• Home » Byjus

Byjus

Business News: ఏడాది క్రితం వేల కోట్ల ఆస్తి.. ఇప్పుడు జీరో.. ఎవరా వ్యక్తి..!

Business News: ఏడాది క్రితం వేల కోట్ల ఆస్తి.. ఇప్పుడు జీరో.. ఎవరా వ్యక్తి..!

బైజుస్ సంస్థ ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత విలువైన ఎడ్యూ టెక్ సంస్థల్లో ఒకటిగా ఉండేది. ప్రస్తుతం ఈ సంస్థ దివాలా తీసే పరిస్థితికి చేరు కుంది. కరోనా సమయంలో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌కు డిమాండ్ పెరగడంతో..

Byjus: చేతులెత్తేసిన బైజూస్.. జీతాలివ్వలేమని తెగేసి చెప్పిన సీఈవో.. షాక్‌లో ఉద్యోగులు

Byjus: చేతులెత్తేసిన బైజూస్.. జీతాలివ్వలేమని తెగేసి చెప్పిన సీఈవో.. షాక్‌లో ఉద్యోగులు

తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న బైజూస్(Byjus) విషయంలో అనుకున్నదే జరిగింది. కంపెనీ సీఈవో సంస్థ ఉద్యోగులకు ఆదివారం ఒక మెయిల్ పంపారు. ఉద్యోగులకు జీతాలివ్వలేమని అందులో పేర్కొన్నారు.

Byjus: బైజుస్‌కు మరో దెబ్బ.. పెట్టుబడిని భారీగా తగ్గించిన గ్లోబల్ సంస్థ

Byjus: బైజుస్‌కు మరో దెబ్బ.. పెట్టుబడిని భారీగా తగ్గించిన గ్లోబల్ సంస్థ

ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. బైజూస్‌లో గతంలో కొన్ని వందల మిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టిన సంస్థ తన పెట్టుబడిని భారీగా తగ్గించింది.

AP News: గాజువాకలోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం

AP News: గాజువాకలోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం

గాజువాక సినిమా థియేటర్ జంక్షన్‌‌లోని కమర్షియల్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మొదటి అంతస్తులో ఉన్న ఆకాష్ బైజుస్, రెండవ అంతస్తులో ఉన్న బార్బీ క్యూ రెస్టారెంట్‌కు మంటలు అంటుకున్నాయి. మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పుతోంది. షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమని ఫైర్ సిబ్బంది భావిస్తోంది.

Byjus Crisis: అసలు బైజుస్ నుంచి రవీంద్రన్‌ను ఎందుకు తొలగించారు? ఏం జరిగింది, నెక్ట్స్ ఏంటి ?

Byjus Crisis: అసలు బైజుస్ నుంచి రవీంద్రన్‌ను ఎందుకు తొలగించారు? ఏం జరిగింది, నెక్ట్స్ ఏంటి ?

ఆన్‌లైన్ ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ సంక్షోభం శుక్రవారం మరింత పెరిగి చర్చనీయాంశంగా మారింది. ఈ కంపెనీ EGMలో కంపెనీ వ్యవస్థాపక CEO బైజు రవీంద్రన్, అతని కుటుంబ సభ్యుల తొలగింపునకు వాటాదారులు ఏకగ్రీవంగా ఓటు వేసి తీర్మానించారు.

Byju's: రూ.9 వేల కోట్లు చెల్లించండి: బైజూస్‌కి షాకింగ్ ఈడీ నోటీసులు!

Byju's: రూ.9 వేల కోట్లు చెల్లించండి: బైజూస్‌కి షాకింగ్ ఈడీ నోటీసులు!

విదేశీ ఫండింగ్ చట్టాలను అతిక్రమించిన కారణంగా రూ.9 వేల కోట్లు చెల్లించాలంటూ ఎడ్యుటెక్ దిగ్గజం బైజూస్‌కు (Byju's) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసిందని తెలుస్తోంది. 2011 నుంచి 2023 మధ్య కాలంలో బైజూస్‌లోకి రూ.28 వేల కోట్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(FDI) వచ్చాయని ఈడీ పేర్కొంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి