• Home » Baahubali: Crown of Blood

Baahubali: Crown of Blood

KTR: రేవంత్‌ను పక్కనపెట్టుకొని బ్యాగులు మోయొద్దనడం విడ్డూరమే..

KTR: రేవంత్‌ను పక్కనపెట్టుకొని బ్యాగులు మోయొద్దనడం విడ్డూరమే..

బ్యాగులు మోసి ముఖ్యమంత్రి అయిన రేవంత్‌ రెడ్డిని పక్కన పెట్టుకుని బ్యాగులు మోయొద్దని కాంగ్రెస్‌ కొత్త ఇన్‌చార్జ్‌ మీనాక్షి మాట్లాడటం విడ్డూరంగా ఉందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

Delhi CM Rekha Gupta: వైరల్ అవుతున్నఢిల్లీ సీఎం 30 ఏళ్ల నాటి ఫొటో.. షేర్ చేసిన కాంగ్రెస్ నేత..

Delhi CM Rekha Gupta: వైరల్ అవుతున్నఢిల్లీ సీఎం 30 ఏళ్ల నాటి ఫొటో.. షేర్ చేసిన కాంగ్రెస్ నేత..

Delhi CM Rekha Gupta: ఢిల్లీ సీఎంగా ఎంపికైన సందర్భంగా రేఖా గుప్తాను అభినందిస్తూ కాంగ్రెస్ నేత అల్కా లాంబా ఓ ఫొటో షేర్ చేశారు. ఈ ఇద్దరూ నేతలు కలిసి ఉన్న 30 ఏళ్ల క్రితం నాటి ఆ ఫొటో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Sridhar Babu: బయో ఏషియా సదస్సుకు రండి

Sridhar Babu: బయో ఏషియా సదస్సుకు రండి

హైదరాబాద్‌లో ఈ నెల 26న నిర్వహించబోయే బయో ఏషియా-2025 సదస్సుకు రావాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు ఆహ్వానించారు.

Bomb Threats: మరోసారి బాంబు బెదిరింపులు.. పోలీసులు అల‌ర్ట్‌..

Bomb Threats: మరోసారి బాంబు బెదిరింపులు.. పోలీసులు అల‌ర్ట్‌..

ఢిల్లీ పాఠశాలలకు మరోసారి ఫేక్ బాంబు బెదిరింపులు వచ్చాయి. వారంలో రెండోసారి స్కూల్స్‌కి ఫేక్ బాంబు బెదిరింపులు ఈ మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. 4 స్కూల్స్‌కి బాంబు బెదిరింపులు వచ్చాయి.

Arvind Kejriwal: అధికారిక నివాసం ఖాళీ చేసిన కేజ్రీవాల్.. ఎక్కడికి మారారంటే

Arvind Kejriwal: అధికారిక నివాసం ఖాళీ చేసిన కేజ్రీవాల్.. ఎక్కడికి మారారంటే

కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన 2015 నుంచి సివిల్‌లైన్స్‌లోని 6, ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డు నివాసంలోనే ఉంటున్నారు. సీఎంగా రాజీనామా చేసిన తర్వాత అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు.

Revenue: రిజిస్ట్రేషన్లు తగ్గినా.. ఆదాయం పెరిగింది!

Revenue: రిజిస్ట్రేషన్లు తగ్గినా.. ఆదాయం పెరిగింది!

గతేడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 5 నెలల్లో (ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు) రిజిస్ట్రేషన్లు తగ్గగా.. ఆదాయం మాత్రం పెరిగింది. గతేడాదిలో ఈ ఐదు నెలల పాటు 7.88 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్‌ కాగా.. రూ.5,685 కోట్ల ఆదాయం సమకూరింది.

 మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

మదనపల్లె నియోజకవర్గంలో ప్రజల మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్య మివ్వాలని ఎమ్మెల్యే షాజహానబాషా అధికారులకు సూచించారు.

నిబంధనలు అతిక్రమించి లేఅవుట్‌లు వేస్తే చర్యలు

నిబంధనలు అతిక్రమించి లేఅవుట్‌లు వేస్తే చర్యలు

ప్రభు త్వ నిబంధనలు అతిక్రమించి లే అవుట్లు వేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామ ని పీకేఎం-ఉడా వైస్‌ చైర్మన బాబర్‌, డీఎల్పీవో నాగరాజు హెచ్చరించారు.

 కౌంటింగ్‌లో ఆఖరు వరకూ ఉండాలి

కౌంటింగ్‌లో ఆఖరు వరకూ ఉండాలి

కౌంటింగ్‌ఏజెంట్లగా వెళ్లేవారంతా తప్పనిసరిగా జాగ్రత్త వహించి, ఆఖరు వరకూ ఉండాలని శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కోళ్ల లలితకుమారి కోరారు. శనివారం లక్క వరపుకోటలో ఈనెల నాలుగోతేదీన జరిగే కోళ్ల లలితకుమారి, ఎంపీభరత్‌ తరపున సార్వత్రిక ఎన్ని కల కౌంటింగ్‌ఏజెంట్లగా వెళ్లేవారికి పార్టీ సీనియర్‌నాయకుడు గొంప దుర్గాఉమేష్‌ శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా లలితకుమారి మాట్లాడుతూ ఏజెంట్లుగా వెళ్లేవారంతా తప్పనిసరిగా జాగ్రత్త వహిం చాలని, ఎవరైనా కవ్వింపు చర్యలకు పాల్పడినా రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేయాలని కోరారు. కౌంటింగ్‌ ప్రక్రియలో ఎటువంటి సందేహం వచ్చినా ఆర్వోను సంప్రదించాలని తెలిపారు. ప్రతి ఒక్క రూ ఓపికతో సంయమనం పాటించాలని తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఏజెంట్లకు ఆదివారం శిక్షణ జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఐదు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి