Home » Crime News
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసు దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. కొత్తగా పెళ్లైన వారం రోజుల్లోనే భర్త రాజా రఘవంశీని హత్య చేయించిన సోనమ్కు సంబంధించిన ఒక్కో వాస్తవం వెలుగులోకి వస్తూ విస్మయం కలిగిస్తున్నాయి.
Crime News: నందిగామ గోపీనాథ్పై పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును వెనక్కి తీసుకోవాలని భార్యను ఒత్తిడి చేశాడు. కేసు వెనక్కి తీసుకునేందుకు ఆమె తిరస్కరించింది. ఈ విషయంలో గత అర్ధరాత్రి 2:30 గంటల వరకు భార్య వెంకటలక్ష్మితో భర్త గోపినాథ్ గొడవపడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
శోభనం కోసం బలవంతం చేసిన భర్తను హతమార్చిందో భార్య. మహారాష్ట్రలో ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన కలకలం రేపుతోంది.
Kalpika Case: టాలీవుడ్ నటి కల్పిక మరో సారి వివాదంలో చిక్కుకున్నారు. ప్రిజం పబ్లో యాజమాన్యంపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు పబ్ యాజమాన్యం ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసు దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. తన భర్త రాజా రఘువంశీని తానే హత్య చేయించానని సోనమ్ అంగీకరించినట్టు సమాచారం. తన భర్త హత్యలో తన ప్రమేయం ఉన్నట్టు సోనమ్ అంగీకరించిందని సిట్ వర్గాలు చెబుతున్నాయి.
మేఘాలయ మర్డర్ కేసులో భయానక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పక్కా ప్లాన్తో భర్త రాజా రఘువంశీతో కలిసి హనీమూన్ కోసమని మేఘాలయ వెళ్లిన భార్య సోనమ్ అక్కడే స్పాట్ ఫిక్స్ చేసింది. అంతేకాదు, భర్తను చంపుతున్నప్పడు ఆ హత్యను కళ్లారా చూసింది.
సెల్ఫోన్ కోసం బాల్య స్నేహితుడినే దారుణంగా హతమార్చిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. నార్త్జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్ కథనం మేరకు...
Crime News: న్యాయవాది శైలేష్ సక్సేనాకు బెదిరింపులు రావడం కలకలం రేపింది. బంజారాహిల్స్లో కారులో వెంబడించి.. తుపాకీతో బెదిరించి... ‘నీ సంగతి చూస్తాం.. ఈరోజు నీ పని అయిపోయింది’.. అంటూ హెచ్చరించారు. ఈ ఘటనతో భయపడిన న్యాయవాది బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తండ్రి మందలించాడని మనస్తాపం చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పేట్బషీరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన రాకేష్కుమార్ కుటుంబ సభ్యులతో ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి కుత్బుల్లాపూర్ సుభాష్నగర్లో నివసిస్తున్నారు.
Student case: అనంతపురం ఇంటర్ విద్యార్థిని హత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి రంగంలోకి దిగిన పోలీసు బృందాలు కీలక ఆధారాలు సేకరించారు. గుర్తించలేని విధంగా ముఖం పూర్తిగా కాలి, ఉబ్బిపోయి ఉండడంతోపాటు శరీరంపై కాలిన గుర్తులతోపాటు పటు చోట్ల బొబ్బలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.