• Home » Attack On YS Jagan

Attack On YS Jagan

YS Jagan: వైఎస్ సునీత వైద్యం.. జగన్‌కు బాగానే పనిచేసిందే..!

YS Jagan: వైఎస్ సునీత వైద్యం.. జగన్‌కు బాగానే పనిచేసిందే..!

అసలు రాయి తగిలిందా లేక దండ గీసుకుందా అనేది తెలియదు. స్వల్ప గీరుడుకు స్పాట్‌లో ఇద్దరు డాక్టర్లు, ఆస్పత్రిలో అరడజను మంది వైద్యులు చికిత్స చేశారు.

Attack On Jagan: గులకరాయిలో రహస్యమేంటి.. ఇంట్రెస్టింగ్ అప్డేట్..!?

Attack On Jagan: గులకరాయిలో రహస్యమేంటి.. ఇంట్రెస్టింగ్ అప్డేట్..!?

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌పై (CM YS Jagan) ఈనెల 13వ తేదీన జరిగిన గులకరాయి దాడికి సంబంధించి పోలీసులు కొత్త సమాచారాన్ని రాబట్టారా? పోలీసు కస్టడీలో ప్రధాన నిందితుడు వేముల సతీష్‌ కుమార్‌ ఏ విషయాలు వెల్లడించాడు? అనే అంశాలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. సతీష్‌ కుమార్‌ను రెండు రోజుల క్రితం..

ఉమాను వెనుకేసుకొస్తున్నావా?

ఉమాను వెనుకేసుకొస్తున్నావా?

‘‘గులకరాయి ఘటనలో మీ పార్టీ నేతలను వెనుకేసుకువస్తున్నావా? ఉమాను వెనకేసుకొస్తున్నావా? టీడీపీ నాయకులు ఎవరైనా గులకరాయి వేయమన్నారా? వారు ఎవరైనా దీని వెనుక ఉన్నారా?’

Attack On YS Jagan: వైఎస్ జగన్‌పై గులకరాయి దాడి కేసులో కొత్త అనుమానాలు.. అసలేం జరిగింది..!?

Attack On YS Jagan: వైఎస్ జగన్‌పై గులకరాయి దాడి కేసులో కొత్త అనుమానాలు.. అసలేం జరిగింది..!?

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) గులకరాయి దాడి కేసులో ప్రధాన నిందితుడు వేముల సతీష్‌కుమార్‌ను పోలీసులు ఇప్పటికే కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం అతడు నగరంలోని జిల్లా జైల్లో ఉన్నాడు. రెండో నిందితుడిగా అనుమానించి పోలీసులు అదుపులోకి తీసుకున్న వేముల దుర్గారావును శనివారం రాత్రే ఇంటికి పంపేశారు. వాస్తవానికి..

వైసీపీ కుట్రలు పారలేదు..

వైసీపీ కుట్రలు పారలేదు..

అమరావతి: గులకరాయి ఘటనతో వైసీపీ కుట్రలు పారలేదు. జరిగిన ఘటనను రాజకీయంగా వాడుకుని సానుభూతి పొందాలనుకున్న పాచిక పారలేదు. దీంతో వారు సైలెంట్ అయిపోయారు. అధికారం అండతో పోలీసులను అడ్డం పెట్టుకుని బోండా ఉమాను ఇరికించాలని చూసిన వారు..

YSRCP: బస్సు లోపల్నుంచే జగన్ షో!

YSRCP: బస్సు లోపల్నుంచే జగన్ షో!

ఉమ్మడి గోదావరి జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర ఆయన పార్టీ శ్రేణులకు సైతం నిరాశనే మిగిల్చింది. జగన్‌ వస్తున్నారంటూ వైసీపీ నాయకులు గురువారం మధ్యాహ్నం నుంచే పలు కూడళ్లకు మహిళలను ఆటోల్లో తరలించారు. అయితే జగన్‌

Attack On Jagan: వైఎస్ జగన్‌పై దాడి కేసులో సీపీ క్రాంతి రాణా కీలక విషయాలు

Attack On Jagan: వైఎస్ జగన్‌పై దాడి కేసులో సీపీ క్రాంతి రాణా కీలక విషయాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డిపై (YS Jagan Reddy) జరిగిన రాళ్ల దాడి కేసులో సీపీ క్రాంతి రాణా కీలక విషయాలు వెల్లడించారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన సీపీ.. రాయితో దాడిచేసిన వారిని త్వరలో పట్టుకుంటామని చెప్పుకొచ్చారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి