అప్పుడు కోహ్లీ, ఇప్పుడు రొనాల్డో..
సేమ్ టు సేమ్!
పోర్చుగల్ రెండో యూఈఎఫ్ఏ నేషన్స్ లీగ్ టైటిల్ను సొంతం చేసుకుంది.
సండే ఫైట్లో 5-3 గోల్స్ తేడాతో స్పెయిన్ను ఓడించింది పోర్చుగల్.
టీమ్ విక్టరీతో స్టార్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో సంతోషం పట్టలేక ఎమోషనల్ అయిపోయాడు.
మ్యాచ్ ముగియగానే కన్నీళ్లు పెట్టుకున్నాడు రొనాల్డో. దీంతో టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో అతడ్ని పోలుస్తున్నారు.
ఐపీఎల్-2025 ట్రోఫీని కైవసం చేసుకోవడంతో కోహ్లీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.
18 ఏళ్లుగా అందని ద్రాక్షలా ఊరిస్తున్న కప్పు రావడంతో కోహ్లీ సంతోషం పట్టలేక ఏడ్చేశాడు.
కోహ్లీ-రొనాల్డోలను కంపేర్ చేస్తూ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ ఒకేలా ఎమోషనల్ అయ్యారని నెటిజన్స్ చెబుతున్నారు.
Related Web Stories
ఎర్రమట్టి కోటలో అరుదైన రికార్డు.. 134 ఏళ్లలో ఇదే తొలిసారి!
సూర్యవంశీ సిక్సుల వర్షం.. ఇదేం బాదుడు సామి!
నల్లకలువదే ఎర్రకోట.. వాటే విక్టరీ!
కాళ్లబేరానికి పాకిస్థాన్.. ప్లీజ్ వదిలేయండి అంటూ..!