Home » AP Govt
ప్రతి పేద కుటుంబానికీ శాశ్వత ఇల్లు నిర్మించి ఇవ్వాలనేది తన సంకల్పమని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తి పేదవాడికి ఇల్లు కట్టించి ఇవ్వడానికి....
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ఆదివారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ను ఏపీఈడీబీ సీఈవోగా బదిలీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించే ప్రక్రియలో కీలక ఘట్టం విజయవంతంగా ముగిసింది.
రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ శాసనసభలో ఆమోదించిన తీర్మానాన్ని ప్రభుత్వం ఢిల్లీకి పంపించింది. ఈ తీర్మానాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి, రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకర్కు శాసనసభ స్పీకర్ పంపారు.
ఏపీలో ప్రైవేట్ కోచింగ్ సెంటర్లపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కోచింగ్ సెంటర్లకు కొత్త నిబంధనలను ఏపీ ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది.
ఏపీ వ్యాప్తంగా ఆర్టీఎస్ఎస్ పనులు, పీఎం సూర్యఘర్ కనెక్షన్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలు జారీ చేశారు.
మార్కాపురం బస్సు ప్రమాద బాధితులకు ఏపీ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులకు గుడ్న్యూస్ చెప్పింది. 2026 - 2027 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు పెంచకూడదని నిర్ణయించింది.
ఏపీ వైద్యారోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పలు కీలక శాఖలకు ఇన్ఛార్జ్లను నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు వారికి బాధ్యతలు అప్పగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.
విజయవాడలో ముగ్గురు యువకుల అరెస్టుతో దేశవ్యాప్త ఉగ్రవాద నెట్వర్క్ గుట్టురట్టయింది. ఇది కేవలం స్థానిక అంశం మాత్రమే కాక, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న భద్రతాపరమైన విషయమని పోలీసులు గుర్తించారు.