Home » Earthquake 7.8
భూకంపం వల్ల మయన్మార్ బాధితుల పరిస్థితి చాలా గోరైంది. ఇప్పుడు అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు, సహాయక చర్యలకు మిలటరీ అడ్డంకులు ఇబ్బందులు కలుగుతున్నాయి
మయన్మార్లో శుక్రవారం జరిగిన భారీ భూకంపం అణుబాంబులకు సమానమైన శక్తిని ప్రదర్శించింది. భవనాలు పూర్తిగా ధ్వంసం అవడం వల్ల మరణాల సంఖ్య 2972కి చేరుకుంది
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
శుక్రవారం మధ్యాహ్నం మయన్మార్, థాయ్లాండ్ దిశగా భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపంలో 191 మంది మరణించారు, 800 మందికి పైగా గాయపడ్డారు. భారత్, బంగ్లాదేశ్లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి
జపాన్(Japan)లో గురువారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 7.1 తీవ్రతతో భూకంపం(Earthquake) నమోదైంది. నైరుతి దీవులైన క్యుషు, షికోకోను ఇది వణికించింది.
పపువా న్యూ గినియా దేశం ఎంగా ప్రావిన్స్లోని ఓ గ్రామం ప్రకృతి విపత్తుకు అల్లకల్లోలమయింది.
నూతన సంవత్సరం రోజున సంభవించిన వరుస భూకంపాలు జపాన్ దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఒకటి కాదు, రెండు కాదు ఒకే రోజు దేశవ్యాప్తంగా 155 భూకంపాలు సంభవించడంతో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
నూతన సంవత్సర తొలిరోజు జపాన్ ని(Japan Earthquake) వరుస భూకంపాలు వణికించాయి. దేశ వ్యాప్తంగా ఒకే రోజు దాదాపు 155 భూకంపాలు సంభవించాయని అధికారులు తెలిపారు. తొలి భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.6 గా నమోదైనట్లు వాతావరణ కార్యాలయం తెలిపింది. తొలి భూకంపం సంభవించిన వెంటనే అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
టర్కీలోని భూకంప ప్రభావిత ప్రజలకు ఆ దేశ టర్కిష్ ఎయిర్లైన్
ఒక్కసారిగా విరుచుకుపడిన భూకంపాలతో అతలాకుతలమైన