రూ.500 నోట్లు రద్దవుతాయా.. కేంద్రం క్లారిటీ
రూ.500 నోట్లు వచ్చే ఏడాది మార్చిలో ఆగిపోతాయా
సోషల్ మీడియాలో దీని గురించి తెగ ప్రచారం జరుగుతోంది
2026 నాటికి రూ.500 నోట్ల వినియోగం ఆగిపోతుందని చెబుతున్నారు
ఇది తెలిసిన కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చింది
దీనిలో నిజం లేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది
ఆర్బీఐ దీని గురించి ఎలాంటి ప్రకటన చేయలేదంటూ క్లారిటీ
రూ.500 నోట్లు చట్టబద్ధంగా చెలామణిలో ఉంటాయని స్పష్టం
వాటిని నిలిపివేయడంపై ఎలాంటి ఆలోచన లేదని వెల్లడి
సోషల్ మీడియాలో వచ్చే నకిలీ వార్తలను గుడ్డిగా నమ్మోద్దని సూచన
Related Web Stories
ఏఐ ఆధారిత ఈటీఎఫ్ల గురించి తెలుసా మీకు..
ఆర్బీఐ గోల్డ్ లోన్ మార్గదర్శకాలపై ఆర్థిక మంత్రిత్వశాఖ సూచన
ఐటీ రిటర్నుల గడువు విషయంలో కీలక అప్డేట్
బీమా మోసాల నుంచి ఇలా తప్పించుకోండి..