Home » Cricket news
చాలా రోజుల తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు తమ ప్రతాపం చూపించారు. సమష్టిగా రాణించి భారీ స్కోరు సాధించారు. బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై బ్యాటర్లు అందరూ తమ వంతు పరుగులు చేశారు. ల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో కోల్కతా నైట్ రైడర్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడుతోంది
IPL 2025: కోల్కతా నైట్ రైడర్స్తో-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కీలక పోరు మొదలైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇరు జట్లు భీకరంగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో ఎవరు పైచేయి సాధిస్తారో చూసి తీరాల్సిందే.
ఢిల్లీ వేదికగా మరో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. ఈ రోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో కోల్కతా నైట్ రైడర్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడబోతోంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ గెలిస్తే పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రెండో స్థానానికి చేరుకుంటుంది.
14 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ చేసిన సెంచరీ ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ. దీంతో ఈ 14 ఏళ్ల కుర్రాడు ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. 14 ఏళ్లకే అమోఘమైన ప్రతిభతో అందర్నీ తన వైపు తిప్పుకున్న ఈ కుర్రాడిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
14 ఏళ్లకే అమోఘమైన ప్రతిభతో అందర్నీ తన వైపు తిప్పుకున్న వైభవ్ సూర్యవంశీపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సోమవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన వైభవ్ 35 బంతుల్లోనే వేగవంతమైన సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ వేదికగా మరో కీలక సమరానికి తెర లేవబోతోంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకోవాలని ఒకరు, ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని మరొకరు ఈ మ్యాచ్లో విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో కోల్కతా నైట్ రైడర్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడబోతోంది
ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఐపీఎల్ సీజన్ను అద్భుతంగా ప్రారంభించింది. తొలి నాలుగు మ్యాచ్ల్లోనూ విజేతగా నిలిచింది. అయితే ఆ తర్వాత పరిస్థితి మారింది. పడుతూ, లేస్తూ ముందుకు వెళ్తోంది. గత ఐదు మ్యాచ్ల్లో మూడింట ఓడిపోయింది. ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడిన డీసీ ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.
ఐపీఎల్లో అద్భుతం చోటు చేసుకుంది. 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (38 బంతుల్లో 101 పరుగులు) ఎవరికీ సాధ్యం కాని రికార్డులను తిరగరాశాడు. ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ చేశాడు. అలాగే ఐపీఎల్లో వేగవంతమైన సెంచరీ చేసిన తొలి ఇండియన్గా నిలిచాడు.
IPL 2025 match today: రాజస్థాన్ రాయల్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ షురూ అయింది. ప్లేఆఫ్స్ బెర్త్లపై అంతగా ప్రభావం చూపకపోయినా.. జీటీ టాప్-2 చాన్సులు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న రాజస్థాన్.. గిల్ సేనను ఇబ్బందులు పెట్టాలని చూస్తోంది.
ఐపీఎల్లో వరుస గుజరాత్ టైటాన్స్ హవా కొనసాగుతోంది. పిచ్ ఏదైనా పరుగుల వరద పారిస్తూ రెచ్చిపోతున్నారు. ఈ రోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్ జట్టుతో గుజరాత్ టైటాన్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్లో కూడా గుజరాత్ భారీ స్కోరు సాధించింది.