• Home » AP Chief minister

AP Chief minister

AP CM Chandrababu : మైనారిటీ సంక్షేమానికి పెద్దపీట

AP CM Chandrababu : మైనారిటీ సంక్షేమానికి పెద్దపీట

రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇమామ్‌, మౌజన్లకు గౌరవ వేతనం ఇవ్వాలని ఇప్పటికే ఆదేశించామని, కొత్త వక్ఫ్‌ బోర్డు ఏర్పాటుకు ఉత్తర్వులు ఇచ్చామని చెప్పారు.

ఎమ్మిగనూరు అభివృద్ధికి ప్రాధాన్యం

ఎమ్మిగనూరు అభివృద్ధికి ప్రాధాన్యం

ఎమ్మిగనూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు, ప్రాజెక్టులు ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి మంగళవారం సీఎం చంద్రబాబును కలిశారు. దాదాపు 25 నిమిసాలు సీఎం చంద్రబాబుతో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చేపట్టాల్సిన వివిధ ప్రాజెక్టులపై చర్చించారు.

బాబు కలల ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: నిమ్మల

బాబు కలల ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: నిమ్మల

ముఖ్యమంత్రి చంద్రబాబు కలల ప్రాజెక్టులు పూర్తి చేసి ఆయన లక్ష్యం నెరవేర్చేలా పనిచేస్తానని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

Ap CM Chandrababu :అహంకారానికి దూరంగా.. బాధ్యతతో  పనిచేద్దాం

Ap CM Chandrababu :అహంకారానికి దూరంగా.. బాధ్యతతో పనిచేద్దాం

‘అహంకారానికి దూరంగా బాధ్యతతో పనిచేద్దాం. ఏ ఆశలు, ఆకాంక్షలతో మనల్ని గెలిపించారో వాటిని నెరవేర్చడానికి చిత్తశుద్ధితో కృషి చేద్దాం. పాలన ఎలా ఉండకూడదో జగన్‌ చూపించారు. ఎలా ఉండాలో మనం ఒక నమూనాగా... ఆదర్శంగా పనిచేసి చూపిద్దాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

AP Cabinet Ministers  : అమాత్యుల తొలి పలుకులు

AP Cabinet Ministers : అమాత్యుల తొలి పలుకులు

సంపద సృష్టి పేరుతో ప్రజలపై పన్నుల భారం మోపబోమని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ స్పష్టం చేశారు. మంత్రులకు శాఖలు ప్రకటించిన అనంతరం శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో చేస్తామని, సీఎం చంద్రబాబు బ్రాండ్‌తో రాష్ట్రానికి పరిశ్రమలు, ఐటీ కంపెనీలను తీసుకువస్తామని చెప్పారు.

Andhra Pradesh : పదేళ్లయినా ఎక్కడి గొంగడి అక్కడే!

Andhra Pradesh : పదేళ్లయినా ఎక్కడి గొంగడి అక్కడే!

రాష్ట్రాన్ని విభజించి పదేళ్లు పూర్తయింది. సర్వం కోల్పోయిన అవశేష ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలా నిలబెట్టేందుకు కేంద్రం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు కాలేదు.

Ap School Students: రూ.పది ఇవ్వరు..  ఫైవ్‌స్టార్‌  భోజనమట!

Ap School Students: రూ.పది ఇవ్వరు.. ఫైవ్‌స్టార్‌ భోజనమట!

మధ్యాహ్న భోజన పథకం విషయంలో జగన్‌ సర్కారుది ఆది నుంచీ ఆర్భాటమే! రోజురోజుకూ కొత్త రుచ్చులు అంటూ సాక్షాత్తూ సీఎం జగన్మోహన్‌రెడ్డే ప్రత్యేక మెనూ ప్రకటించినా క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నది కేవలం అన్నం పప్పుచారే అన్నది సుష్పష్టం. గుడ్లు వండి పెడుతున్నా కొన్ని పాఠశాలల్లో అదీ లేదు. వాస్తవానికి ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రూ.8.57, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు రూ.5.88 చొప్పున మెనూ ఖర్చు ఇస్తున్నారు.

Andhra Pradesh Farmer's: ఖరీఫ్‌ పై కోటి ఆశలు

Andhra Pradesh Farmer's: ఖరీఫ్‌ పై కోటి ఆశలు

రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్‌ మొదలైంది. నైరుతి రుతుపవనాల విస్తరణ వేగంగా సాగుతోంది. రెండు, మూడు రోజుల్లో రాయలసీమకు వచ్చి, అతికొద్ది రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించనున్నాయి. వర్షాలు విస్తారంగా కురిస్తే పంటల సాగు ప్రారంభం కానున్నది.

YS Jagan YS Sharmila : రేపో మాపో జైలుకు వైఎస్ జగన్.. షర్మిలకు సీఎం అయ్యే ఛాన్స్.. ఆ కీలకనేత ఇలా అనేశారేంటి..?

YS Jagan YS Sharmila : రేపో మాపో జైలుకు వైఎస్ జగన్.. షర్మిలకు సీఎం అయ్యే ఛాన్స్.. ఆ కీలకనేత ఇలా అనేశారేంటి..?

రేపో మాపో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) జైలుకెళ్తారు.. ఆయన సోదరి వైఎస్ షర్మిలకు (YS Sharmila) ఏపీ ముఖ్యమంత్రి (AP Chief Minister)...

తాజా వార్తలు

మరిన్ని చదవండి