స్థానిక స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ (ఎస్జీఎల్టీఎల్) జూన్ త్రైమాసికంలో రూ.178 కోట్ల ఆదాయంపై రూ.35 కోట్ల స్థూల లాభం...
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే స్టార్టప్ కంపెనీ ధ్రువ స్పేస్ ఈ సంవత్సరం మూడో త్రైమాసికంలో లీప్-1 ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమవుతోంది. స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన...
కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించింది. ఇన్కమ్ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ తుది గడువును పొడిగింది. ఈ ఏడాది జులై 31వ తేదీతో ముగియాల్సిన ఐటీఆర్ ఫైలింగ్ తుది గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు.
అనేక మంది కూడా వారి డబ్బు వేగంగా పెరగాలని ఆశిస్తారు. అదే కోరికతో మ్యూచువల్ ఫండ్స్ వైపు ఆసక్తి చూపిస్తారు. అలాంటి వారికి ఉపయోగపడే టాప్ 3 మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇక్కడ చూద్దాం.
కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపుతుండడంతో సూచీలు లాభాల బాటలో ఉన్నాయి. భారత్పై ట్రంప్ పన్నుల ఎఫెక్ట్, అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ స్టాక్ మార్కెట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతుండడం విశేషం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి
బంగారం ధర మళ్లీ లక్ష రూపాయలను దాటేసి ఆల్టైమ్ గరిష్టానికి చేరువ అవుతోంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడం బంగారం ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది.
దేశీయ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ (ఐటీ) సంస్థల్లో నియామకాలు పూర్తిగా నిలిచిపోయాయి. గడచిన 6-7 త్రైమాసికాలుగా పలు ఐటీ కంపెనీలు నియామకాలను దాదాపు పక్కనబెట్టినట్లు...
దేశీయ ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ సీఈఓ విజయ్ కుమార్ వేతనం విషయంలో ప్రస్తుతం దేశంలోని టెక్ దిగ్గజాల సారథుల కన్నా ఎంతో ముందున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో...
సహకార రంగంలోని కొన్ని సహకార సంఘాల కన్సార్షియం ఈ ఏడాది చివరి నాటికి ‘‘భారత్’’ బ్రాండ్తో దేశంలో సహకార ట్యాక్సీ సర్వీసును ప్రవేశపెట్టబోతోంది. ప్రస్తుతం దేశంలో నడుస్తున్న...
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం తీవ్ర ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం కనిపిస్తోంది. అమెరికా సుంకాల ప్రభావం తక్కువే అయినప్పటికీ మారుతున్న అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలు...