ఖాళీ కడుపుతో పాలతో నానబెట్టిన ఎండు ద్రాక్ష తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. 

శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. 

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

మలబద్ధక సమస్య దూరమవుతుంది.

పేగు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.