంలకు హ్యాక్ చేయవచ్చని చెబుతున్న వారు ఎలా హ్యాకింగ్ చేయవచ్చో నిరూపించి చూపించాలని ఆ పార్టీ ఎంపీ, ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అన్నారు.

Omar Abdullah: ఈవీఎంలపై విశ్వాసం లేకుంటే... ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు

Omar Abdullah: ఈవీఎంలపై విశ్వాసం లేకుంటే... ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు

హర్యానా, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఈవీఎంల వినియోగంపై మరింత దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా పీటీఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.

Sharad Pawar: బ్యాలెట్‌ కోసం పట్టుబట్టిన మర్కద్వాడి గ్రామంలో పవార్.. బీజేపీ మండిపాటు

Sharad Pawar: బ్యాలెట్‌ కోసం పట్టుబట్టిన మర్కద్వాడి గ్రామంలో పవార్.. బీజేపీ మండిపాటు

అమెరికా, ఇగ్లాండ్, పలు యూరోపియన్ దేశాల్లో ఎన్నికలను ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తున్నప్పుడు, యావత్ ప్రపంచం బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుపుతున్నప్పుడు మనం ఎందుకు ఆ విధంగా చేయకూడదని శరద్ పవార్ ప్రశ్నించారు.

KA Paul : జగన్‌పై  కేఏపాల్ సంచలన వ్యాఖ్యలు

KA Paul : జగన్‌పై కేఏపాల్ సంచలన వ్యాఖ్యలు

మోదీ, అమిత్ షా దేశాన్ని అదానీ, అంబానికి కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ప్రజాశాంతి అధ్యక్షుడు కే ఏ పాల్ ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షించడానికి తాను పోరాడుతున్నానని తెలిపారు.

Ballot Paper voting: మీరు గెలిస్తే ఈవీఎంలు మంచివి, ఓడితే ట్యాంపరింగా?: కేఏ పాల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం

Ballot Paper voting: మీరు గెలిస్తే ఈవీఎంలు మంచివి, ఓడితే ట్యాంపరింగా?: కేఏ పాల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం

బ్యాలెట్ పేపర్ల విధానాన్ని తిరిగి తీసుకురావాలని, ఓటర్లకు డబ్బులు, మద్యం పంచినట్టు తేలిన అభ్యర్థులపై అనర్హత వేటు వేయాలని, ఎన్నికల అవకతవకలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన విధానం రూపొందించాలని కేఏ పాల్ కోర్టుకు తాన వాదన వినిపించారు.

EVMs: ఈవీఎంలు 100 శాతం ఫుల్‌ప్రూఫ్‌.. అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వేళ సీఈసీ

EVMs: ఈవీఎంలు 100 శాతం ఫుల్‌ప్రూఫ్‌.. అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వేళ సీఈసీ

మహారాష్ట్ర, జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈవీఎంల పనితీరుపై బీజేపీయేతర పార్టీలు తరచు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలపై సీఈసీ స్పందించారు.

Chandrababu : రాష్ట్రానికి వీళ్లు అరిష్టం

Chandrababu : రాష్ట్రానికి వీళ్లు అరిష్టం

ప్రైవేటుపరం కాకుండా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నడవాలన్నది తమ ప్రయత్నమని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

YSRCP:ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా జగన్ వ్యాఖ్యలు.. బుద్ధి మారదా..

YSRCP:ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా జగన్ వ్యాఖ్యలు.. బుద్ధి మారదా..

హర్యానా ఫలితాలపై స్పందించిన జగన్.. అక్కడి ఫలితాలు ప్రజాభిప్రాయాన్ని గందరగోళానికి గురిచేస్తున్నాయంటూ ట్వీట్ చేశారు. దీనిద్వారా ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తీర్పును అవమానించేలా జగన్ మాట్లాడారనే విమర్శలు..

COLLECTOR  : ఈవీఎంల గోడౌన్లను పరిశీలించిన కలెక్టర్‌

COLLECTOR : ఈవీఎంల గోడౌన్లను పరిశీలించిన కలెక్టర్‌

నగరంలోని టవర్‌క్లాక్‌ సమీపంలో ఉన్న పాత ఆర్డీఓ కార్యాలయం ఆవరణంలో ఉన్న ఈవీఎంల గోడౌనతో పాటు జేఎనటీయూలోని ఈవీఎం గోడౌన్లను బుధవారం జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ పరిశీలించారు. ఎన్నికల కమిషన ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతి నిధుల సమక్షంలో ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లను కలెక్టర్‌ పరిశీలిం చారు.

Jagan: అవును.. పిన్నెల్లి ఈవీఎం పగలగొట్టాడు!

Jagan: అవును.. పిన్నెల్లి ఈవీఎం పగలగొట్టాడు!

‘పాల్వాయిగేటు వంటి సెన్సిటివ్‌ పోలింగ్‌ బూత్‌లో ఒకేఒక హోంగార్డును పెట్టి నడుపుతా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతా ఉందని చెప్పడం కోసం పిన్నెల్లి పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి ఈవీఎం పగలగొట్టే కార్యక్రమం చేశా రు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి