త్రివేణి సంగమం వద్ద కాశీ వేద పండితుల హారతి..
జయ శంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు జరుగుతోన్నాయి
ఈ పుష్కరాలు ప్రారంభమై.. ఆదివారం నాలుగో రోజుకు చేరుకున్నాయి.
ఈ పుష్కరాల్లో భాగంగా కాశీ వేద పండితులు .. సరస్వతి నదికి హారతి ఇచ్చారు.
మే 15వ తేదీ ప్రారంభమైన ఈ పుష్కరాలు మే 26వ తేదీతో ముగియనున్నాయి.
సరస్వతి పుష్కరాల సందర్భంగా హారతి ఇస్తున్న కాశీ వేద పండితులు
సరస్వతి పుష్కరాలు.. త్రివేణి సంగమానికి హాజరైన భక్తులు
త్రివేణి సంగమం వద్ద హారతి ఇస్తున్న కాశీ వేద పండితులు
Related Web Stories
రుద్రాక్ష ఎలా పుట్టింది..
Today Horoscope:ఈ రాశి వారికి శ్రమకు తగిన ప్రతిఫలాలు అందుకుంటారు15-05-2025
Today Horoscope:ఈ రాశి వారికి ఆర్థికపరమైన చర్చలు సమావేశాలు ఫలిస్తాయి14-05-2025
Today Horoscope:ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది13-05-2025