తిరుపతి కంచి మఠానికి వెళ్లిన సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Jul 19 , 2025 | 09:56 PM

తిరుపతి కంచి మఠానికి వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు. పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామీజీని కలిసి ఆశీస్సులు తీసుకున్న సీఎం చంద్రబాబు

Updated at - Jul 19 , 2025 | 09:56 PM