• Home » Coromandel express

Coromandel express

Mystery: నెల రోజులు గడిచినా వీడని మిస్టరీ.. ఆ 42 మృతదేహాలు ఎవరివి..? మార్చురీలోనే భద్రపరిచిన అధికారులు..!

Mystery: నెల రోజులు గడిచినా వీడని మిస్టరీ.. ఆ 42 మృతదేహాలు ఎవరివి..? మార్చురీలోనే భద్రపరిచిన అధికారులు..!

దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసిన బాలాసోర్‌ రైలు ప్రమాదం జరిగి నెలకు పైగా అవుతున్నా ఆ ఘటన తాలూకు చేదు జ్ఞాపకాల నుంచి చాలా మంది ఇంకా బయటకు రాలేకపోతున్నారు. తప్పుడు సిగ్నలింగ్‌ వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే భద్రత కమిషన్ అధికారులు.. ఇటీవల..

Odisha Train Accident: ప్రమాదానికి సరిగ్గా 20 సెకన్ల ముందు.. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో సీన్ ఇదీ.. ఓ పారిశుధ్య కార్మికుడు రైలును ఊడుస్తోంటే..!

Odisha Train Accident: ప్రమాదానికి సరిగ్గా 20 సెకన్ల ముందు.. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో సీన్ ఇదీ.. ఓ పారిశుధ్య కార్మికుడు రైలును ఊడుస్తోంటే..!

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జూన్ 2న జరిగిన రైలు ప్రమాదం దేశ ప్రజలను ఎంతలా దిగ్భ్రాంతికి గురి చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆగి ఉన్న గూడ్సు రైలును కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొన్న ప్రమాదంలో 288మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇప్పటికీ చాలా మంది..

Train Accident: ఈ కుర్రాడిది అదృష్టమో..? లేక దురదృష్టమో..? సరిగ్గా ఏడాది క్రితమే పెళ్లయింది కానీ..!

Train Accident: ఈ కుర్రాడిది అదృష్టమో..? లేక దురదృష్టమో..? సరిగ్గా ఏడాది క్రితమే పెళ్లయింది కానీ..!

ఒడిశా రైలు ప్రమాదం ఎందరికో కన్నీళ్లు మిగిల్చింది. మరికొందరి జీవితాల్లో చీకటి మిగిల్చింది. ఇలా ఎవర్నీ కదిలించినా అంతులేని

Odisha Train Accident: రైలు ప్రమాదంపై ఖరగ్‌పూర్‌లో విచారణ

Odisha Train Accident: రైలు ప్రమాదంపై ఖరగ్‌పూర్‌లో విచారణ

ఒడిశా (Odisha)లోని బాలాసోర్‌ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంపై ఆగ్నేయ రైల్వేకు చెందిన సేఫ్టీ కమిషనర్‌ సోమ, మంగళవారాల్లో ఖరగ్‌పూర్‌ (Kharagpur)లోని సౌత్‌ ఇనిస్టిట్యూట్‌లో బహిరంగ విచారణ చేపట్టనున్నారు.

Coromandel Express: ‘ప్రమాదంలో మానవ తప్పిదం లేదు’

Coromandel Express: ‘ప్రమాదంలో మానవ తప్పిదం లేదు’

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మానవ తప్పిదం ఏమీ లేదని తెలుస్తోందని వాల్తేరు రైల్వే డివిజన్‌ మేనేజర్‌ అనూప్‌కుమార్‌ శెత్పథి తెలిపారు.

Coromandel Express: తిరుపతి రైల్వేస్టేషన్ ఎదుట కాంగ్రెస్ ఆందోళన

Coromandel Express: తిరుపతి రైల్వేస్టేషన్ ఎదుట కాంగ్రెస్ ఆందోళన

తిరుపతి రైల్వేస్టేషన్ (Tirupati Railway Station) ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. మాజీ ఎంపీ చింతామోహన్ (Former MP Chinta Mohan) ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తల నిరసన తెలిపారు.

Odisha train accident: ‘ఒడిశా రైలు ప్రమాదం’ ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి షాకింగ్ నిజాలు!..

Odisha train accident: ‘ఒడిశా రైలు ప్రమాదం’ ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి షాకింగ్ నిజాలు!..

దేశవ్యాప్తంగా పెనువిషాదాన్ని నింపిన ‘ఒడిశా రైలు ప్రమాదం’ (Odisha rail Accident) ఘటనపై నిపుణుల బృందం చేపట్టిన ప్రాథమిక దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. పొరపాటుగా సిగ్నల్ ఇవ్వడమే ఇంతటి ఘోరానికి దారితీసిందని తేలింది.

Coromandel Express: కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికుల లెక్క తేల్చిన ఏపీ ప్రభుత్వం

Coromandel Express: కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికుల లెక్క తేల్చిన ఏపీ ప్రభుత్వం

కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ (Coromandel Express)లో ఆంధ్రప్రదేశ్‌లో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుల వివరాలను ఏపీ ప్రభుత్వం (AP Government) వెల్లడించింది.

Coromandel express Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి