• Home » CS Shanti Kumari

CS Shanti Kumari

Case on Anvesh: పోలీసులు, ప్రభుత్వ పెద్దలపై ఆరోపణలు.. ప్రముఖ యూట్యూబర్‌పై కేసు

Case on Anvesh: పోలీసులు, ప్రభుత్వ పెద్దలపై ఆరోపణలు.. ప్రముఖ యూట్యూబర్‌పై కేసు

YouTuber Anvesh: ప్రపంచ యాత్రికుడు, యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు అన్వేష్‌పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు, ప్రభుత్వ పెద్దలపై ఆరోపణలు చేయడంతో అన్వేష్‌పై ఈ కేసు నమోదైంది.

CS Shanti Kumari: ‘కంచ గచ్చిబౌలి’పై ఏం చేద్దాం?

CS Shanti Kumari: ‘కంచ గచ్చిబౌలి’పై ఏం చేద్దాం?

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టుకు సమర్పించబోయే నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది.

TG News: కంచ గచ్చిబౌలి భూముల వివాదంతో అప్రమత్తమైన ప్రభుత్వం

TG News: కంచ గచ్చిబౌలి భూముల వివాదంతో అప్రమత్తమైన ప్రభుత్వం

కంచ గచ్చిబౌలి భూముల విషయంలో కోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఏస్ , రెవెన్యూ , జీహెచ్ఎంసీ, అటవీ , హెచ్ఎండీఏ ఇతర ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమావేశంకానున్నారు. ఒకటి రెండు రోజుల్లో విద్యార్థి సంఘాలు, పౌర సంఘాలు, పర్యావరణ వేత్తలతో మంత్రుల కమిటీ సమావేశం కానుంది.

Supreme Court: మా ఆదేశాలు పాటించకపోతే.. సీఎస్‌ జైలుకే!

Supreme Court: మా ఆదేశాలు పాటించకపోతే.. సీఎస్‌ జైలుకే!

కంచ గచ్చిబౌలి భూముల విషయంలో తమ ఆదేశాలు అమలు చేయకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా బాధ్యులవుతారని, జైలుకు వెళతారని సుప్రీం కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది.

సులభతర వాణిజ్య విధానం భేష్‌: కేంద్ర బృందం

సులభతర వాణిజ్య విధానం భేష్‌: కేంద్ర బృందం

ఈ సందర్భంగా ఈవోడీబీపై చర్చించారు. సులభతర వాణిజ్య విధానాన్ని అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందని సీఎస్‌ వారికి వివరించారు. రాబోయే రోజుల్లో వేగవంతమైన వాణిజ్య, వ్యాపార అభివృద్ధికి అనువైన వాతావరణాన్ని సృష్టిస్తున్నామన్నారు.

CS Shanti kumari: బాలికల వసతి గృహాలకు.. 29 మంది మహిళా ఐఏఎస్‌లు

CS Shanti kumari: బాలికల వసతి గృహాలకు.. 29 మంది మహిళా ఐఏఎస్‌లు

తొలి దశలో 29 మంది మహిళా ఐఏఎ్‌సలు రాష్ట్రంలోని బాలికల హాస్టళ్లను సందర్శించి, రాత్రి బస చేస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.

CS Shanti kumari: మహిళా గ్రూపులతో 231 ఎకరాల్లో సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయించండి: సీఎస్‌

CS Shanti kumari: మహిళా గ్రూపులతో 231 ఎకరాల్లో సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయించండి: సీఎస్‌

రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాల(ఎ్‌సహెచ్‌జీ) మహిళలతో దాదాపు 231 ఎకరాల్లో సోలార్‌ పవర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయించడానికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు.

ACB: తొలుత చెల్లింపులు.. తర్వాత ఒప్పందాలు

ACB: తొలుత చెల్లింపులు.. తర్వాత ఒప్పందాలు

ఈ-ఫార్ములా కారు రేసు కేసులో ఏసీబీ అధికారులు విచారణ ప్రారంభించారు. సీఎస్‌ శాంతి కుమారి నుంచి అందిన ఫైల్‌ ఆధారంగా కేసు దర్యాప్తులో ఏసీబీ అధికారులు ముందుకు వెళ్లనున్నారు.

Hyderabad: ఏసీబీకి లేఖ రాసిన సీఎస్ శాంతి కుమారి.. విషయం ఏంటంటే..

Hyderabad: ఏసీబీకి లేఖ రాసిన సీఎస్ శాంతి కుమారి.. విషయం ఏంటంటే..

ఫార్ములా-ఈ కార్‌ రేస్ కేసు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కేసుపై లోతుగా దర్యాప్తు చేయాలని కోరుతూ ఏసీబీకి తెలంగాణ సీఎస్ శాంతికుమారి లేఖ రాశారు. విచారణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచింది.

‘ప్రజా విజయోత్సవాల’కు ప్రణాళిక

‘ప్రజా విజయోత్సవాల’కు ప్రణాళిక

రాష్ట్రంలో డిసెంబరు 1 నుంచి 9 వరకు నిర్వహించే ‘ప్రజా పాలన... ప్రజా విజయోత్సవాల’కు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి