• Home » Central Bureau of Investigation

Central Bureau of Investigation

 Kakinada Port Case : అరబిందో శరత్‌చంద్రారెడ్డికి సీఐడీ తాఖీదు

Kakinada Port Case : అరబిందో శరత్‌చంద్రారెడ్డికి సీఐడీ తాఖీదు

కాకినాడ సీపోర్టులో వ్యాపారవేత్త కేవీ రావును బెదిరించి అన్యాయంగా వాటాలను రాయించుకున్న కేసు దర్యాప్తులో సీఐడీ వేగం పెంచింది.

CBI : హత్యాచారం చేసింది సంజయ్‌ రాయే!

CBI : హత్యాచారం చేసింది సంజయ్‌ రాయే!

కోల్‌కతా ఆర్జీ కార్‌ ఆస్పత్రి, వైద్య కళాశాల ట్రెయినీ డాక్టర్‌ హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌(33)పై సీబీఐ కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టులో సోమవారం 45 పేజీల చార్జిషీట్‌ దాఖలు చేసింది.

KTR : 20 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి కేటీఆర్.. ఏం చేయబోతున్నారు..?

KTR : 20 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి కేటీఆర్.. ఏం చేయబోతున్నారు..?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు (KTR) ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. తనతో పాటు 20 మంది పార్టీ ఎమ్మెల్యేలు, పలువురు కీలక నేతలను కూడా కేటీఆర్ తీసుకెళ్తున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి వీరంతా హస్తినకు బయల్దేరి వెళ్లనున్నారు...

Andhra Pradesh: సీబీఎన్ సర్కార్ సంచలన నిర్ణయం.. సీబీఐకు గ్రీన్ సిగ్నల్

Andhra Pradesh: సీబీఎన్ సర్కార్ సంచలన నిర్ణయం.. సీబీఐకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా.. సీబీఎన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గెజిట్‌ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది...

Delhi : మనీశ్‌ సిసోడియా కస్టడీ పొడిగింపు

Delhi : మనీశ్‌ సిసోడియా కస్టడీ పొడిగింపు

మద్యం కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీని సీబీఐ, ఈడీ కోర్టు జూలై 22 వరకు పొడిగించింది.

Central Educational Department : సీబీఐకి నీట్‌

Central Educational Department : సీబీఐకి నీట్‌

రెండు వారాలకు పైగా దేశవ్యాప్తంగా విద్యార్థులు జరుపుతున్న పోరాటం, జాతీయ స్థాయిలో బలపడిన విపక్షం ఒత్తిడి ఫలించాయి. జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన నీట్‌-యూజీ, యూజీసీ-నెట్‌ ప్రవేశ పరీక్షల లీక్‌ ...

Central: భద్రతా సలహాదారుగా మళ్లీ అజిత్‌ దోభాల్‌

Central: భద్రతా సలహాదారుగా మళ్లీ అజిత్‌ దోభాల్‌

జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్‌ దోభాల్‌ వరుసగా మూడోసారి నియమితులయ్యారు. దీనికి సంబంధించి కేంద్రం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

Delhi : ‘రైల్వే’ కుంభోణంలో లాలుపై సీబీఐ తుది ఛార్జిషీటు

Delhi : ‘రైల్వే’ కుంభోణంలో లాలుపై సీబీఐ తుది ఛార్జిషీటు

యజమానుల నుంచి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి ప్రత్యామ్నాయంగా వారికి రైల్వే ఉద్యోగాలు ఇచ్చారన్న ఆరోపణలకు సంబంధించి ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌పై సీబీఐ తుది ఛార్జిషీటు దాఖలు చేసింది.

Viveka Murder Case : వివేకా హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీంకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ..

Viveka Murder Case : వివేకా హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీంకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ..

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు (Viveka Murder Case) దర్యాప్తు ఆలస్యంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది...

Viveka Murder Case : వివేకా హత్య కేసులో రెండోసారి 5 గంటలపాటు అవినాష్‌రెడ్డిపై సీబీఐ ప్రశ్నల వర్షం.. బయటికొచ్చాక ఎంపీ ఏమన్నారంటే..

Viveka Murder Case : వివేకా హత్య కేసులో రెండోసారి 5 గంటలపాటు అవినాష్‌రెడ్డిపై సీబీఐ ప్రశ్నల వర్షం.. బయటికొచ్చాక ఎంపీ ఏమన్నారంటే..

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్యకేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) సీబీఐ (CBI) ఎదుట రెండోసారి హాజరయ్యారు. ఇప్పటికే ఆరున్నరగంటల పాటు ప్రశ్నించిన సీబీఐ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి