Deaf Olympics: మహిత్కు స్వర్ణం
ABN , Publish Date - Nov 23 , 2025 | 06:37 AM
టోక్యోలో జరుగుతున్న బధిర ఒలింపిక్స్లో భారత షూటర్ మహిత్ సంధు స్వర్ణం సాధించింది. శనివారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్...
బధిర ఒలింపిక్స్
న్యూఢిల్లీ: టోక్యోలో జరుగుతున్న బధిర ఒలింపిక్స్లో భారత షూటర్ మహిత్ సంధు స్వర్ణం సాధించింది. శనివారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఫైనల్లో సంధు 456 పాయింట్లతో టాప్లో నిలిచింది. ఈ క్రీడల్లో మహిత్కు ఇది రెండో బంగారు పతకం కాగా ఓవరాల్గా నాలుగో మెడల్.
ఇవి కూడా చదవండి
ఐబొమ్మ రవి కేసు.. మరో కీలక పరిణామం
ఇండియా, పాకిస్తాన్ యుద్ధం.. చైనా తెలివి మామూలుగా లేదుగా..