త్రివేణి సంగమం వద్ద కాశీ వేద పండితుల హారతి..

జయ శంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు జరుగుతోన్నాయి

  ఈ పుష్కరాలు ప్రారంభమై.. ఆదివారం నాలుగో రోజుకు చేరుకున్నాయి.

ఈ పుష్కరాల్లో భాగంగా కాశీ వేద పండితులు .. సరస్వతి నదికి హారతి ఇచ్చారు.

 మే 15వ తేదీ ప్రారంభమైన ఈ పుష్కరాలు మే 26వ తేదీతో ముగియనున్నాయి.

సరస్వతి పుష్కరాల సందర్భంగా హారతి ఇస్తున్న కాశీ వేద పండితులు

సరస్వతి పుష్కరాలు.. త్రివేణి సంగమానికి హాజరైన భక్తులు

త్రివేణి సంగమం వద్ద హారతి ఇస్తున్న కాశీ వేద పండితులు