Home » AP Govt
కూటమి పాలనలో తల్లికి వందనం, ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇస్తున్నామని కొలుసు మంత్రి పార్థసారథి తెలిపారు. తమ ప్రభుత్వంలో పిల్లలను చదివించి, వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు ఆదివారం సాయంత్రం 4 గంటలకు కలవనున్నారు. ఈ సమావేశంలో తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
Annadata Sukhibhava Scheme: పథకం మొదటి విడతలో భాగంగా అర్హులైన ఒక్కో రైతు ఖాతాలో 7 వేల రూపాయలు జమకానున్నాయి. రెండో విడతలో కూడా ఏడు వేల రూపాయలు జమకానున్నాయి. మూడో విడతలో 6 వేల రూపాయలు జమ అవుతాయి.
వైసీపీ ప్రభుత్వం హయాంలో మరో మోసం వెలుగులోకి వచ్చింది. పదోన్నతుల పేరుతో గంగమ్మ గుడి భజంత్రీలకు వైసీపీ నేతలు టోకరా పెట్టారు. ఐదుమంది భజంత్రీలకు గ్రేడ్- 2 నుంచి గ్రేడ్ -1 కళాకారులుగా పదోన్నతి పేరుతో నకిలీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఒకే ఇంట్లో ఆరుగురు పిల్లలకు.. ఐదుగురు పిల్లలున్న మరికొందరికి ఒకేసారి రూ.65 వేలు.. నలుగురున్న ఇంకొందరికి రూ.52 వేలు.. ముగ్గురు పిల్లలు ఉన్నవారికి రూ.39 వేలు.. ఇలా ఇంట్లో ఒకరు, ఇద్దరికి మించి ఎంతమంది పిల్లలు...
రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ పల్లెలో తల్లులను పలకరించినా... ఇవే ముచ్చట్లు! కూటమి సర్కారు కొలువుదీరి ఏడాదైన సందర్భంగా ‘తల్లికి వందనం’ నిధులను జమ చేశారు. ఆ డబ్బులు గురువారం సాయంత్రం నుంచి తల్లుల ఖాతాల్లో పడటం మొదలైంది.
ఇళ్ల స్థలాల పేరుతో భూములు కొని మాజీ మంత్రి పేర్ని నాని కమీషన్లకు పాల్పడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రెస్మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న పేర్ని నానిని చూసి రాష్ట్ర ప్రజలంతా ఒక బఫూన్లా చూస్తున్నారని కొల్లు రవీంద్ర విమర్శించారు.
Talliki Vandanam Scheme: తల్లికి వందనం నిధుల జమ ప్రక్రియ ప్రారంభమైంది. ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం నిధులు విద్యార్థిని విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తోంది సర్కార్.
రాష్ట్రంలో ఆహార భద్రత, పోషకాహార మిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ, మిషన్ను నడిపించడానికి ప్రభుత్వ...
మోడల్ స్కూళ్లలో ప్రిన్సిపాళ్లు, పీజీటీలు, టీజీటీల బదిలీలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.