• Home » Crime News

Crime News

Parrot : పెంపుడు చిలుకను కాపాడబోయి.. అనంతలోకాలకు..

Parrot : పెంపుడు చిలుకను కాపాడబోయి.. అనంతలోకాలకు..

పెంపుడు చిలుకను రక్షించబోయి ఓ వ్యక్తి దుర్మరణం పాలైన విషాద సంఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. అరుణ్‌కుమార్‌ అనే వ్యక్తి 2 లక్షల రూపాయలు వెచ్చించి విదేశీ పెంపుడు చిలుకను కొనుగోలు చేశాడు. అయితే.. ఇంటిముందున్న కరెంట్ స్తంభంపై వాలగా దాన్ని రక్షించే ప్రయత్నంలో విద్యుత్ షాక్ కు గురై మృతిచెందాడు.

Molestation on woman: ప్రేమ పేరుతో మోసం.. యువతిపై ముగ్గురు అత్యాచారం..

Molestation on woman: ప్రేమ పేరుతో మోసం.. యువతిపై ముగ్గురు అత్యాచారం..

ఈ మధ్య కాలంలో కొంతమంది యువకులు ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేయడం సర్వసాధారణం అయ్యింది. పెళ్లి చేసుకుంటామని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకొని అవసరం తీరాక వదిలేయడం, ఏకాంతంగా గడిపింది వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఓ యువతిని ముగ్గురు యువకులు ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి అత్యాచారం చేశారు.. వివరాల్లోకి వెళితే..

Hyderabad: యాత్రలకు వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల..

Hyderabad: యాత్రలకు వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల..

యాత్రలకు వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల అయిన సంఘటన హైదరాబాద్ నగరంలోని మలక్‌పేట్‏లో చోటుచేసుకుంది. మొత్తం 17 తులాల బంగారం, 4 కిలోల వెండి, 45 లక్షల నగదు చోరీకి గురైంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Ananthapuram News: నేను ఏసీబీ ఇన్‏ఫార్మర్‏ను మాట్లాడుతున్నా.. రూ. లక్ష ఇవ్వాల్సిందే..

Ananthapuram News: నేను ఏసీబీ ఇన్‏ఫార్మర్‏ను మాట్లాడుతున్నా.. రూ. లక్ష ఇవ్వాల్సిందే..

నేను ఏసీబీ ఇన్‏ఫార్మర్‏ను మాట్లాడుతున్నా.. లక్ష రూపాయలు ఇవ్వాల్సిందే.. అంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తి పోలీసులు అరెస్టు చేశారు. అలాగే.. ఏసీబీ సీఐ ఫొటోను వాట్సాప్‌ డీపీగా పెట్టుకుని పలువురిని బెదిదిస్తూ.. వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Ananthapur News: వీడు మామూలోడు కాదుగా.. పగలు రెక్కీ.. రాత్రి చోరీ

Ananthapur News: వీడు మామూలోడు కాదుగా.. పగలు రెక్కీ.. రాత్రి చోరీ

హిందూపురం పోలీసులు ఓ ఘరానా దొంగను పట్టుకున్నారు. అతని వయస్సు 39 సంవత్సరాలు కాగా.. ఇప్పటివరకు 55 దొంగతనాలు చేశాడు. దీంతో పోలీసులే అతడిని చూసి ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే...

Hyderabad: మోసం చేశాడనే అంతమొందించారు..

Hyderabad: మోసం చేశాడనే అంతమొందించారు..

నగరంలోని జవహర్‌ నగర్‌ హత్య కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మోసం చేశాడన్న కారణంతో ఆగ్రహానికి గురై అతడిని అంతం చేసినట్లు పొలీసుల విచారణలో తేలింది. ఈ హత్యకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

YouTube: దారుణం.. యూట్యూబ్ చూసి ఆపరేషన్.. మహిళ మృతి..!

YouTube: దారుణం.. యూట్యూబ్ చూసి ఆపరేషన్.. మహిళ మృతి..!

నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా నెట్టింట వెతికేస్తున్నారు. ఒక రకంగా ఉదయం లేచిన మొదలు.. రాత్రి పడుకునే వరకూ మనిషి జీవితంలో సోషల్ మీడియా ఒక భాగం అయ్యింది.

Bengaluru News: అమ్మా నన్ను క్షమించు... ప్రేమ పేరుతో మోసపోయాను

Bengaluru News: అమ్మా నన్ను క్షమించు... ప్రేమ పేరుతో మోసపోయాను

అమ్మా నన్ను క్షమించు.. ప్రేమ పేరుతో మోసపోయాను.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా... అంటూ ఓ యువతి తల్లికి లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికంగా సంచలనం కలిగించిన ఈ విషయానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: శరీరంపై 25 కత్తిగాట్లు..

Hyderabad: శరీరంపై 25 కత్తిగాట్లు..

భార్యపై భర్త కత్తితో దాడిచేసిన సంఘటన నగరంలోని వారాసిగూడ పోలీస్‏స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఆమెపై 25 కత్తిగాట్లు ఉండటాన్ని గుర్తించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఇందుకు సంబంధించిన వివకాలిలా ఉన్నాయి.

Hyderabad: అమెరికాలో నగర యువకుడి మృతి

Hyderabad: అమెరికాలో నగర యువకుడి మృతి

హైదరాబాద్‏కు చెందిన ఓ యువకుడు అమెరికాలో మృతిచెందాడు. సంకీర్త్‌ పినుమళ్ల అనే యువకుడు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ సైటోన్‌ ఒహియోలో ఎమ్మెస్‌ చేశారు. ఆ తర్వాత అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. అయితే.. అక్కడ మంచు కురుస్తున్న కారణంగా కాలు జారి పడి మృతి చెందినట్టు సమాచారం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి