భూటాన్‌లో సుమారుగా 8 లక్షల  మంది జనాభా నివసిస్తున్నారు.

భూటాన్ ప్రభుత్వం పౌరులపై  పన్ను భారం మోపదు.

భూటాన్ ప్రభుత్వం భారతదేశం  నుంచి పెట్రోల్‌ను  కొనుగోలు చేస్తోంది.

తక్కువ పన్ను లేదా సబ్సిడీ ద్వారా  పౌరులకు చౌక ధరకు  పెట్రోల్‌ను  అందుబాటులో ఉంచుతుంది. 

భూటాన్‌లో అదే పెట్రోల్‌ను  లీటరుకు రూ.58 నుంచి  రూ.67 వరకు విక్రయిస్తారు.

అమెరికా వంటి దేశాలు తమ ముడి చమురు అవసరాల్లో 60శాతం కంటే ఎక్కువ ఉత్పత్తి చేసుకుంటుంది.

భారతదేశం తన ముడి చమురు  అవసరాల్లో భాగంగా  90శాతం దిగుమతి చేసుకుంటుంది.

అయితే రూపాయి బలహీనపడినప్పుడు దిగుమతుల రేట్లు మరింతగా పెరుగుతా