• Home » Bhagavatha Mandiram

Bhagavatha Mandiram

అయోధ్య మొదలు.. భద్రాద్రి వరకూ తెలుగువారికి వెలుగులా పురాణపండ వారి శ్రీరామరక్షాస్తోత్రమ్

అయోధ్య మొదలు.. భద్రాద్రి వరకూ తెలుగువారికి వెలుగులా పురాణపండ వారి శ్రీరామరక్షాస్తోత్రమ్

పురాణపండ రాధాకృష్ణమూర్తి యజ్ఞమయ సంకల్పం బలమైనది కాబట్టే ఆయన కుమారుడు, ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయధర్మాదాయశాఖ ఆధికారిక మాసపత్రిక ‘ఆరాధన’ పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ తన తండ్రి మహదాశయాన్ని సరిక్రొత్త పుంతలు తొక్కిస్తూ తెలుగు రాష్ట్రాల ఆలయాల్ని, పీఠాల్ని, మఠాల్ని, వేదపాఠశాలల్ని శ్రీరామరక్షాస్తోత్రమ్ అఖండ మగలా స్తోత్ర వైభవ ప్రచారంతో, ఉచిత పంపిణీతో చుట్టేస్తున్నారు.

రచయిత పురాణపండ శ్రీనివాస్ తర్వాత అమోఘ రచనా సంకలనాలకు, వారి అనుష్టాన వైభవానికి తెరపడబోతోందా?

రచయిత పురాణపండ శ్రీనివాస్ తర్వాత అమోఘ రచనా సంకలనాలకు, వారి అనుష్టాన వైభవానికి తెరపడబోతోందా?

అగ్ర దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా అందించిన మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’ భారతీయ చలన చిత్ర రికార్డులను బద్దలు కొట్టుకుంటూ దూసుకుపోయి ఆస్కార్ కైవసం చేసుకుని, కోట్ల మనసుల్ని కొల్లగొట్టిన విషయం ప్రపంచమంతటా తెలుసున్న విషయమే. అయితే ఈ చిత్రం వెండితెరపై పడగానే ప్రత్యేక కృతజ్ఞతలంటూ మొదట కనిపించే ఫోటో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌దే. ఇదేమైనా మామూలు విషయమా? శ్రీనివాస్ నిస్వార్ధ సేవకు, నిష్కపటమైన మనస్సుకూ, నిరంతరం శ్రమించే తత్వానికి, యజ్ఞభావనకూ, అసాధారణ ప్రతిభకు దైవం రాజమౌళి రూపంలో యిచ్చిన కానుకని చెప్పాలి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి