• Home » Book Festival

Book Festival

Telangana Government: పుస్తక మహోత్సవ ప్రాంగణానికి అందెశ్రీ పేరు

Telangana Government: పుస్తక మహోత్సవ ప్రాంగణానికి అందెశ్రీ పేరు

ఎన్టీఆర్ స్టేడియం వేదికగా హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనను ఈ నెల 19న సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదగా ప్రారంభమవుతుందని బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు కవి యాకూబ్ తెలిపారు.

 Vijayawada : 3 లక్షల విలువైన పుస్తకాలు కొన్న పవన్‌ కల్యాణ్‌

Vijayawada : 3 లక్షల విలువైన పుస్తకాలు కొన్న పవన్‌ కల్యాణ్‌

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సుమారు రూ.3 లక్షలు విలువ చేసే పుస్తకాలను కొనుగోలు చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో.....

Pawan Kalyan: రూ.10 లక్షలతో పుస్తకాలు కొన్న పవన్ కల్యాణ్.. ఎందుకంటే

Pawan Kalyan: రూ.10 లక్షలతో పుస్తకాలు కొన్న పవన్ కల్యాణ్.. ఎందుకంటే

Pawan Kalyan: రూ.10 లక్షల విలువ చేసే పుస్తకాలను ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొనుగోలు చేశారు. ఈరోజు ఉదయం ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న పుస్తక మహోత్సవానికి పవన్ కల్యాణ్ వచ్చారు.

Hyderabad: మురిసిన పుస్తకం

Hyderabad: మురిసిన పుస్తకం

‘ఈ కాలంలో పుస్తకాలు చదివేదెవ్వరు.?’ అన్నమాటలను పుస్తక మహోత్సవం పటాపంచలు చేసింది. పుస్తకాల పండుగకు అమితాదరణ లభించింది.

Book Festival: కొత్త పాఠకులు వస్తున్నారు..

Book Festival: కొత్త పాఠకులు వస్తున్నారు..

‘‘ఈ కాలంలో పుస్తకాలు చదివే ఓపికెవరికుంది అండి.! కొన్నాళ్లుపోతే అచ్చు పుస్తకాలను ఆర్కైవ్స్‌లో చూడాలేమో’’ లాంటి నిరాశ, నిస్పృహతో నిండిన వ్యాఖ్యానాలను తరుచుగా వినిపిస్తున్న ప్రస్తుత సమయంలో మరో వందేళ్లు అయినా ‘పుస్తకం చిరంజీవి’ అన్న ఆశావాహాన్ని కల్పిస్తోంది

Hyderabad : బీసీ ఉద్యమానికి ఆయుధం ‘మా వాటా మాకే’

Hyderabad : బీసీ ఉద్యమానికి ఆయుధం ‘మా వాటా మాకే’

తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్‌ రాసిన ‘మా వాటా మాకే’ పుస్తకం బీసీ ఉద్యమానికి భావజాల ఆయుధం అవుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో ఈ పుస్తకావిష్కరణ సభ నిర్వహించారు.

Bengaluru : బుక్‌బ్రహ్మ ఉత్సవ్‌లో తెలుగు సాహిత్య సౌరభం

Bengaluru : బుక్‌బ్రహ్మ ఉత్సవ్‌లో తెలుగు సాహిత్య సౌరభం

బుక్‌బ్రహ్మ సాహిత్య ఉత్సవ్‌లో తెలుగు సాహిత్య సౌరభం వెల్లివిరిసింది. మూడురోజులపాటు సాగిన ఉత్సవంలో వందలాదిమంది తెలుగు రచయితలు, సాహితీ అభిలాషులు పాల్గొన్నారు.

Bengaluru : ‘బుక్‌ బ్రహ్మ సాహిత్య ఉత్సవ్‌’ పోస్టర్లు విడుదల

Bengaluru : ‘బుక్‌ బ్రహ్మ సాహిత్య ఉత్సవ్‌’ పోస్టర్లు విడుదల

దేశంలోనే అతిపెద్ద భారతీయ భాషా సాహిత్య ఉత్సవాన్ని ‘బుక్‌ బ్రహ్మ సాహిత్య ఉత్సవ్‌ 2024’ పేరిట ఆగస్టులో బెంగళూరులో నిర్వహించనున్నారు. ఉత్సవ్‌లో తెలుగు, కన్నడ, మళయాళం, తమిళం, ఇంగ్లీషు భాషలకు సంబంధించి 300 మందికిపైగా సాహితీవేత్తలు....

 Hyderabad Book Fair : బుక్ ఫెయిర్ ముగింపు సభలో ప్రముఖుల ప్రసంగాలు..!

Hyderabad Book Fair : బుక్ ఫెయిర్ ముగింపు సభలో ప్రముఖుల ప్రసంగాలు..!

భారత దేశం అనాదిగా నాస్తీక, అస్తిక వాదాలకు నిలయం.

 Hyderabad Book Fair : రచయిత వసుధేంద్రతో మీట్ ఆండ్ గ్రీట్..!

Hyderabad Book Fair : రచయిత వసుధేంద్రతో మీట్ ఆండ్ గ్రీట్..!

“తేజో తుంగభద్ర” చారిత్రాత్మక నవల.

తాజా వార్తలు

మరిన్ని చదవండి