రూ.500 నోట్లు రద్దవుతాయా.. కేంద్రం క్లారిటీ

రూ.500 నోట్లు వచ్చే ఏడాది మార్చిలో ఆగిపోతాయా

సోషల్ మీడియాలో దీని గురించి తెగ ప్రచారం జరుగుతోంది

2026 నాటికి రూ.500 నోట్ల వినియోగం ఆగిపోతుందని చెబుతున్నారు

ఇది తెలిసిన కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చింది

దీనిలో నిజం లేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది

ఆర్‌బీఐ దీని గురించి ఎలాంటి ప్రకటన చేయలేదంటూ క్లారిటీ

రూ.500 నోట్లు చట్టబద్ధంగా చెలామణిలో ఉంటాయని స్పష్టం

వాటిని నిలిపివేయడంపై ఎలాంటి ఆలోచన లేదని వెల్లడి

సోషల్ మీడియాలో వచ్చే నకిలీ వార్తలను గుడ్డిగా నమ్మోద్దని సూచన