Home » Dharmavaram
ధర్మవరంలో నివసిస్తున్న రంశా రఫీక్ పాకిస్థాన్ పౌరసత్వంతో 19 ఏళ్లుగా లాంగ్ టర్మ్ వీసాపై ఉంది. కేంద్ర ప్రభుత్వానికి పౌరసత్వ దరఖాస్తు పెండింగ్లో ఉంది.
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో, హోంవర్క్ చేయలేదని రెండో తరగతి విద్యార్థులను టీచర్ చెప్పుతో కొట్టిన ఘటన కలకలం రేపింది. తల్లిదండ్రుల ఆగ్రహంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది
తోపుదుర్తీ.... జాగ్రత్త.. కులాలు, మతాలు మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధిపొందడానికి ప్రయత్నిస్తే బీసీలంతా ఏకమై మిమ్మల్ని రాజకీయ సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నామని టీడీపీ నాయకులు ఫైర్ అయ్యారు.
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సోదరుడి భార్య గాలి వసుమతి రెడ్డి నోటీసులు అందుకున్న విషయం. వైసీపీ హయాంలో అసైన్మెంట్ భూమి కొనుగోలు చేసిన ఆమెపై రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు
పట్టణంలో పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. శనివారం మున్సిపల్ సమావేశపు భవనంలో చైర్పర్సన కాచర్ల లక్ష్మీ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు.
రాజీకాదగ్గ కేసులకు లోక్ అదాలత చక్కటి పరిష్కారమని జూనియర్ సివిల్ న్యాయాధికారి రాకేష్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయాధికారి అధ్యక్షతన జాతీయ లోక్ అదాలత నిర్వహించారు.
గిరిజన, గ్రామీణప్రాంతాలలో నాటుసారా నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఆర్డీఓ సువర్ణ సూచించారు. శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో నవప్రొహిబిషన ఎక్సైజ్శాఖ ఆధ్వర్యంలో నాటుసారా నిర్మూలన కార్యక్రమం నవోదయం 2.0పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ప్రజల ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు నాన కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎనసీడీ)3.0 సర్వేను ప్రభుత్వం గత నెల నుంచి చేపట్టింది. ఈ సందర్భంగా అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి.
పొలసు పురుగు నివారణపై చీనీ రైతులకు జిల్లా ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్ అవగాహన కల్పించారు. చీనీని పీడిస్తున్న పొలుసు అన్న శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది.
చీనీ పంటకు వ్యాపించే పొలుసు పురుగుపై రైతులు జాగ్రత్త వహించాలని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిశోర్ పేర్కొన్నారు. సోమవారం తాడిమర్రి మండలంలోని ఏకపాదంపల్లి వద్ద చీనీ తోటను పరిశీలించారు.