• Home » Anna Canteen

Anna Canteen

పేదల ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీనకు విరాళం

పేదల ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీనకు విరాళం

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల శాసనమండలి సభ్యు డు భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డికి రూ.66116 చెక్కు రూ పంలో ఇవ్వడం జరిగింది.

పేదల కడుపు నింపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

పేదల కడుపు నింపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్రంలో ఎవరూ ఆకలితో అలమటించకుండా పేదల కడుపు నింపాలన్నదే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

పేదల ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన: ఎమ్మెల్యే దస్తగిరి

పేదల ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన: ఎమ్మెల్యే దస్తగిరి

పేదల ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్లను సీఎం చంద్రబాబు నాయుడు పునః ప్రారంభించారని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు.

Anna canteen: 7 అన్న క్యాంటీన్ల ప్రారంభం

Anna canteen: 7 అన్న క్యాంటీన్ల ప్రారంభం

జిల్లాలో రెండో విడతగా ఏడు అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి.

పేదల ఆకలి తీర్చడమే టీడీపీ కూటమి లక్ష్యం

పేదల ఆకలి తీర్చడమే టీడీపీ కూటమి లక్ష్యం

పేదల ఆకలి తీర్చడమే టీడీపీ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, పులివెందుల నియెజకవర్గ టీడీపీ ఇనచార్జ్‌ రవీంద్రనాథరెడ్డి (బీటెక్‌ రవి) పేర్కొన్నారు.

అన్నా క్యాంటీన్లు పేదలకు వరం

అన్నా క్యాంటీన్లు పేదలకు వరం

అన్నా క్యాంటీన్లు ఏర్పాటు పేదలకు ఒక వరమని, ధరలు పెరిగినా సీఎం చంద్రబాబునాయుడు రూ.5కే మళ్లీ ప్రారంభించారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు.

CM Chandrababu: అన్న క్యాంటీన్లపై కొన్ని పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయి

CM Chandrababu: అన్న క్యాంటీన్లపై కొన్ని పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయి

అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు. అన్న క్యాంటీన్ల కోసం సుమారు రూ. 150 కోట్లు ఖర్చు అవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు.

Lokesh: తణుకు అన్న క్యాంటీన్‌పై వైసీపీ సైకో బ్యాచ్ విషప్రచారం

Lokesh: తణుకు అన్న క్యాంటీన్‌పై వైసీపీ సైకో బ్యాచ్ విషప్రచారం

Andhrapradesh: తణుకు అన్న క్యాంటీన్‌లో ప్లేట్ల అంశంపై వైసీపీ విష ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చేతులు కడిగే సింక్‌లో తినే ప్లేట్లు పడేసింది వైసీపీ మూకలే అని అన్నారు. విషప్రచారం చేసేందుకే సైకో బ్యాచ్‌ ఈ పనిచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

క్యాంటీన్ల కోలాహలం

క్యాంటీన్ల కోలాహలం

పేదలకు పట్టెడన్నం పెట్టి కడుపు నింపిన అన్న క్యాంటీన్లు తిరిగి పునఃప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే భారీ ఎత్తున పేదలు, కూలీలు, భవన కార్మికులు బారులు తీరడంతో క్యాంటీన్ల పరిసరాలు కోలాహలంతో నిండిపోయాయి.

Gadde Rammohan:  జగన్ పేదల నోటి వద్ద కూడా తీసేశారు.. ఎమ్మెల్యే ఫైర్

Gadde Rammohan: జగన్ పేదల నోటి వద్ద కూడా తీసేశారు.. ఎమ్మెల్యే ఫైర్

Andhrapradesh: తూర్పు నియోజకవర్గం పటమట హైస్కూల్ వద్ద అన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కలెక్టర్ సృజన, మున్సిపల్ కమీషనర్ ధ్యానచంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. పేదల కడుపు నింపే లక్ష్యంతో చంద్రబాబు అన్న క్యాంటీన్లను ప్రారంభించారన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి