Home » Cricket news
పూర్తి ఏకపక్షంగా సాగుతున్న ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ అభిమానులకు మజా అందించింది. బ్యాటర్లు విఫలమైన చోట టైటాన్స్ బౌలర్లు కాస్త పోరాడినా....
భారత్లో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వేదికల్లో ఈడెన్ గార్డెన్స్ లేకపోవడాన్ని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సమర్థించాడు...
అమెరికా టీ20 లీగ్ ‘మేజర్ లీగ్ క్రికెట్’లో భారత మాజీ ఆటగాడు అశ్విన్ (39) ఆడనున్నాడు. శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ జట్టుతో...
పాకిస్థాన్లోని పంజాబ్ ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు పాక్ క్రికెటర్ నసీం షాను చిక్కుల్లో నెట్టాయి. అంతేకాక పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) సదరు ఆటగాడికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026లో చిత్రవిచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు విదేశీయ ప్లేయర్లు పీఎస్ఎల్ను వీడగా.. ఆ జాబితాలో కామెంటేటర్లు కూడా చేరినట్లు సమాచారం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ప్రారంభం మ్యాచ్లో భాగంగా ఇవాళ(శనివారం) చిన్నస్వామి స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్, డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ లేకుండానే ఈ కొత్త సీజన్ను ఎస్ఆర్హెచ్ ప్రారంభించనుంది.
టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం షాకింగ్ న్యూస్ చెప్పింది. గాయం కారణంగా ధోని రెండు వారాల పాటు మ్యాచ్లకు దూరం కానున్నాడు.
టీమిండియా హోం క్యాలెండర్లో హైదరాబాద్ రెండు మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం దక్కించుకొంది. వెస్టిండీ్సతో టీ20, జింబాబ్వేతో వన్డే మ్యాచ్ ఇక్కడ జరగనున్నాయి...
పీఎల్ రెండోదశ షెడ్యూల్ను బీసీసీఐ గురువారం ప్రకటించింది. ఏప్రిల్ 13న ఈ అంచె మొదలై మే 24న ముగియనుంది.ఈ మేరకు లీగ్ రెండోదశ పోటీల వివరాలను...
ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కావ్యమారన్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఎస్ఆర్హెచ్ ఆడే ప్రతి మ్యాచ్లో ఆమె సందడి చేస్తుంటుంది. ఇలాంటి అదనపు గ్లామర్ త్వరలో ఆర్సీబీకి కూడా రానుంది. ఆర్సీబీ ఆడే ప్రతి మ్యాచ్లోనూ అనన్య బిర్లా స్టాండ్స్లో ఉండి జట్టును ఉత్సాహపరచనున్నట్లు సమాచారం.