Home » Dalit
ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసగించాడని ఓ దళిత యువకుడిపై ముగ్గురు యువకులు విచక్షరహితంగా..
దొంగతనం ఆరోపణతో దళిత మహిళను చిత్రహింసలకు గురి చేసిన ఘటనలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సహా ఆరుగురిని సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మొహంతి ఉత్తర్వులు జారీ చేశారు.
లోక్ సభ ఎన్నికల్లో వివిధ వర్గాల నుంచి పార్టీలకు వచ్చిన ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే.. దళితుల ఓటు(Dalit votes) బ్యాంకు కీలకంగా కనిపిస్తోంది. చాలా నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో దళితులు ఉండటంతో ఈ ఎన్నికల్లో వారి ఓట్లు ఎవరికి ఎక్కువగా పడ్డాయన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బడుగు, బలహీన వర్గాల రిజర్వేషన్లు తొలగించాలని నరేంద్ర మోదీ కుట్రకు తెరలేపారని విమర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేశారు.
మేక పొలంలోకి వచ్చిందనే కారణంతో ఓ దుర్మార్గుడు దళిత మహిళను విచక్షణారహితంగా కొట్టిన ఘటన ఉత్తర ప్రదేశ్లో సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని బులంద్షహర్లో 60 ఏళ్ల దళిత మహిళ మేకలు మేపడానికి వెళ్లింది.
ఓవైపు భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ దూసుకుపోతుంటే.. దేశంలోని దళితుల రాతలు మాత్రం మారడం లేదు. వీరిపై ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. అగ్రవర్ణాల ...
హైదరాబాద్: నల్లకుంట మాజీ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి ఇంటిని దళిత సంఘాలు ముట్టడించాయి. దళిత బంధు విషయంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్పై శ్రీదేవి భర్త గరిగంటి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడగ జంగాల కళాకారుడు పస్తం మొగిలయ్య (Balagam Mogilaiah)కు దళితబంధు పథకం ప్రభుత్వం మంజూరు..
వరంగల్ జిల్లా (Warangal District) దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడిగజంగాల కళాకారుడు పస్తం మొగిలయ్య (balagam mogilaiah)కు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం దళిత బంధు..
దళితబంధు (Dalit bandhu)లో అవినీతికి పాల్పడ్డ ఎమ్మెల్యేల పేర్లు బయటపెట్టాలని ఎమ్మెల్యే రఘునందన్రావు (MLA Raghunandan Rao) డిమాండ్ చేశారు.