• Home » Anam Venkata Ramana Reddy

Anam Venkata Ramana Reddy

Anam; జగన్ ప్రమేయం లేకుండా ఇది జరగదు: ఆనం వెంకట రమణారెడ్డి

Anam; జగన్ ప్రమేయం లేకుండా ఇది జరగదు: ఆనం వెంకట రమణారెడ్డి

వైసీపీ నేతలు కత్తులు, గన్నులతో కేవీరావును అన్ని విధాలా బెదిరించి భయపెట్టి 4 వేల ఎకరాల భూమిని కేవలం 12 కోట్ల రూపాయల పేరుతో అప్పనంగా కొట్టేశారని ఆక్వాకల్చర్ అథారిటీ ఛైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు.

AP NEWS: నీకు పరువెక్కడ ఉంది జగన్..  ఆనం వెంకట రమణా రెడ్డి సెటైర్లు

AP NEWS: నీకు పరువెక్కడ ఉంది జగన్.. ఆనం వెంకట రమణా రెడ్డి సెటైర్లు

ప్రపంచ ఆర్థిక నేరగాడు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి పరువెక్కడ ఉందని ఏపీ ఆక్వా కల్చర్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకట రమణా రెడ్డి ప్రశ్నించారు. ఆయన పరువు నష్టం దావా వేస్తాననడం హాస్యాస్పదంగా ఉందని ఆనం వెంకట రమణా రెడ్డి విమర్శించారు.

AP NEWS: ట్రంప్ న్యాయం చేయాలి... త్వరగా జగన్‌ని లాక్కెళ్లాలి... ఆనం వెంకటరమణారెడ్డి సెటైర్లు

AP NEWS: ట్రంప్ న్యాయం చేయాలి... త్వరగా జగన్‌ని లాక్కెళ్లాలి... ఆనం వెంకటరమణారెడ్డి సెటైర్లు

ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ న్యాయం చేయాలని.. జగన్‌ను త్వరగా అమెరికా లాక్కెళ్లాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ ఆధారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి విమర్శలు చేశారు. తాను అవినీతి చేయలేదని జగన్ అంటున్నారని... తప్పు చేయకపోతే న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌ని అమెరికాకు పంపాలని సవాల్ విసిరారు.

Anam: భారతీరెడ్డి బాధ్యతలు తీసుకుంటే బాగుంటుందేమో

Anam: భారతీరెడ్డి బాధ్యతలు తీసుకుంటే బాగుంటుందేమో

Andhrapradesh: ‘‘ 2019లో చంద్రబాబును ఉద్దేశించి అసెంబ్లీలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతిపక్ష హోదాపై నువ్వు చేసిన వ్యాఖ్యలు గుర్తులేవా జగన్.. అసలు నీకు ప్రతిపక్షహోదా ఎందుకు ఇవ్వాలి జగన్.. నీకు ఏం అర్హత ఉంది. జగన్ మినహా మిగిలిన వైసీపీ 10 మంది ఎమ్మెల్యేలకు 8,93,333ఓట్లు 2024 ఎన్నికల్లో వచ్చాయి . 8.93లక్షల మంది ప్రజల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాల్సిన బాధ్యత వైసీపీ ఎమ్మెల్యేలకు లేదా’’ అంటూ ఆనం మండిపడ్డారు.

Pawankalyan: అమరులైన పోలీసులకు మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నా

Pawankalyan: అమరులైన పోలీసులకు మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నా

Andhrapradesh: అమరులైన పోలీసులకు మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. నేడు పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సిబ్బంది సేవలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలన్నారు. వ్యక్తిగత జీవితంకంటే తమ విధులకు ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారని..

Anam: యేసు ప్రభు, శ్రీవారితో పెట్టుకున్నావ్.. భస్మమైపోతావ్ జగన్

Anam: యేసు ప్రభు, శ్రీవారితో పెట్టుకున్నావ్.. భస్మమైపోతావ్ జగన్

Andhrapradesh: వైఎస్ జగన్... హాఫ్ టిక్కెట్... హిందువా? క్రిష్టియనా? అంటూ ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. జగన్ ముత్తాత వెంకటరెడ్డి ముఠా నాయకుడని... వందేళ్ల కిందట 1925లో క్రిష్టియన్‌గా మారారని... అప్పటి నుంచి వారి కుటుంబమంతా ఏసుప్రభువునే నమ్ముకున్నారని తెలిపారు.

Anam Venkata Reddy: ‘రోజక్కకి ఇంకా సిగ్గు రాలేదు’

Anam Venkata Reddy: ‘రోజక్కకి ఇంకా సిగ్గు రాలేదు’

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. పనికి మాలిన మాటలు మాట్లాడే రోజక్కకు ఇంకా సిగ్గు రాలేదన్నారు. తిరుమలను దోపిడి చేసిన రోజాకు ప్రోటోకాల్ దర్శనం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.

Anam Venkata Ramana Reddy: మున్సిపాల్టీలు, కార్పొరేషన్లని జగన్, బొత్స దోచుకున్నారు

Anam Venkata Ramana Reddy: మున్సిపాల్టీలు, కార్పొరేషన్లని జగన్, బొత్స దోచుకున్నారు

ఏపీలోని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లని మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గురువారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

Anam Venkataramana Reddy:  టీటీడీలో ధర్మారెడ్డి పెద్ద బ్రోకర్. కరుణాకర్ రెడ్డి చిన్న బ్రోకర్

Anam Venkataramana Reddy: టీటీడీలో ధర్మారెడ్డి పెద్ద బ్రోకర్. కరుణాకర్ రెడ్డి చిన్న బ్రోకర్

ఎన్నికల ఫలితాల్లో టీడీపీ విజయం తథ్యమని.. పార్టీ అధినేత చంద్రబాబు సీఎం కాబోతున్నారని తెలిసి, అధికారుల్లో వణుకు మొదలైందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. పారిపోయేందుకు సిద్దమవుతున్నారు. టీటీడీలో ధర్మారెడ్డి పెద్ద బ్రోకర్ అని.. కరుణాకర్ రెడ్డి చిన్న బ్రోకర్ అని విమర్శించారు. ఎంపీ అవినాశ్ రెడ్డి వైఎస్ వివేకా హత్య కేసు నుంచి బయటపడేసేందుకు ధరారెడ్డి ఢిల్లీలో లాబీయింగ్ చేశాడన్నారు. జగన్ కుటుంబ సభ్యులే ఆ మాట చెప్పారన్నారు.

AP Elections 2024:ఆ ఆస్తులను ఎన్నికల అఫిడవిట్‌లో చూపించని జగన్.. టీడీపీ నేత సూటి ప్రశ్న

AP Elections 2024:ఆ ఆస్తులను ఎన్నికల అఫిడవిట్‌లో చూపించని జగన్.. టీడీపీ నేత సూటి ప్రశ్న

హైదరాబాద్‌లో ఉన్న లోటస్ పాండ్, బెంగుళూరులో ఉన్న ప్యాలెస్, మాల్‌ను ఎన్నికల అఫిడవిట్‌లో సీఎం జగన్ రెడ్డి ( CM Jagan) ఎందుకు చూపించలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి (Anam Venkata Ramana Reddy) ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...స్థిరాస్తులే లేని జగన్ కుటుంబానికి లక్షలాది కోట్లా ఆస్తులా.. ? అవి ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి