బుధవారం నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం, 2025 అమల్లోకి వస్తోంది. దీంతో ఇప్పటి వరకు ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్కతా నగరాల్లోని ఉద్యోగులకు మాత్రమే...
బ్యాంకింగ్ రంగంలో మరో కీలక సంస్కరణకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) సిద్ధమవుతోంది. ఈ ప్రయత్నాలు ఫలిస్తే మీ బ్యాంకు ఖాతాను కూడా..
అంతర్జాతీయ విపణిలో బ్యారెల్ క్రూడాయిల్ ధర ప్రతి 10 డాలర్ల పెరుగుదలకు దేశంలో ద్రవ్యోల్బణం 0.55-0.6% మేరకు పెరుగుతూ....
భారత ఫార్మా కంపెనీల జెనరిక్ సెమాగ్లుటైడ్ దెబ్బ.. బహుళ జాతి ఫార్మా కంపెనీ నోవో నార్డి్స్కకు బాగానే తగిలింది. దీంతో...
మార్కెట్ వాటాపరంగా దేశంలో అతిపెద్ద ఎయిర్లైన్స్ ఇండిగో కొత్త సీఈఓగా విలియం వాల్ష్ నియమితులయ్యారు. స్వతహాగా పైలట్ అయిన వాల్ష్ గతంలో...
వినియోగ ఎలక్ర్టానిక్స్ రిటైలింగ్లోని సత్య ఏజెన్సీస్ తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) జారీకి అనుమతి కోరుతూ సెబీకి దరఖాస్తు సమర్పించింది. ఇష్యూ ద్వారా...
భారతదేశ ప్రముఖ ఏఐ బేస్డ్ లోకల్ లాంగ్వేజ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్, డైలీహంట్, జోష్, మాగ్జటర్, నెక్స్వర్స్.ఏఐల మాతృసంస్థ వెర్స్ ఇన్నోవేషన్ స్వతంత్ర డైరెక్టర్గా పీఆర్.రమేశ్ నియమితులయ్యారు. ఈ మేరకు వెర్స్ ఇన్నోవేషన్ ప్రకటించింది.
ఇండిగో సంస్థ నూతన సీఈఓగా వైమానిక రంగ నిపుణులు విలియమ్ వాల్ష్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఆర్థిక సంవత్సరం 2025-26 ముగింపు దశకు వచ్చేసింది. 2026 మార్చి 31 నాటికి పన్ను చెల్లింపుదారులు, బ్యాంకు ఖాతాదారులు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
మహావీర్ జయంతి సందర్భంగా ఈ రోజు భారత స్టాక్ మార్కెట్లకు సెలవు. ఏప్రిల్ 3 (శుక్రవారం)న గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడా మార్కెట్లకు సెలవు. దీంతో ఈ వారం మార్కెట్లకు కేవలం మూడు ట్రేడింగ్ సెషన్లు మాత్రమే ఉన్నాయి.