Home » Cricket news
టాస్ ఓడి బ్యాటింగ్కు దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగులు చేయగిలిగింది. డికాక్ 90 పరుగులతో అద్భుతంగా రాణించాడు.
భారత్ తరఫున 1989 నవంబరులో సచిన్ టెండుల్కర్ పాకిస్థాన్ తో టెస్టుల సందర్భంగా ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశారు. ఆ ఎంట్రీ కంటే కొద్ది రోజుల ముందు ఇరానీ కప్ మ్యాచ్లో రెస్టాఫ్ ఇండియా తరఫున సచిన్ సెంచరీ బాదారు. ఆ సందర్భంగా తన సహచరుడికి ఇచ్చిన మాటను 15 ఏళ్ల తర్వాత సచిన్ నిరవేర్చారు.
భారత్ వెటరన్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు త్వరలో బీసీసీఐ బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు సమాచారం. సెంట్రల్ కాంట్రాక్ట్ లో వారి కేటగిరీని మార్చనున్నారని తెలుస్తుంది. అదే జరిగితే వారి జీతంలో రూ.2 కోట్లు తగ్గనుంది.
ఐదు టీ20 మ్యాచుల సిరీస్ లో భాగంగా కటక్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఇవాళ(మంగళవారం) తొలి మ్యాచ్ జరగనుంది. ఈ తొలి టీ20 మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
విండీస్ మాజీ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్ చరిత్ర సృష్టించాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఓ టీ 20 మ్యాచ్ లో అరుదైన ఫీట్ సాధించాడు. దీంతో ప్రపంచంలోనే ఒక్కే ఒక్కడిగా రస్సెల్ నిలిచాడు. ఆ రికార్డు ఏంటంటే..
సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను కైవసం చేసుకున్న తర్వాత భారత్ ప్లేయర్లు సరదగా గడిపారు. డ్రెస్సింగ్ రూమ్ లో సెటైర్లు వేసుకుంటూ సందడి చేశారు. ఈ క్రమంలో స్టార్ ప్లేయర్ కోహ్లీ.. స్పిన్నర్ కుల్దీప్ పై ఫన్నీ కామెంట్స్ చేశాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ 2025 టీ20 టోర్నీలో బరోడా ప్లేయర్ అమిత్ పాసి ప్రపంచ రికార్డును సమం చేశాడు. 55 బంతుల్లో 114 పరుగులు చేసి.. అరంగ్రేట మ్యాచ్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో టాప్ ప్లేస్ లో నిలిచాడు.
సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించడమే కాకుండా 2-1 తేడాతో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా ప్లేయర్లు విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్ సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు.
విశాఖ వేదికగా భారత్, సౌతాఫ్రికా చివరి వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఇది ఇలా ఉంటే.. ఈ సిరీస్ లో టీమిండియా స్టార్ ప్లేయర్లు అయినా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపైనే ఆధారపడినట్లు కనిపిస్తుంది. గత రెండు మ్యాచుల్లో చూసుకుంటే విరాట్ సెంచరీలతో భారత్ భారీ స్కోర్ చేయగలిగింది. మిగిలిన ప్లేయర్లు ఎవరూ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.
భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ తన సహచర ప్లేయర్లు మహమ్మద్ షమీ, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్ తో పాటు బెంగాల్ జట్టులోని ఇతర సభ్యులకు హైదరాబాద్లోని తన రెస్టారెంట్లో ఆతిథ్యం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో సిరాజ్ కు ధన్యవాదాలు తెలుపుతూ టీమిండియా బౌలర్ మహమ్మద్ షమీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.