Home » Cricket news
ఇంగ్లండ్తో ప్రస్తుతం ఓవల్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా మెరుగైన స్థితిలో ఉంది. ఇంగ్లండ్ ఎదుట 374 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. నాలుగో రోజే బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ చివరి వరకు బాగానే ఆడింది. ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్ తొలి వికెట్కు 50 పరుగులు జోడించారు.
పేస్ దళపతి జస్ర్పీత్ బుమ్రాను జాతీయ జట్టునుంచి విడుదలజేశారు. ముందు ప్రకటించినట్టుగా ఇంగ్లండ్తో
గత మ్యాచ్లో అద్భుత పోరాటంతో అంచనాలు పెంచిన భారత బ్యాటర్లు అంతలోనే ఉసూరుమనిపించారు
టాస్లు ఓడడంలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. కెప్టెన్గా గిల్ వరుసగా ఐదో టాస్ ఓడగా.. గత జనవరి నుంచి అన్ని
తాజా సిరీస్లో ఒక్కసారి కూడా టాస్ గెలవని సాంప్రదాయాన్ని టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ కొనసాగించాడు. తాజా మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్ బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.
బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా ఈ నెల 31వ తేదీన భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య సెమీ-ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఇటీవల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ మ్యాచ్ ఆడేందుకు భారత్ నిరాకరించింది. దీంతో టోర్నీ నుంచి భారత జట్టు వైదొలగగా, పాకిస్థాన్ ఫైనల్కు చేరుకుంది.
ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా జరగాల్సిన చివరి మ్యాచ్ గురువారం నుంచి కెన్నింగ్ టవల్ మైదానంలో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఇంగ్లండ్ జట్టు ఈ సిరీస్లో 2-1తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. చివరి మ్యాచ్లో టీమిండియా గెలిస్తేనే సిరీస్ను డ్రా చేసుకోగలుగుతుంది.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఓవల్ పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ఇద్దరి మధ్య ఏం జరిగిందో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ వెల్లడించాడు.
నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పాదానికి తీవ్ర గాయమైంది. ఆ గాయంతోనే తర్వాతి రోజు బ్యాటింగ్కు దిగిన పంత్ అర్ధశతకం సాధించాడు. రెండో ఇన్నింగ్స్లో పంత్ బ్యాటింగ్కు దిగాల్సిన అవసరం రాలేదు. గాయం కారణంగా ప్రస్తుత సిరీస్లో చివరి టెస్ట్ మ్యాచ్కు పంత్ దూరమయ్యాడు.
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ తరువాత టీమిండియాలో భారీ మార్పులు చేసేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ముఖ్యంగా బౌలింగ్ విషయంలో బీసీసీఐ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.