• Home » CEO MK Meena

CEO MK Meena

CEO: ఎన్నికల ప్రక్రియలో తుది అంకానికి..:  ముఖేష్ కుమార్ మీనా

CEO: ఎన్నికల ప్రక్రియలో తుది అంకానికి..: ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: ఎన్నికల ప్రక్రియలో తుది అంకానికి చేరుకున్నామని, మార్చి16వ తేదీన నోటిఫికేషన్ వస్తే.. మే 13వ తేదీన పోలింగ్ జరిగిందని, జూన్ 4వ తేదీ (మంగళవారం) కౌంటింగ్ జరుగుతుందని ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు.

AP Elections: కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా ఎన్నికల అధికారులకు సీఈవో మీనా సూచనలు

AP Elections: కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా ఎన్నికల అధికారులకు సీఈవో మీనా సూచనలు

ఆంధ్రప్రదేశ్‌(Andhrapradesh)లో కౌంటింగ్‌ ప్రక్రియకు ముందు, కౌంటింగ్(Counting of Votes) జరుగుతున్నప్పడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) ముకేశ్ కుమార్ మీనా(CEO Mukesh Kumar Meena) వీడియో కాన్ఫరెన్స్(Video Conference) నిర్వహించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్రలపై పలు సూచనలు చేశారు.

AP Elections2024:సజ్జల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన సీఈఓ ఎంకే మీనా

AP Elections2024:సజ్జల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన సీఈఓ ఎంకే మీనా

వైసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ఎన్నికల సంఘంపై (Election Commission) వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విసయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా (CEO Mukesh Kumar Meena) ఘాటుగా స్పందించారు. మచిలిపట్నంలోని కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్లను పరిశీలించారు.

CEO MK Meena: కృష్ణావర్శిటీలో సీఈవో ఎంకే మీనా కౌంటింగ్ కేంద్రం తనిఖీ..

CEO MK Meena: కృష్ణావర్శిటీలో సీఈవో ఎంకే మీనా కౌంటింగ్ కేంద్రం తనిఖీ..

మచిలీపట్నంలోని కృష్ణావర్శిటీ(Krishna University)లో ఏర్పాటు చేసిన ఓట్ల కౌంటింగ్ కేంద్రాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా(CEO MK Meena) సందర్శించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద అధికారులు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు.

MLA Pinnelli: పిన్నెల్లి వ్యవహారంపై తొలిసారి స్పందించిన ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా

MLA Pinnelli: పిన్నెల్లి వ్యవహారంపై తొలిసారి స్పందించిన ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా

మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ పోలింగ్ స్టేషన్‌లో ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేయడం, అనంతరం అరెస్ట్ నుంచి తప్పించుకొని తిరుగుతున్న పరిణామాలపై ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా తొలిసారి స్పందించారు. ఈవీఎంను పిన్నెళ్లి ధ్వంసం చేస్తున్న వీడియోను ఎన్నికల సంఘం విడుదల చేయలేదని స్పష్టం చేశారు.

AP Election 2024: అక్రమంగా కేసులు పెట్టారు.. ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు

AP Election 2024: అక్రమంగా కేసులు పెట్టారు.. ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు

ఏపీ ఎన్నికల సంఘానికి (Election Commission) తాడిపత్రిలో జరిగిన అల్లర్లపై తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) మరోసారి ఫిర్యాదు చేసింది. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకు టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ దీపకర్ రెడ్డి బుధవారం లేఖ రాశారు.

బాధ్యులను గుర్తించి వెంటనే జైల్లో పెట్టండి!

బాధ్యులను గుర్తించి వెంటనే జైల్లో పెట్టండి!

రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) తీవ్రంగా స్పందించిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) ముఖేశ్‌ కుమార్‌ మీనా చెప్పారు.

AP Elections 2024:వారిపై చర్యలు తీసుకుంటాం.. ఎన్నికల సంఘం వార్నింగ్

AP Elections 2024:వారిపై చర్యలు తీసుకుంటాం.. ఎన్నికల సంఘం వార్నింగ్

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ ముగిసినా తర్వాత కూడా రాష్ట్రంలో వైసీపీ (YSRCP) అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఏపీ వ్యాప్తంగా వైసీపీ మూకలు పోలింగ్ రోజు(మే13) నుంచి భారీగా అల్లర్లు, అరాచకాలకు పాల్పడుతున్నాయి. మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావడానికి వైసీపీ పెద్దఎత్తున దాడులకు ప్లాన్ చేసినట్లు ప్రతిపక్షాల నేతలు ఆరోపిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి