Handcrafted Shawl: అగ్గిపెట్టెలో పట్టే ఆపరేషన్ సింధూర్ శాలువా
ABN , Publish Date - Aug 01 , 2025 | 05:11 AM
సిరిసిల్ల నేత కళాకారుడు నల్ల విజయ్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. రెండు గ్రాముల బంగారంతో తయారు చేసిన జరీని

సిరిసిల్ల నేత కళాకారుడు నల్ల విజయ్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. రెండు గ్రాముల బంగారంతో తయారు చేసిన జరీని ఉపయోగించి ‘‘ఆపరేషన్ సింధూర్’’ థీమ్తో కూడిన శాలువాను రూపొందించారు. రెండు మీటర్ల పొడవు, మీటరు వెడల్పు ఉన్న శాలువాను ఓ అగ్గిపెట్టెలో పట్టేలా రూపొందించడం మరో ప్రత్యేకత. ఈ నెల 7న చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ శాలువాను ప్రధాని మోదీకి పంపించనున్నట్లు విజయ్ తెలిపారు.
- ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్
జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..
For More Telangana News And Telugu News