• Home » AP Assembly Sessions

AP Assembly Sessions

ఇకపై రాజధాని అమరావతికి ఇబ్బందులు ఉండవు: సీఎం చంద్రబాబు

ఇకపై రాజధాని అమరావతికి ఇబ్బందులు ఉండవు: సీఎం చంద్రబాబు

రాజధాని అమరావతికి ఇకపై ఎలాంటి ఇబ్బందులు ఉండవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలుగువారిని గతంలో ‘మదరాసీలు’ అని పిలిచేవారని.. టీడీపీ ఆవిర్భావం తర్వాత మదరాసీ అనే ముద్ర పోయిందని తెలిపారు.

ఏపీకి అమరావతి మాత్రమే రాజధాని.. తేల్చి చెప్పిన డిప్యూటీ సీఎం పవన్..

ఏపీకి అమరావతి మాత్రమే రాజధాని.. తేల్చి చెప్పిన డిప్యూటీ సీఎం పవన్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉందని, అది అమరావతి మాత్రమేనని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. చంద్రబాబులాంటి వ్యక్తి చేతిలో ఏపీ ఉంటేనే అభివృద్ధి చెందుతుందని అన్నారు.

అమరావతి ఉద్యమంలో మహిళల పోరాటంపై హోంమంత్రి ప్రశంసలు

అమరావతి ఉద్యమంలో మహిళల పోరాటంపై హోంమంత్రి ప్రశంసలు

అమరావతి కోసం రైతులు 1631 రోజుల పాటు పోరాడారని హోంమంత్రి అనిత అన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో సుదీర్ఘ కాలం జరిగిన పోరాటం ఇది అని తెలిపారు.

సరిగ్గా 11:11 నిమిషాలకు అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టిన చంద్రబాబు

సరిగ్గా 11:11 నిమిషాలకు అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టిన చంద్రబాబు

ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. శాసనసభలో రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు.

ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలపై ఏపీ స్పీకర్ క్లారిటీ

ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలపై ఏపీ స్పీకర్ క్లారిటీ

మార్చి 28వ తేదీ ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. రాజధాని అమరావతి చట్టబద్ధత కోసమే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు.

28న అసెంబ్లీ సమావేశం.. అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ తీర్మానం..

28న అసెంబ్లీ సమావేశం.. అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ తీర్మానం..

ఈ నెల 28వ తేదీన ఏపీ అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల అయింది. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ బుధవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేశారు.

వైసీపీ ఎమ్మెల్సీ బొత్సకు మరోసారి అస్వస్థత

వైసీపీ ఎమ్మెల్సీ బొత్సకు మరోసారి అస్వస్థత

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఏపీ శాసనమండలిలో మాట్లాడుతున్న సమయంలోనే ఆయన స్వల్పంగా అస్వస్థతకు గురవడంతో వెంటనే వైద్యులను పిలిపించి చికిత్స అందజేశారు.

ఏపీ శాసనసభ సమావేశాలు నిరవధిక వాయిదా

ఏపీ శాసనసభ సమావేశాలు నిరవధిక వాయిదా

ఏపీ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. 16వ శాసనసభ ఐదో సమావేశాలు 15 రోజుల పాటు జరిగాయని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు.

13ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్‌పై సీఎం కీలక ప్రకటన

13ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్‌పై సీఎం కీలక ప్రకటన

ఏపీలో 13ఏళ్లలోపు వారికి సామాజిక మాధ్యమాలను నిషేధించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. సోషల్ మీడియా వల్ల పిల్లలు నష్టపోవడానికి వీల్లేదని సీఎం అన్నారు.

వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎవరో ఇచ్చేది కాదు: సీఎం చంద్రబాబు

వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎవరో ఇచ్చేది కాదు: సీఎం చంద్రబాబు

వైసీపీకి ప్రతిపక్షహోదాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎవరో ఇచ్చేది కాదని... ప్రజలు ఇవ్వాలని స్పష్టం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి