ఐటీ రిటర్నుల గడువు విషయంలో కీలక అప్డేట్
ఐటీ రిటర్నుల గడువు జూలై 31 నుంచి సెప్టెంబర్ 15కి పొడిగింపు
ఈ మార్పు ఆడిట్ అవసరం లేని వ్యక్తులు, హెచ్యూఎఫ్లు, సంస్థలకు వర్తిస్తుంది
రిటర్నుల దాఖలులో కచ్చితత్వం, పారదర్శకత పెంచడమే దీని ఉద్దేశం
2025–26 మదింపు సంవత్సరానికి కొత్త ఐటీఆర్ ఫారాలు రూపొందించబడ్డాయి
కొత్త ఫారాల అమలుకై సాంకేతికంగా అనేక మార్పులు అవసరం
టీడీఎస్ సమాచారం జూన్ తర్వాత మాత్రమే ఐటీఆర్లో ప్రత్యక్షమవుతుంది
కొత్త ఐటీఆర్ యుటిలిటీల అభివృద్ధికి అదనపు సమయం అవసరం
ఏప్రిల్ 29న ఐటీఆర్-1, ఐటీఆర్-4 ఫారాలు నోటిఫై అయ్యాయి
మిగతా ఐటీఆర్ ఫారాలు అనంతరం ప్రకటించబడ్డాయి
తప్పుల్లేకుండా రిటర్నులు దాఖలు చేయడానికే గడువు పెంపు
త్వరగా దాఖలు చేస్తే, రిఫండ్ లభించే అవకాశాలు ముందుగానే ఉంటాయి
Related Web Stories
బీమా మోసాల నుంచి ఇలా తప్పించుకోండి..
ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవడం లేదా...
పెరిగిన బంగారం ధర..
పాన్ కార్డులో ఎవరికైనా తండ్రి పేరే ఉంటుంది.. ఎందుకో తెలుసా..