ప్రధాని మోదీ ప్రారంభించిన పాంబన్
వంతెన ప్రత్యేకతలివే..
Thick Brush Stroke
భారతదేశంలోనే మొట్టమొదటి నిలువు లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన ఇది
Thick Brush Stroke
105 సంవత్సరాల పురాతన వంతెన స్థానంలో దీనిని నిర్మించారు
Thick Brush Stroke
తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో దీన్ని నిర్మించారు
Thick Brush Stroke
2.08 కి.మీ. పొడవు ఉండే ఈ వంతెన దిగువన ఓడల రాకపోకలకు వీలుగా కీలకమైన వర్టికల్ లిఫ్ట్ ఉంది
Thick Brush Stroke
72.5 మీటర్ల వంతెన భాగం 660 టన్నుల బరువుతో నిర్మితమైంది
Thick Brush Stroke
ఈ భాగాన్ని కేవలం 5.20నిమిషాల్లో పూర్తిస్థాయిలో పైకి లేపవచ్చు
Thick Brush Stroke
వంతెన కింద నుంచి 22 మీటర్లు ఎత్తయిన ఓడలు వెళ్లగలవు
Thick Brush Stroke
ఇందులో వర్టికల్ బ్రిడ్జి సాంకేతికతను స్పెయిన్ నుంచి తీసుకురాగా, మిగిలినవి దేశీయంగా సిద్ధం చేశారు
Related Web Stories
అమరవీరుల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకొంటారు..
దేశంలో అత్యంత పేద ఎమ్మెల్యేలు వీరే
దేశంలో సంపన్న ఎమ్మెల్యేలు వీరు.. సీఎం చంద్రబాబు స్థానం ఇదే..
రూ.3,04,965 కోట్లతో తెలంగాణ బడ్జెట్..