Home » Chinna
భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో మాట్లాడారు. ఇరు దేశాలు కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలని, భవిష్యత్తులో కూడా ఉద్రిక్తతలకు తావు ఇవ్వకూడదని సూచించారు.
వాస్తవాధీన రేఖ వెంబడి 2000 నుంచి కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ సరిహద్దుల వద్ద గస్తీని పునరుద్ధరించేందుకు ఇటీవల ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందం జరిగిన నేపథ్యంలో ఉభయనేతలు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఐదేళ్లలో మోదీ-జిన్పింగ్ సమావేశం కావడం ఇదే మొదటిసారి.
సుమధుర వాణి మూగవోయింది. గాయనీమణి వాణి జయరాం (Vani Jayaram) (78) శనివారం కన్నుమూశారు. తమిళనాడు (Tamil Nadu)లోని వేలూరులో 1945 నవంబరు 30వ తేదీన....