• Home » Amitabh Bachchan

Amitabh Bachchan

Deepfake: ఇంత బరితెగింపా.. ముంచుకొస్తున్న పెను ప్రమాదం.. ఏకంగా అమితాబ్ బచ్చన్ విషయంలో..

Deepfake: ఇంత బరితెగింపా.. ముంచుకొస్తున్న పెను ప్రమాదం.. ఏకంగా అమితాబ్ బచ్చన్ విషయంలో..

సాంకేతికతను దుర్వినియోగపరుస్తూ కొన్ని కుటుంబాల పరువును బజారుకీడుస్తున్న ఘటనలు సమాజంలో తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వచ్చిన కొత్తలో ఈ సాంకేతికతను వినియోగించి కొందరు సెలబ్రెటీలకు సంబంధించి ఫేక్ ఫోటోలు, వీడియోలు సృష్టించిన దుండగులు తాజాగా.. ఏఐ సాయంతో జరగనివాటిని జరిగినట్లు సృష్టిస్తూ ప్రముఖమైన..

Amitabh Bachchan: రతన్ టాటా అలా అడుగుతారని అసలు ఊహించ లేదు

Amitabh Bachchan: రతన్ టాటా అలా అడుగుతారని అసలు ఊహించ లేదు

లక్షల కోట్ల రూపాయిలున్న టాటా గ్రూప్ సంస్థల అధిపతి రతన్ టాటా సాదా సీదాగా జీవించారన్నారు. ఆయన సాధారణ మనిషిగా మసులుకున్నారని తెలిపారు. అత్యంత నిరాడంబర జీవనాన్ని సాగించిన గొప్ప వ్యక్తి ఆయన అని అమితాబ్ పేర్కొన్నారు. రతన్ టాటాతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా అమితాబ్ వివరించారు.

Nareshi Meena: కేబీసీలో రూ. 50 లక్షలు గెల్చుకున్న నరేశి మీనా.. సాయం చేస్తానన్న అమితాబ్

Nareshi Meena: కేబీసీలో రూ. 50 లక్షలు గెల్చుకున్న నరేశి మీనా.. సాయం చేస్తానన్న అమితాబ్

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 27 ఏళ్ల యువతి నరేశి మీనా(Nareshi Meena) కేబీసీలో రూ. 50 లక్షలు గెలుచుకున్నారు. అయితే ఈ బహుమతితో పాటు అమితాబ్ బచ్చన్ స్వయంగా ఆమె గురించి ఎమోషనల్ అవుతు ప్రత్యేక బహుమతిని ప్రకటించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 Ayodhya: అయోధ్యలో 14.5 కోట్లతో భూమి కొనుగోలు చేసిన అమితాబ్

Ayodhya: అయోధ్యలో 14.5 కోట్లతో భూమి కొనుగోలు చేసిన అమితాబ్

అయోధ్య సరయులో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) భూమి కొనుగోలు చేశారు. ముంబైకి చెందిన ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా ద్వారా కొనుగోలు ప్రక్రియ జరిగింది. అమితాబ్ భూమి కొనుగోలు వివరాలును గోప్యంగా ఉంచారు.

 Ayodhya: రామమందిర ప్రాణప్రతిష్ట  ఆహ్వానం వీరికే.. లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే..!

Ayodhya: రామమందిర ప్రాణప్రతిష్ట ఆహ్వానం వీరికే.. లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే..!

అయోధ్య (Ayodhya) రామజన్మభూమిలో మరో రెండు వారాల్లో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట జరగనుంది. దేశంలోనే గాక విదేశాల్లో ఉన్న ప్రముఖులకు శ్రీరామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానిస్తోంది. ఒక్కొక్కరికి స్వయంగా ఇన్విటేషన్ కార్డు అందజేస్తోంది.

KBC Program: కేబీసీ ప్రోగ్రాంలో రేవంత్ రెడ్డిపై అమితాబ్ ప్రశ్న..ఆన్సర్ చెప్పారా?

KBC Program: కేబీసీ ప్రోగ్రాంలో రేవంత్ రెడ్డిపై అమితాబ్ ప్రశ్న..ఆన్సర్ చెప్పారా?

కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో భాగంగా వచ్చిన పోటీదారునికి అమితాబ్ తెలంగాణ సీఎం గురించి ఓ ప్రశ్న వేశారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.

KBC Show: పిల్లాడు కాదు.. చిచ్చర పిడుగు.. రూ.7 కోట్లను గెలిచే ఛాన్స్ తృటిలో మిస్సయింది కానీ..!

KBC Show: పిల్లాడు కాదు.. చిచ్చర పిడుగు.. రూ.7 కోట్లను గెలిచే ఛాన్స్ తృటిలో మిస్సయింది కానీ..!

చిన్న వయసులో కొందరు పిల్లలు ఆటల్లో మునిగిపోతుంటే.. మరికొందరు ఆటలతో పాటూ చదువుపై కూడా శ్రద్ధ వహిస్తుంటారు. అయితే ఇంకొందరు పిల్లలు మాత్రం ఆటలు, చదువుతో పాటూ పెద్దలకూ సాధ్యం కాని పనులను కూడా చేసి.. అందరితో...

KBC Winner: 22 ఏళ్ల క్రితం కేబీసీ షోలో కోటి రూపాయలు గెలిచిన ఈ పిల్లాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలిస్తే..!

KBC Winner: 22 ఏళ్ల క్రితం కేబీసీ షోలో కోటి రూపాయలు గెలిచిన ఈ పిల్లాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలిస్తే..!

బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరించిన kaun banega crorepati (KBC) షో గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ షో గురించి ఎందుకు గుర్తు చేయాల్సి వస్తోందంటే.. 2001 లో ఈ కేబీసీ షో లో కోటి రూపాయలు గెలిచిన పిల్లాడికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ...

Bharat : దేశం పేరు మార్పుపై అమితాబ్ బచ్చన్, వీరేంద్ర సెహ్వాగ్ సంచలన ట్వీట్స్

Bharat : దేశం పేరు మార్పుపై అమితాబ్ బచ్చన్, వీరేంద్ర సెహ్వాగ్ సంచలన ట్వీట్స్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మన దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చబోతున్నట్లు విపరీతంగా చర్చ జరుగుతోంది. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతారనే ప్రచారం జరుగుతోంది.

Raksha Bandhan: మెగాస్టార్‌కు రాఖీ కట్టిన సీఎం మమతా బెనర్జీ

Raksha Bandhan: మెగాస్టార్‌కు రాఖీ కట్టిన సీఎం మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇంట్లో రక్షాబంధన్ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్‌కు ఆమె రాఖీ కట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి