• Home » Crime News

Crime News

Honeymoon Murder: హత్య తర్వాత ఇండోర్‌లోనే దాక్కున్న సోనమ్.. అగ్రిమెంట్ కూడా చేసుకుని..

Honeymoon Murder: హత్య తర్వాత ఇండోర్‌లోనే దాక్కున్న సోనమ్.. అగ్రిమెంట్ కూడా చేసుకుని..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసు దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. కొత్తగా పెళ్లైన వారం రోజుల్లోనే భర్త రాజా రఘవంశీని హత్య చేయించిన సోనమ్‌కు సంబంధించిన ఒక్కో వాస్తవం వెలుగులోకి వస్తూ విస్మయం కలిగిస్తున్నాయి.

Crime News: భార్యను హతమార్చి భర్త ఆత్మహత్య..

Crime News: భార్యను హతమార్చి భర్త ఆత్మహత్య..

Crime News: నందిగామ గోపీనాథ్‌పై పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును వెనక్కి తీసుకోవాలని భార్యను ఒత్తిడి చేశాడు. కేసు వెనక్కి తీసుకునేందుకు ఆమె తిరస్కరించింది. ఈ విషయంలో గత అర్ధరాత్రి 2:30 గంటల వరకు భార్య వెంకటలక్ష్మితో భర్త గోపినాథ్ గొడవపడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Maharashtra: శోభనం కోసం ఒత్తిడి చేసిన భర్తను అంతమొందించిన భార్య

Maharashtra: శోభనం కోసం ఒత్తిడి చేసిన భర్తను అంతమొందించిన భార్య

శోభనం కోసం బలవంతం చేసిన భర్తను హతమార్చిందో భార్య. మహారాష్ట్రలో ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన కలకలం రేపుతోంది.

Police Case: సినీనటి కల్పికపై కేసు నమోదు..

Police Case: సినీనటి కల్పికపై కేసు నమోదు..

Kalpika Case: టాలీవుడ్ నటి కల్పిక మరో సారి వివాదంలో చిక్కుకున్నారు. ప్రిజం పబ్‌లో యాజమాన్యంపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు పబ్ యాజమాన్యం ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు.

Honeymoon Murder: సోనమ్‌ను ఉరి తీయాలి.. ఆమెతో మాకు సంబంధం లేదు: సోనమ్ సోదరుడు

Honeymoon Murder: సోనమ్‌ను ఉరి తీయాలి.. ఆమెతో మాకు సంబంధం లేదు: సోనమ్ సోదరుడు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసు దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. తన భర్త రాజా రఘువంశీని తానే హత్య చేయించానని సోనమ్ అంగీకరించినట్టు సమాచారం. తన భర్త హత్యలో తన ప్రమేయం ఉన్నట్టు సోనమ్ అంగీకరించిందని సిట్ వర్గాలు చెబుతున్నాయి.

Meghalaya Murder: భర్తను చంపడాన్ని కళ్లారా చూసిన సోనమ్ రఘువంశీ

Meghalaya Murder: భర్తను చంపడాన్ని కళ్లారా చూసిన సోనమ్ రఘువంశీ

మేఘాలయ మర్డర్ కేసులో భయానక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పక్కా ప్లాన్‌తో భర్త రాజా రఘువంశీతో కలిసి హనీమూన్ కోసమని మేఘాలయ వెళ్లిన భార్య సోనమ్ అక్కడే స్పాట్ ఫిక్స్ చేసింది. అంతేకాదు, భర్తను చంపుతున్నప్పడు ఆ హత్యను కళ్లారా చూసింది.

East Godavari District: సెల్‌ఫోన్‌ కోసం చంపేశారు

East Godavari District: సెల్‌ఫోన్‌ కోసం చంపేశారు

సెల్‌ఫోన్‌ కోసం బాల్య స్నేహితుడినే దారుణంగా హతమార్చిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. నార్త్‌జోన్‌ డీఎస్పీ వై.శ్రీకాంత్‌ కథనం మేరకు...

Crime News: కారులో వెంబడించి.. తుపాకీతో బెదిరించి...

Crime News: కారులో వెంబడించి.. తుపాకీతో బెదిరించి...

Crime News: న్యాయవాది శైలేష్ సక్సేనాకు బెదిరింపులు రావడం కలకలం రేపింది. బంజారాహిల్స్‌లో కారులో వెంబడించి.. తుపాకీతో బెదిరించి... ‘నీ సంగతి చూస్తాం.. ఈరోజు నీ పని అయిపోయింది’.. అంటూ హెచ్చరించారు. ఈ ఘటనతో భయపడిన న్యాయవాది బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Hyderabad: తండ్రి మందలించాడని.. విద్యార్థిని ఆత్మహత్య

Hyderabad: తండ్రి మందలించాడని.. విద్యార్థిని ఆత్మహత్య

తండ్రి మందలించాడని మనస్తాపం చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పేట్‌బషీరాబాద్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన రాకేష్‏కుమార్‌ కుటుంబ సభ్యులతో ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి కుత్బుల్లాపూర్‌ సుభాష్‏నగర్‌లో నివసిస్తున్నారు.

Student Case.. వెలుగులోకి సంచలన నిజాలు

Student Case.. వెలుగులోకి సంచలన నిజాలు

Student case: అనంతపురం ఇంటర్ విద్యార్థిని హత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి రంగంలోకి దిగిన పోలీసు బృందాలు కీలక ఆధారాలు సేకరించారు. గుర్తించలేని విధంగా ముఖం పూర్తిగా కాలి, ఉబ్బిపోయి ఉండడంతోపాటు శరీరంపై కాలిన గుర్తులతోపాటు పటు చోట్ల బొబ్బలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి