అయ్యర్ను వదలని శని..
ఎందుకిలా జరుగుతోంది?
స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మరో ట్రోఫీని చేజార్చుకున్నాడు.
పంజాబ్ కింగ్స్కు సారథిగా వ్యవహరించిన అయ్యర్.. ఐపీఎల్-2025లో ఫైనల్స్ వరకు జట్టును తీసుకొచ్చినా కప్పును అందించలేకపోయాడు.
ఆఖరి పోరులో ఆర్సీబీ చేతుల్లో ఓడి రన్నరప్గా నిలిచింది పంజాబ్ జట్టు.
ఇప్పుడు అయ్యర్ కెప్టెన్సీలో మరో టీమ్ కప్ మిస్ చేసుకుంది.
టీ20 ముంబై-2025 టోర్నీలో అయ్యర్ సారథిగా ఉన్న సోబో ముంబై ఫాల్కన్స్ ఫైనల్లో ఓడి రన్నరప్గా నిలిచింది.
ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్తో మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది అయ్యర్ సేన.
అయ్యర్ టీమ్ ఓటమిపై నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అతడికి శని పట్టుకుందని, వరుస ట్రోఫీలు మిస్ చేసుకోవడానికి అదే కారణమని అంటున్నారు.
Related Web Stories
గుండె పగిలింది.. విమాన ప్రమాదంపై స్టార్ క్రికెటర్ల రియాక్షన్!
గిల్ సేనకు కొత్త టెన్షన్.. అంత ఈజీ కాదు బ్రో!
145 ఏళ్లలో ఇదే తొలిసారి.. డబ్ల్యూటీసీ ఫైనల్లో క్రేజీ రికార్డ్!
కోట్లు పలికిన రాకెట్.. నడాల్ క్రేజ్కు షాక్!