Home » Divvela Madhuri
తిరుమల ఆలయంలో కేక్ కటింగ్ వివాదంపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి వివరణ ఇచ్చారు. తాము కట్ చేసింది ఎగ్ లెస్ కేక్ అని స్పష్టం చేశారు.
దువ్వాడ శ్రీనివాస్, మాధురి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గతంలో తిరుమల కొండపై రీల్స్ చేసిన మాధురి.. ఇప్పుడు ఏడుకొండలపై గెస్ట్హౌస్లో బిగ్బాస్ ఫేమ్ తనూజ బర్త్డే వేడుకలను నిర్వహించడం వివాదాస్పదమైంది.