• Home » Elections

ఎన్నికలు

Exit Poll: రెండునెలల క్రితమే రూపకల్పన.. దీదీ నిప్పులు

Exit Poll: రెండునెలల క్రితమే రూపకల్పన.. దీదీ నిప్పులు

ఎగ్జిట్ పోల్స్ అంతా అబద్దమని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ సర్కార్ ఏర్పడుతుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు పేర్కొన్నాయి. ఆ సంస్థల నివేదికలను దీదీ తప్పు పట్టారు.

AP Exit Polls 2024 Live Updates:  ఏపీ ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్ .. ప్రభుత్వం ఎవరిదంటే?

AP Exit Polls 2024 Live Updates: ఏపీ ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్ .. ప్రభుత్వం ఎవరిదంటే?

AP Assembly Exit Polls 2024 Live Updates: 153 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని వైసీపీ అధినేత, సీఎం జగన్ స్వయంగా ప్రకటించుకున్నారు. తగ్గేదేలే.. కచ్చితంగా అధికారం తమదేనని కూటమి నేతలు ఘంటాపథంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జనాల నాడిని అంచనా వేసిన పలు పోల్ సంస్థలు, సర్వే ఏజెన్సీలు మరికొద్ది సేపట్లో ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించబోతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం షరతు ప్రకారం సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలు రానున్నాయి.

Exit Poll: కొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు

Exit Poll: కొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు

మరికొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. లోక్ సభ ఏడో దశ పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. సరిగ్గా 6.30 గంటలకు వివిధ సంస్థలు నిర్వహించిన సర్వే ఫలితాలు వెల్లడి అవుతాయి. దేశంలో లోక్ సభ పోలింగ్ ఏడు దశల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు సాయంత్రంతో చివరి దశ పోలింగ్ ముగియనుంది. ఆ వెంటనే ఎగ్జిట్ పోల్స్ వస్తాయి.

Lok Sabha Polls2024: లోక్‌సభ తుది దశ పోలింగ్‌కు ముగిసిన ప్రచారం..

Lok Sabha Polls2024: లోక్‌సభ తుది దశ పోలింగ్‌కు ముగిసిన ప్రచారం..

లోక్‌సభ ఎన్నికలు-2024 (Lok Sabha Election 2024) చివరిదైనా ఏడవ దశ పోలింగ్‌కు ప్రచారం ముగిసింది. సాయంత్రం 6 గంటలకు ప్రచారం పరిసమాప్తమైంది. 8 రాష్ట్రాల్లో మైకులు మూగబోయాయి. 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 లోక్ సభ నియోజకవర్గాలతో పాటు, ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు జూన్ 1న (శనివారం) పోలింగ్ జరగనుంది.

AP Election 2024: ఏపీ హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణ కీలక పిటిషన్

AP Election 2024: ఏపీ హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణ కీలక పిటిషన్

ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తన పైన నమోదైన కేసుల్లో విచారణ అధికారులను మార్చాలని కోరుతూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణకు హైకోర్ట్ అనుమతించింది.

AP Elections: అడ్డంగా బుక్కైన మంత్రి కాకాణి.. అసలేం జరిగిందంటే..?

AP Elections: అడ్డంగా బుక్కైన మంత్రి కాకాణి.. అసలేం జరిగిందంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలు చేసిన అరాచకాలకు అంతూపంతూ లేకుండా పోతోంది. తవ్వేకొద్దే వారి అఘాయిత్యాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పిన్నెల్లి, తాడిపత్రి, తిరుపతి ప్రాంతాల్లో చెలరేగిన అల్లర్లు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా... గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ కూటమి నేతలపై దాడులు చేయడం, దీన్ని సమర్థవంతంగా తెదేపా శ్రేణులు తిప్పికొట్టిన సంగతీ తెలిసిందే. సర్వేపల్లి నియోజకవర్గంలోనూ ఇలాంటి ఘటనలే వెలుగులోకి వచ్చాయి.

Ap Elections: రిగ్గింగ్ చేస్తున్న వంశీని పరిగెత్తించిన సూరంపల్లి యువత

Ap Elections: రిగ్గింగ్ చేస్తున్న వంశీని పరిగెత్తించిన సూరంపల్లి యువత

గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ భాగోతాలు ఒక్కొక్కటిగా భయటపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా ఆయన చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో గన్నవరం మండలం సూరంపల్లి, ముస్తాబాద్, కేసరపల్లి మేజర్ పంచాయతీల్లో ఆయన ఓట్ల రిగ్గింగుకు ప్రయత్నించారు. దీన్ని కూటమి శ్రేణులు సమర్థవంతంగా తిప్పికొట్టారు.

 Loksabha Polls: మండిలో రాజు వర్సెస్ రాణి

Loksabha Polls: మండిలో రాజు వర్సెస్ రాణి

ఆమె సినిమా ‘క్వీన్‌’.. ఆయన ఒకనాటి రాజ్యానికి వారసుడు..! వీరి మధ్య ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ కాక పుట్టిస్తోంది. ఇద్దరు అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్తూ ఆదరణ చూరగొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇంత చర్చనీయాంశం అవుతున్న నియోజకవర్గం మండి. ఇక్కడినుంచి బీజేపీ

AP Election 2024: ఆ నియోజకవర్గాల్లో ఓటెత్తిన పల్లెలు.. పార్టీల్లో వణుకు!

AP Election 2024: ఆ నియోజకవర్గాల్లో ఓటెత్తిన పల్లెలు.. పార్టీల్లో వణుకు!

చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల పరిధిలోని పల్లెలు పోటెత్తాయి. జన చైతన్యంతో ఓటర్లు పోటెత్తారు. 95 శాతానికిపైగా ఓటింగ్‌ నమోదు చేసి ఓటర్లు ఆదర్శంగా నిలిచారు. ముఖ్యంగా ఒక గ్రామంలోనైతా ఏకంగా 100 శాతం పోలింగ్ నమోదయింది. దీంతో ఈ పల్లెలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపాయి?. ఏ పార్టీని గెలిపించబోతున్నాయి? అంటూ పార్టీలు వణికిపోతున్నాయి. మరి ఏయే నియోజకవర్గాల పరిధిలో గ్రామాల్లో భారీ ఓటింగ్ నమోదయిందో గమనిద్దాం..

KA Paul: అందుకే ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశా...

KA Paul: అందుకే ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశా...

పోలింగ్ రోజు జరిగిన దాడులు, అనంతర పరిణామాలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఘాటుగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో ఎలక్షన్ కమిషన్ విఫలమైందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఈవీఎం, వీవీప్యాట్ ధ్వంసం చేయడం వైసీపీ అరాచకానికి పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. ఎలక్షన్ కౌంటింగ్ వరకూ పిన్నెల్లిని అరెస్టు చేయొద్దు అంటే అర్థం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. ఇంత దరిద్రపుగొట్టు ఎలక్షన్స్ దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదని అసహనం వ్యక్తం చేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి