• Home » Chevella

Chevella

Singer Mangli: బర్త్‌డే పార్టీలో గంజాయి.. మంగ్లీపై కేసు..

Singer Mangli: బర్త్‌డే పార్టీలో గంజాయి.. మంగ్లీపై కేసు..

Singer Mangli: చేవెళ్ల త్రిపుర రిసార్ట్‌లో మంగళవారం రాత్రి మంగ్లీ పుట్టిన రోజు పార్టీ జరిగింది. ఈ పార్టీకి చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలెబ్రిటీలు కూడా వెళ్లారు. దివి, కాసర్ల శ్యామ్, రచ్చ రవి, సింగర్ ఇంద్రావతి పార్టీలో పాల్గొన్నారు.

Chevella: వైద్యం వికటించి వ్యక్తి మృతి!

Chevella: వైద్యం వికటించి వ్యక్తి మృతి!

వైద్యం వికటించి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చేవెళ్ల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగింది. వైద్యుని నిర్లక్ష్యంవల్లే తన తండ్రి మృతి చెందాడని కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Chevella: చిన్నారుల ఉసురు తీసిన కారు

Chevella: చిన్నారుల ఉసురు తీసిన కారు

కార్లు డోర్లు లాకై ఇద్దరు చిన్నారులు ఊపిరాడక.. ప్రాణాలొదిలారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని దామరిగిద్ద గ్రామంలో జరిగిందీ విషాదం. పిల్లలిద్దరూ తమ మేనమామ పెళ్లి కోసం తల్లిదండ్రులతో కలిసి అమ్మమ్మ ఇంటికొచ్చి మృత్యువాతపడ్డారు.

Incomplete Bridges: ఆ 43 బ్రిడ్జిలకు మోక్షం!

Incomplete Bridges: ఆ 43 బ్రిడ్జిలకు మోక్షం!

గత ప్రభుత్వం పలు నియోజకవర్గాల్లో గడిచిన పదేళ్లలో 43 బ్రిడ్జిల నిర్మాణాలు మొదలు పెట్టినా.. వాటిని పూర్తి చేయకపోవడంతో నిరుపయోగంగా మారాయి. వాటికి అప్రోచ్‌ రోడ్లు సహా మరికొన్ని ఇతర పనులనూ చేయకపోవడంతో అవీ వినియోగానికి అనువుగా లేవు.

చేవెళ్ల సబ్‌ రిజిస్ట్రార్‌ దాసరి వెంకటరమణకు సాహిత్య అకాడమీ అవార్డు

చేవెళ్ల సబ్‌ రిజిస్ట్రార్‌ దాసరి వెంకటరమణకు సాహిత్య అకాడమీ అవార్డు

చేవెళ్ల సబ్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ దాసరి వెంకటరమణకు అరుదైన గౌరవం దక్కింది. 2014లో ఆయన రాసిన ఆనందం అనే కథల సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు.

Pranahita-Chevella: తుమ్మిడిహెట్టికి దిగువన ప్రాణహిత బ్యారేజీ

Pranahita-Chevella: తుమ్మిడిహెట్టికి దిగువన ప్రాణహిత బ్యారేజీ

ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో తుమ్మిడిహెట్టికి ప్రత్యామ్నాయంగా మరో ప్రాంతం తెరమీదికి వచ్చింది.

Lorry Accident: రైతులపైకి దూసుకెళ్లిన లారీ.. నలుగురి దుర్మరణం

Lorry Accident: రైతులపైకి దూసుకెళ్లిన లారీ.. నలుగురి దుర్మరణం

అది హైదరాబాద్‌-బీజాపూర్‌ రహదారి.. ఆ హైవేలో రంగారెడ్డి జిల్లా ఆలూరు వద్ద రైతులు తాము పండించిన కూరగాయలను రోజూలాగానే రోడ్డు పక్కన పెట్టి అమ్ముకుంటున్నారు..

Hyderabad: మైనారిటీలను వాడుకున్నది కాంగ్రెస్‌.. ఆదుకున్నది మోదీ

Hyderabad: మైనారిటీలను వాడుకున్నది కాంగ్రెస్‌.. ఆదుకున్నది మోదీ

స్వాతంత్య్రం సిద్ధించిననాటి నుంచి మైనారిటీలను వాడుకున్నదని కాంగ్రెస్‌ పార్టీ అని వారిని ఆదుకున్నది మాత్రం నరేంద్రమోదీ అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(Chevella MP Konda Visveshwar Reddy) అన్నారు.

Sridhar Babu: జీవో 317 బాధిత ఉపాధ్యాయులకు దసరా లోపు తీపి కబురు

Sridhar Babu: జీవో 317 బాధిత ఉపాధ్యాయులకు దసరా లోపు తీపి కబురు

జీవో 317 వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులు ఆందోళనపడవద్దని, దసరా లోపు వారికి ప్రభుత్వం తీపికబురు చెప్పబోతుందని మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు.

MP Visveshwar Reddy: ఆ నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా బీజేపీ..

MP Visveshwar Reddy: ఆ నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా బీజేపీ..

మహేశ్వరం నియోజకర్గంలో బీజేపీ తిరుగులేని శక్తిగా అవతరించిందని, భవిష్యత్‌లో ఇక్కడ ఏ ఎన్నికలు జరిగినా కాషాయ జెండా రెపరెపలాడడం ఖాయమని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(Chevella MP Konda Visveshwar Reddy) అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి