• Home » Barbados

Barbados

Air India: వివాదాస్పదంగా మారిన టీమిండియా విమానం.. తెరవెనుక ఇంత జరిగిందా?

Air India: వివాదాస్పదంగా మారిన టీమిండియా విమానం.. తెరవెనుక ఇంత జరిగిందా?

బెరిల్ హరికేన్ కారణంగా బార్బడోస్‌లో చిక్కుకున్న భారతీయ ఆటగాళ్లు జులై 4వ తేదీన ఓ ప్రత్యేక విమానంలో స్వదేశానికి తిరిగొచ్చిన విషయం తెలిసిందే. బీసీసీఐ ఏర్పాటు చేసిన...

Watch Video: 16 గంటల సుదీర్ఘ ప్రయాణం.. ఆటగాళ్లు విమానంలో ఏం చేశారు?

Watch Video: 16 గంటల సుదీర్ఘ ప్రయాణం.. ఆటగాళ్లు విమానంలో ఏం చేశారు?

బెరిల్ హరికేన్ కారణంగా మూడు రోజుల పాటు బార్బడోస్‌లోనే చిక్కుకున్న భారత ఆటగాళ్లు.. ఎట్టకేలకు ఇండియాకు తిరిగొచ్చేశారు. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో ఆ ద్వీపదేశం నుంచి..

Virat Kohli: బార్బడోస్‌లో చిక్కుకున్న భారత్.. విరాట్ కోహ్లీ ఏం చేశాడో తెలుసా?

Virat Kohli: బార్బడోస్‌లో చిక్కుకున్న భారత్.. విరాట్ కోహ్లీ ఏం చేశాడో తెలుసా?

బార్బడోస్‌లో బెరిల్ తుఫాను కారణంగా భారత జట్టు అక్కడే చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ ఓ అనూహ్యమైన పని చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే..

Team India: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. భారత్‌కు తిరిగొచ్చేందుకు సర్వం సిద్ధం

Team India: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. భారత్‌కు తిరిగొచ్చేందుకు సర్వం సిద్ధం

టీమిండియా అభిమానులకు శుభవార్త. టీ20 వరల్డ్‌కప్‌లో విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు ఇప్పుడు స్వేదశానికి తిరిగొచ్చేందుకు సిద్ధమవుతోంది. బీసీసీఐ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన..

Rohit Sharma: ఆ పిచ్‌పై రోహిత్ మట్టి తినడం వెనుక ఇంత కథ దాగి ఉందా..?

Rohit Sharma: ఆ పిచ్‌పై రోహిత్ మట్టి తినడం వెనుక ఇంత కథ దాగి ఉందా..?

టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు విశ్వవిజేతగా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ బార్బడోస్ పిచ్‌పై ఉన్న మట్టిని తిన్న సంగతి తెలిసిందే. చాలాకాలం తర్వాత టైటిల్ నెగ్గామన్న ఆనందంలో.. రోహిత్ అలా మట్టి తిన్నాడు. ఇందుకు..

T20 World Cup: బార్బడోస్‌లోనే భారత ఆటగాళ్లు.. ఎయిర్‌పోర్టు మూసివేత.. కారణం ఇదే!

T20 World Cup: బార్బడోస్‌లోనే భారత ఆటగాళ్లు.. ఎయిర్‌పోర్టు మూసివేత.. కారణం ఇదే!

టీ20 వరల్డ్‌కప్‌లో ఛాంపియన్స్‌గా అవతరించిన భారత జట్టుని ఘనంగా స్వాగతం పలికేందుకు క్రీడాభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు వాళ్లు భారత గడ్డపై తిరిగి అడుగుపెడతారా..

India vs South Africa: ఫైనల్ మ్యాచ్.. వాతావరణం ఎలా ఉంది.. మ్యాచ్ జరుగుతుందా?

India vs South Africa: ఫైనల్ మ్యాచ్.. వాతావరణం ఎలా ఉంది.. మ్యాచ్ జరుగుతుందా?

జూన్ 2వ తేదీన ప్రారంభమైన టీ20 వరల్డ్‌కప్ ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. ఈరోజు భారత్, సౌతాఫ్రికా మధ్య జరగబోయే ఫైనల్ పోరుతో ఈ మెగా టోర్నీ ముగియనుంది. భారత కాలమానం..

Viral: శ్మశానంలో తండ్రి సమాధి అకస్మాత్తుగా అదృశ్యం.. ఏం జరిగిందో తెలిసి కూతురు కన్నీరుమున్నీరు!

Viral: శ్మశానంలో తండ్రి సమాధి అకస్మాత్తుగా అదృశ్యం.. ఏం జరిగిందో తెలిసి కూతురు కన్నీరుమున్నీరు!

తండ్రి సమాధి అదృశ్యమవడంతో ఓ కూతురు తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఇలా చేస్తారని ముందే తెలిసుంటే తండ్రి మృతదేహాన్ని దహనం చేసి తన అస్తికలను తన వెంట తీసుకెళ్లేదాన్నని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి