• Home » Business Personalities

Business Personalities

Satellite Internet : శాటిలైట్ ఇంటర్నెట్ అంటే ఏమిటి.. ఇదెలా పనిచేస్తుంది.. డేటా స్పీడ్ ఎంత..

Satellite Internet : శాటిలైట్ ఇంటర్నెట్ అంటే ఏమిటి.. ఇదెలా పనిచేస్తుంది.. డేటా స్పీడ్ ఎంత..

Starlink Satellite Internet : భారతదేశంలోని అతిపెద్ద టెలికాం సంస్థలు ఎయిర్‌టెల్, జియోలు ఒకదాని తర్వాత మరొకటి శాటిలైట్ ఇంటర్నెట్ కోసం ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్‌తో డీల్ కుదుర్చుకున్నాయి. దీంతో ఇప్పుడీ అంశం దేశమంతటా హాట్ టాపిక్‌గా మారింది. అసలీ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ అంటే ఏమిటి.. స్టార్ లింక్ నేరుగా ఇంటర్నెట్‌ను మన ఇళ్లకు ఎలా తీసుకువస్తుంది..

Elon Musk : అతడి మాటలు పట్టించుకోవద్దు.. బయటకు పొమ్మనండి.. ఎలాన్ మస్క్ తండ్రి

Elon Musk : అతడి మాటలు పట్టించుకోవద్దు.. బయటకు పొమ్మనండి.. ఎలాన్ మస్క్ తండ్రి

ఇతర దేశాల రాజకీయ వ్యవహారాలపై గత కొన్ని వారాలుగా వరస వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారంటూ ఆయా దేశాలు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రల్ మస్క్ కుమారుడి కామెంట్స్‌‌ను తప్పుపడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు..

Viral News: వేల కోట్ల రూపాయలు సంపాదించా.. కానీ ఏం చేయాలో అర్థం కావట్లే..

Viral News: వేల కోట్ల రూపాయలు సంపాదించా.. కానీ ఏం చేయాలో అర్థం కావట్లే..

కొంత మంది డబ్బు కోసం ఏదైనా చేస్తారు. మరికొంత మంది డబ్బు సంపాదించాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ ఓ భారతీయ సంతతి వ్యాపారవేత్త వినయ్ హిరేమత్ మాత్రం వేల కోట్ల రూపాయలు సంపాదించినా కూడా అసంతృప్తితో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.

Viral News: ఈ భారత సీఈవో జీతం రోజుకు రూ. 48 కోట్లు.. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ కాదు..

Viral News: ఈ భారత సీఈవో జీతం రోజుకు రూ. 48 కోట్లు.. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ కాదు..

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న CEOలలో అత్యంత ప్రఖ్యాతి పొందిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కానీ ఇటీవల భారతీయ సంతతికి చెందిన జగదీప్ సింగ్ ప్రపంచంలోని అత్యంత సంపన్న CEOగా నిలిచారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Breaking News: లగచర్ల ఘటనలో డిఎస్పీపై చర్యలు

Breaking News: లగచర్ల ఘటనలో డిఎస్పీపై చర్యలు

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.

సెబీ కొత్త ప్రతిపాదన

సెబీ కొత్త ప్రతిపాదన

లిస్టెడ్‌ కంపెనీలు తమ సెక్యూరిటీహోల్డర్లకు ఇకపై డివిడెండ్లు, వడ్డీతో పాటు అన్ని రకాల చెల్లింపులను కేవలం ఎలకా్ట్రనిక్‌ విధానంలోనే నెరిపేందుకు అనుమతించాలని క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ ప్రతిపాదించింది.

Prakash Raj: భువి బ్రాండ్ సిమెంట్ ఉత్పత్తులు ఆవిష్కరించిన ప్రకాశ్ రాజ్..

Prakash Raj: భువి బ్రాండ్ సిమెంట్ ఉత్పత్తులు ఆవిష్కరించిన ప్రకాశ్ రాజ్..

హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సోసైటిలోని ఓ ప్రైవేటు హోటల్లో వర్మ స్టీల్స్ సంస్థకు చెందిన భువి బ్రాండ్ సిమెంట్ ఉత్పత్తులను నటుడు ప్రకాశ్ రాజ్ ప్రారంభించారు. నిర్మాణ రంగానికి కావాల్సిన అన్ని ఉత్పత్తులతో భువి సిమెంటు బ్రాండ్ తీసుకువచ్చినట్లు ప్రకాశ్ రాజ్ తెలిపారు.

Mukesh Ambani: ఐదేళ్ల నుంచి జీతం లేకుండా పనిచేస్తున్న ముఖేష్ అంబానీ.. మరి ఖర్చులకు ఎలా?

Mukesh Ambani: ఐదేళ్ల నుంచి జీతం లేకుండా పనిచేస్తున్న ముఖేష్ అంబానీ.. మరి ఖర్చులకు ఎలా?

ఆసియాలో అత్యంత సంపన్న వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ(Mukesh Ambani) ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు. అయితే వేలకోట్ల ఆస్తులున్న ముఖేష్ అంబానీ మాత్రం గత ఐదేళ్లుగా జీతం ఒక్క రూపాయి(zero salary) కూడా తీసుకోవడం లేదు. అయితే ముఖేష్ జీతం తీసుకోకుండా, షేర్లు అమ్మకుండా ఉంటే తమ ఖర్చులను ఎలా నిర్వహిస్తారని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. ఎలా నిర్వహిస్తారనే విషయాలను ఇప్పుడు చుద్దాం.

Business : ఔషధాల పరీక్ష కోసం ప్రత్యేక లేబొరేటరీ

Business : ఔషధాల పరీక్ష కోసం ప్రత్యేక లేబొరేటరీ

రిటైల్‌ ఫార్మసీ చెయిన్‌ మెడ్‌ప్లస్‌.. ఔషధాలను పరీక్షించేందుకు ప్రత్యేకంగా ఒక లేబొరేటరీని ఏర్పాటు చేస్తోంది. ఈ లేబొరేటరీలో ఔషధాలకు సంబంధించిన ప్రతి బ్యాచ్‌ను నిశితంగా పరీక్షించనున్నట్లు మెడ్‌ప్లస్‌ హెల్త్‌ సర్వీసెస్‌ ఎండీ, సీఈఓ జీ. మధుకర్‌ రెడ్డి తెలిపారు.

Deepinder Goyal: అంబానీ, అదానీ కాదు.. నిమిషాల్లోనే రూ.1600 కోట్లు సంపాదించిన మరో ఇండియన్

Deepinder Goyal: అంబానీ, అదానీ కాదు.. నిమిషాల్లోనే రూ.1600 కోట్లు సంపాదించిన మరో ఇండియన్

మీరెప్పుడైనా కొన్ని నిమిషాల్లోనే వేల కోట్లు సంపాదించిన వ్యక్తి గురించి విన్నారా. మాములుగా అయితే దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలైన ముఖేష్ అంబానీ(mukesh ambani), గౌతమ్ అదానీ లేదా రతన్ టాటా పేర్లు చెబుతుంటాం. కానీ ప్రస్తుతం ఓ యువ వ్యాపారవేత్త పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ బిజినెస్ మ్యాన్ ఇటివల భారతదేశంలోని బిలియనీర్ల గ్రూప్‌లో కూడా చేరారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి